చాలామంది చెప్పులు కొనేటప్పుడు కేవలం డిజైన్ మాత్రమే చూస్తారు కానీ, తమ పాదాల ఆకృతికి అవి సెట్ అవుతాయా లేదా అని ఆలోచించరు. పాదాల షేప్ను బట్టి సరైన పాదరక్షలను ఎంచుకుంటేనే అటు అందం, ఇటు సౌకర్యం కలుగుతాయని ప్రముఖ ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్ నవ్య చెబుతున్నారు. ఈజిప్షియన్, గ్రీక్, రోమన్ వంటి వివిధ రకాల పాదాల ఆకృతులు ఉన్నవారు ఎలాంటి చెప్పులు ధరించాలో వివరంగా తెలుసుకోండి. chappal సాధారణంగా మనం చెప్పులు లేదా షూస్ కొనేటప్పుడు కేవలం […]Read More
Tags :bitcoin
తిరుమలలో పట్టు శాలువాల కుంభకోణం.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.. గతేడాది పట్టు శాలువాల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు కావాల్సిన చీరలు, వస్త్రాలను ఆప్కో, కోఆప్టెక్స్ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటి నుంచి 50:50 నిష్పత్తిలో రూ.43 కోట్ల విలువైన చీరలు, వస్త్రాలు సేకరించాలని నిర్ణయించింది. టీటీడీకి సరఫరా చేసేందుకు రెండు సంస్థలు అంగీకరించినట్లు సమాచారం. Tirumala తిరుమలలో పట్టు శాలువాల కుంభకోణం తిరుమలలో గతేడాది […]Read More
Producer Chadalavada Srinivasa Rao Srivari Footprints: ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు టింబర్ డిపోలో అద్భుతమైన సన్నివేశం కనిపించింది. ఓ దుంగను తీసుకొచ్చి కట్ చేయగానే దుంగలో శ్రీవారి పాదాల ఆకృతి కనిపించింది. ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఇలా జరిగింది అంటున్నారు చదలవాడ శ్రీనివాసరావు. ఆ ఆకృతిని అక్కడే ఉంచి ప్రతి రోజూ పూజలు చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాదు చదలవాడ బ్రదర్స్ ముగ్గురి పేర్లు కూడా తిరుమల వెంకన్న పేరు కలిసి వచ్చేలా పెట్టారు. హైలైట్: […]Read More
APSRTC Free Bus Travel For 10th Class Students: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు. మూడు బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. టెన్త్ హాల్టికెట్ చూపిసతే చాలు. హైలైట్: ఏపీలో టెన్త్ విద్యార్థులకు తీపికబురు […]Read More
Holi special Mutton Keema recipe: మటన్ కీమా ప్రోటీన్, ఐరన్, B-విటమిన్లు, జింక్తో నిండిన పోషకాహారం. ఇది కండరాల వృద్ధికి, రక్తహీనత నివారణకు, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, ఎముకల ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు తోడ్పడుతుంది. మితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి, ఆరోగ్యకరమైన చర్మానికి, మెటబాలిజంకు కూడా కీమా ఉపకరిస్తుంది. ఇంకా బరువు నిర్వహణలోనూ, మెదడు పని తీరును మెరుగుపరచడంలోనూ దోహదపడుతుంది. Mutton Keema: హోలీ రోజున మస్త్ మజా.. మటన్ కీమా లాభాలు తెలిస్తే గిన్నె […]Read More
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాత్రం హోలీ పండుగ అంటే కేవలం రంగులే కాదు.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటేనే అక్కడ పండుగ పూర్తవుతుంది. దశాబ్దాలుగా ఈ వింత ఆచారం కొనసాగుతుంది. వెల్దుర్తి మండల కేంద్రంలో హోలీ వేడుకలు అంటే మిగతా ఊర్ల కంటే కాస్త భిన్నం. రాష్ట్రమంతా ఒకరోజు హోలీ జరుపుకుంటే.. వెల్దుర్తిలో మాత్రం ఒకరోజు ముందే రంగుల వేడుక మొదలవుతుంది. ఉదయం పూట దైవ ప్రార్థనలతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు.. రాత్రి అయ్యేసరికి […]Read More
Lunar Eclipse: సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయంలో రోకలిని నిలబెట్టడం ఇప్పటికీ సంప్రదాయంగా వస్తుంది. ఇత్తడి ప్లేట్ (తాంబూలం) లోనో బియ్యం పోసే రోట్లో లేదా నేల మీద నిలబెట్టడం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నేటికి కనిపిస్తుంది. ఈ ఆసక్తికరమైన ఆచారం వెనుక సైతం నమ్మకాలు, శాస్త్రీయ కోణాలు కనిపిస్తాయి. గ్రహణం సమయంలో రోకలి బండ ఎలా నిలబడుతుంది..? అసలు రహస్యం ఇదేనట.. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయంలో రోకలిని నిలబెట్టడం ఇప్పటికీ సంప్రదాయంగా […]Read More
ఓ వైపు డోలి పౌర్ణమి, మరోవైపు చంద్ర గ్రహణం రోజున శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇచ్చాపురం మండలం మండపల్లి పంచాయతీ, ఎం.తోటూరు గ్రామంలో ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఆ దూడకు రెండు తలలు ఉండటంతో గ్రామం ఒక్కసారిగా వార్తలలోకి ఎక్కింది. Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో ఓ వైపు డోలి పౌర్ణమి, మరోవైపు చంద్ర గ్రహణం రోజున […]Read More
ఫిట్నెస్ ప్రపంచంలో ఎప్పటికీ తెగని చర్చ ఏదైనా ఉందంటే అది ‘వెజిటేరియన్ vs నాన్ – వెజిటేరియన్’ డైట్. కండరాల పుష్టి కోసం మాంసాహారం తప్పనిసరి అని కొందరు అంటూ ఉంటే, శాఖాహారంతోనే అత్యుత్తమ ఆరోగ్యం, వేగం సాధ్యమని మరికొందరి వాదన. వెజ్ vs నాన్-వెజ్.. ఫిట్నెస్కు ఏది బెస్ట్? బాడీ బిల్డింగ్ కోసం మాంసం తినాల్సిందేనా? వాస్తవానికి, ఫిట్నెస్ అనేది కేవలం మీరు తినే ఆహారం రకం మీద మాత్రమే కాకుండా, అందులో ఉండే పోషకాల […]Read More
వాగులో కొంతభాగం బయటపడ్డ ఆ రాతి విగ్రహాన్ని ఒక బండరాయి అనుకొని గత మూడేళ్లుగా ఊరంతా వాగులో వృధాగా వదిలేశారు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మూడేళ్ల తర్వాత ఇసుక తొలగిస్తే అందులో నుండి భారీ విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. అతి పురాతన రాతి విగ్రహం విగ్రహాన్ని చూసి ఊరంతా షాకయ్యారు. ఆ విగ్రహానికి గుడి కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నేళ్లుగా బండరాయి అనుకొని అలా వదిలేశారు.. తీరా తవ్వి చూస్తే మైండ్ బ్లాక్..! వాగులో […]Read More