విశ్వవిద్యాలయాల్లో అద్యాపక పోస్ట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం అదరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రానున్న మూడు నెలల్లో భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు త్వరలోనే నూతన నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు మంత్రి లోకేష్ తెలిపారు. Andhra News: వారికి ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. తర్వలోనే 3,371 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్! Faculty Recruitment Andhra Pradesh అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక […]Read More
February 25, 2026
పవన్ సారూ.. మాకు రోడ్డు వేయండి.. మీకు దండం పెడతాం.. గోతిలోకి దిగిన విద్యార్థులు Vizianagaram Students Request to Pawan kalyan For Road: పవన్ కళ్యాణ్ సారూ.. మాకు రోడ్డు వేయండి.. చదువుకుంటామంటూ కొంతమంది విద్యార్థులు వినూత్న నిరసన తెలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన కొంతమంది విద్యార్థులు తమ ఊరికి రోడ్డు వేయాలంటూ.. గోతిలోకి దిగి వేడుకుంటున్నారు. మెడలో పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసుకుని.. డిప్యూటీ సీఎం […]Read More