సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ జారీ.. వచ్చే నెల 6న చివరి తేదీ సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టిమ్స్ సనత్నగర్లో 122 పోస్టులను భర్తీ చేయనుండగా.. అత్యధిక ఖాళీలు టెక్నీషియన్ విభాగంలోనే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు కూడా అవకాశం కల్పించారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏడాది పాటు ఈ నియామకాలు కొనసాగనున్నాయి. ఈ రిక్రూట్మెంట్ను నిమ్స్కు అప్పగించగా.. వాటికి అర్హతలు, రూల్స్, దరఖాస్తు విధానం ఏంటో ఈ స్టోరీలో […]Read More
కొడుకుని పోలీస్ బాస్గా చూసి మురిసిపోయిన తల్లి.. డీజీపీ సీవీ ఆనంద్ ఎమోషనల్
కొడుకుని పోలీస్ బాస్గా చూసి మురిసిపోయిన తల్లి.. డీజీపీ సీవీ ఆనంద్ ఎమోషనల్ ట్వీట్ తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఆదివారం తన తల్లి యశోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్ శివారు కుంట్లూరుకు చెందిన ఆమె.. చదువుకోకపోయినా తన పిల్లల కోసం 1959లోనే నగరం వచ్చి పిల్లలకు ఆంగ్ల విద్యను అందించారు. ఆమె ప్రోత్సాహంతోనే తొలి ప్రయత్నంలో ఐపీఎస్ సాధించిన ఆనంద్.. తాజాగా డీజీపీగా బాధ్యతలు […]Read More
పవనన్నా నన్ను చంపేస్తారు.. బాత్రూమ్ నుంచి వీడియో చేస్తున్నా.. మహిళ ఆవేదనపై పవన్
పవనన్నా నన్ను చంపేస్తారు.. బాత్రూమ్ నుంచి వీడియో చేస్తున్నా.. మహిళ ఆవేదనపై పవన్ కళ్యాణ్ స్పందన మస్కట్లో చిక్కుకున్న తెలుగు మహిళ ఆవేదనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన షహనాజ్ అనే మహిళ మస్కట్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు. అక్కడి సేఠ్ వేధింపులు భరించలేక.. పవనన్నా కాపాడన్నా అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే ఆమెను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు […]Read More
లంచం అడిగినందుకు.. నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై చెప్పుతో దాడి చేసిన బస్ కండక్టర్
లంచం అడిగినందుకు.. నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై చెప్పుతో దాడి చేసిన బస్ కండక్టర్ ఆర్టీసీ అధికారిని ఓ కండక్టర్ నడిరోడ్డుపై చెప్పుతో కొట్టడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. బస్లో అధికారులు చెకింగ్ చేసిన సమయంలో టికెట్ లేకుండా ఒక ప్రయాణికుడు దొరికాడు. అయితే ఆ ప్రయాణికుడికి ఫైన్ వేయకుండా.. టికెట్ ఇవ్వని కండక్టర్పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆ చెకింగ్ అధికారి లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు, కండక్టర్.. ఆ చెకింగ్ అధికారిపై […]Read More
విజయవాడ: అటెండర్కు అన్ని కోట్లలో ఆస్తులా?.. ఏసీబీ అధికారులు విస్తుపోయేలా!
విజయవాడ: అటెండర్కు అన్ని కోట్లలో ఆస్తులా?.. ఏసీబీ అధికారులు విస్తుపోయేలా! Vijayawada ACB Raids Attenders House: విజయవాడలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.. పన్నులశాఖ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అటెండర్ శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో తనిఖీలు చేశారు. ఆయన భారీగా ఆస్తులు కూటబెట్టినట్లు గుర్తించారు. శ్రీనివాసరావు గతేడాది లంచం తీసుకుంటూ ఏసీబకి దొరికిపోయి అరెస్ట్ అయ్యారు.. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ఈలోపు మరోసారి ఏసీబీ అధికారులు ఆయనతో పాటూ సోదరుల […]Read More
బడంగ్పేట మున్సిపాలిటీలో రూ.122 కోట్ల స్కాం.. డిప్యూటీ కమిషనర్ సహా పది మంది
బడంగ్పేట మున్సిపాలిటీలో రూ.122 కోట్ల స్కాం.. డిప్యూటీ కమిషనర్ సహా పది మంది సస్పెండ్ హైదరాబాద్ శివారు బడంగ్పేట మున్సిపాలిటీలో జరిగిన రూ.122 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ 10 మంది అధికారులను సస్పెండ్ చేశారు. పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్ పనుల్లో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణలో తేలింది. కౌన్సిల్ అనుమతి లేకుండానే నిధులు పక్కదారి పట్టించడమే కాకుండా.. విలీనానికి ముందు రికార్డులను కూడా మాయం చేసినట్లు గుర్తించారు. ఈ భారీ స్కాం […]Read More
యువకుడికి ఉద్యోగం కావాలని అడిగితే చంద్రబాబు ఆటో కొనివ్వమని చెప్పారా.. వీడియోపై క్లారిటీ,
యువకుడికి ఉద్యోగం కావాలని అడిగితే చంద్రబాబు ఆటో కొనివ్వమని చెప్పారా.. వీడియోపై క్లారిటీ, అసలేం జరిగిందంటే? AP Fact Check Team On Chandrababu Auto Video In Naidupeta: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితం తిరుపతి జిల్లా నాయుడుపేటలో పర్యటించారు. అక్కడ టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. అయితే అక్కడ ఓ మహిళ చంద్రబాబును కలిసి తన కుమారుడు డిగ్రీ పూర్తి చేశారని ఉద్యోగం కావాలని అడిగారు. అయితే చంద్రబాబు […]Read More
AMNS Plant: అనకాపల్లి స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన.. లక్ష కోట్లకు పైగా పెట్టుబడి,
AMNS Plant: అనకాపల్లి స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన.. లక్ష కోట్లకు పైగా పెట్టుబడి, లక్ష మందికి ఉపాధి.. ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు పడింది. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా పరిగణిస్తున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్కు సోమవారం శంకుస్థాపన జరిగింది.. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం రాజయ్యపేటలో స్టీల్ ప్లాంట్కు సోమవారం భూమి పూజ నిర్వహించారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి […]Read More
‘తెలంగాణలో ఇక టెన్త్ పరీక్షలకు గుడ్బై.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు’: సీఎం
తెలంగాణలో ఇక నుంచి టెన్త్ పరీక్షలను తొలగించనున్నట్లు తెలుస్తోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానంలో విద్యా బోధన జరగనున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. Revanth Reddy. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు […]Read More
జగన్ జాతకం వీక్.. కానీ బలంగా సతీమణి భారతి జాతకం.. సిద్ధాంతి పిడపర్తి
జగన్ జాతకం వీక్.. కానీ బలంగా సతీమణి భారతి జాతకం.. సిద్ధాంతి పిడపర్తి చెప్పిన విషయాలివే Ys Jagan Mohan Reddy Horoscope 2026: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్, వైఎస్ భారతి దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజ నిర్వహించిన అనంతరం పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతకం […]Read More