Tags :bitcoin

డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

దద్దరిల్లనున్న హైదరాబాద్.. హనుమాన్ శోభాయాత్రకు రెడీ, సిటీలో మొత్తం 168 శోభాయాత్రలు

దద్దరిల్లనున్న హైదరాబాద్.. హనుమాన్ శోభాయాత్రకు రెడీ, సిటీలో మొత్తం 168 శోభాయాత్రలు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా హనుమాన్ శోభాయాత్రలు నిర్వహించనున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో మొత్తం 168 శోభాయాత్రలు జరగనున్నట్లు తెలిపారు. రెచ్చగొట్టే పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Hanuman Jayanti దద్దరిల్లనున్న హైదరాబాద్.. హనుమాన్ శోభాయాత్రకు రెడీ ఏప్రిల్ 2వ […]Read More

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు తాజావార్తలు

బడంగ్‌పేట మున్సిపాలిటీలో రూ.122 కోట్ల స్కాం.. డిప్యూటీ కమిషనర్ సహా పది మంది

బడంగ్‌పేట మున్సిపాలిటీలో రూ.122 కోట్ల స్కాం.. డిప్యూటీ కమిషనర్ సహా పది మంది సస్పెండ్ హైదరాబాద్ శివారు బడంగ్‌పేట మున్సిపాలిటీలో జరిగిన రూ.122 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ 10 మంది అధికారులను సస్పెండ్ చేశారు. పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్ పనుల్లో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణలో తేలింది. కౌన్సిల్ అనుమతి లేకుండానే నిధులు పక్కదారి పట్టించడమే కాకుండా.. విలీనానికి ముందు రికార్డులను కూడా మాయం చేసినట్లు గుర్తించారు. ఈ భారీ స్కాం […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

యువకుడికి ఉద్యోగం కావాలని అడిగితే చంద్రబాబు ఆటో కొనివ్వమని చెప్పారా.. వీడియోపై క్లారిటీ,

యువకుడికి ఉద్యోగం కావాలని అడిగితే చంద్రబాబు ఆటో కొనివ్వమని చెప్పారా.. వీడియోపై క్లారిటీ, అసలేం జరిగిందంటే? AP Fact Check Team On Chandrababu Auto Video In Naidupeta: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితం తిరుపతి జిల్లా నాయుడుపేటలో పర్యటించారు. అక్కడ టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. అయితే అక్కడ ఓ మహిళ చంద్రబాబును కలిసి తన కుమారుడు డిగ్రీ పూర్తి చేశారని ఉద్యోగం కావాలని అడిగారు. అయితే చంద్రబాబు […]Read More

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్

నాన్‌వెజ్ ప్రియలకు చేదు వార్త.. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు

నాన్‌వెజ్ ప్రియలకు చేదు వార్త.. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్‌కు యజమానుల అసోసియేషన్ పిలుపునిచ్చింది. పౌల్ట్రీ కంపెనీలు కమీషన్ మార్జిన్‌ను కేజీకి రూ. 20 నుండి రూ. 8 కి తగ్గించడంతో నష్టపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా మార్జిన్ పెంచే వరకు షాపులు తెరిచేది లేదని స్పష్టం చేశారు. ఈ బంద్ వల్ల […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

‘ఆ జ్యువెలరీ చేయించిన తర్వాతే నా మీద ఆరోపణలు’.. రోల్డ్ గోల్డ్‌పై పాత

‘ఆ జ్యువెలరీ చేయించిన తర్వాతే నా మీద ఆరోపణలు’.. రోల్డ్ గోల్డ్‌పై పాత బస్తీ సూర్యా భాయ్ క్లారిటీ తాను ధరించే కేజీల కొద్దీ బంగారు నగలు నకిలీవని ఐటీ అధికారులు తేల్చడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంపై హైదరాబాద్ పాతబస్తీ గోల్డ్‌మ్యాన్ సూర్యా భాయ్ స్పందించారు. తాను కష్టపడి పైకి వచ్చానని, ఎవరినీ మోసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను చేయించుకున్న కొత్త నగలను చూసి ఈర్ష్యతోనే కొందరు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్‌లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు..

TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్‌లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు.. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏపీలోని టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో టీడీపీ జెండాను తలకిందులుగా ఎగరవేశారు తెలుగు తమ్ముళ్లు. ఆ తర్వాత విషయం గుర్తించి పొరబాటు సరిదిద్దుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. TDP Flag reversed chittoor […]Read More

తాజావార్తలు బిజినెస్

పేపర్ ప్లేట్‌లో తినటం ఇంత డేంజరా.? డాక్టర్ చెప్పిన విషయాలు వింటే షాక్..

పేపర్ ప్లేట్‌లో తినటం ఇంత డేంజరా.? డాక్టర్ చెప్పిన విషయాలు వింటే షాక్.. వీడియో వైరల్ టిఫిన్ సెంటర్లు, శుభకార్యాలలో మనం విందు ఆరగించే పేపర్ ప్లేట్ల గురించి ఓ డాక్టర్ చెప్తు్న్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పేపర్ ప్లేట్లలో భోజనం చేయటం ఆరోగ్యానికి హానికరమని చెప్తూ.. వాటిని క్యా్న్సర్ ప్లేట్లుగా అభివర్ణించారు ఆ డాక్టర్. విక్రాంత్ సింగ్ ఠాకూర్ అనే డాక్టర్ చెప్పిన వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పేపర్ […]Read More

క్రైమ్

తిరుపతి: పాల కోసం ఏడుస్తోందని.. ఆరు నెలల పసికందును చంపేసిన కన్నతల్లి

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పాల కోసం ఏడుస్తోందని ఆరు నెలల పాపను కన్నతల్లే దారుణంగా చంపేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసిపాపను పాలిచ్చి, ఊరడించాల్సిన తల్లి.. క్షణికావేశంలో తన పేగుబంధాన్ని తానే చేజేతులా చేసుకున్న వైనం.. ఆ కన్నతల్లి ఉన్మాదం స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనలో చిన్నారి తల్లి హైమావతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Mother Kills Baby for Crying for […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి దర్శించుకున్నారు. భద్రాద్రి రాముడి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. పోలీసులు పటిష్ఠ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భద్రాచలంలో ఘనంగా సీతారాముల […]Read More

ఎంటర్టైన్మెంట్

Gundeninda Gudigantalu Today మార్చి 26 ఎపిసోడ్: ‘మీనా లేదు ఇక రాదు..’

Gunde Ninda Gudi Gantalu 2026 March 26 Episode: బాలు ఫోన్ ఎవరో కావాలని దొంగలించారని మీనాతో బాలు అనుమానంగానే చెబుతాడు. ఇదే సమయంలో మీనాపై బల్లి పడటంతో ఇంట్లో గందరగోళం ఏర్పడుతుంది. మరోవైపు శివ దొంగతనం చేసిన వీడియోను గుణ వైరల్ చేస్తాడు. దాన్ని చూసిన రోహిణి ఆనందపడుతుంది. ఈ వీడియోను భర్త మనోజ్‌కు చూపించి.. దాన్ని ప్రభావతికి చూపించాలని నిర్ణయించుకునేలా ప్లాన్ చేస్తుంది. మనోజ్ చెబితేనే ప్రభావతికి వీడియో చూపించడానికి బయలుదేరినట్లు నాటకం […]Read More