నమస్తే నా పేరు పద్మ రెడ్డి …ముందుగా కృత్తిక న్యూస్ ఛానల్ కి స్వాగతం … ఈరోజు… సృష్టి రహస్యం గురుంచి – అలాగే … ఆది పరాశక్తి గురుంచి మరియు – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు గురుంచి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం హిందూ పురాణాల ప్రకారం….. ఆది పరాశక్తి అనగా…. సమస్త విశ్వానికి మూల కారణమైన… మరియు… సమస్త సృష్టిని … నడిపించే…. ఆదిమ-దివ్య శక్తి. ఆమెకు… సృష్టి…., స్థితి…, లయలతో సంబంధం లేదు. ఎందుకంటే…. […]Read More
హిందూ పురాణాల ప్రకారం, శని దేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతి (కర్మఫల ప్రదాత). వ్యక్తులు చేసే మంచి, చెడు పనులను బట్టి ఫలితాలను ప్రసాదిస్తాడు. హిందూ జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలలో ఏడవవాడు. జన్మ వృత్తాంతం:తల్లిదండ్రులు: శని భగవానుడు సూర్య భగవానునికి, ఛాయాదేవికి జన్మించాడు. యమ ధర్మరాజు ఈయనకు సోదరుడు. సూర్యుడితో వైరం: ఛాయాదేవి తపస్సు కారణంగా శని దేవుడు నల్లని రంగుతో జన్మించాడు. దీంతో సూర్యుడు శని తన కుమారుడు కాదని అనుమానించి అవమానించాడు. పరమశివుని అనుగ్రహం: తల్లికి […]Read More
పండగ పూట పరీక్షలు వద్దు.. ఓయూ డిగ్రీ ఎగ్జామ్స్ వాయిదా చేయండి.. సీఎం రేవంత్కు అసదుద్దీన్ ఓవైసీ రిక్వెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మే 28న జరగాల్సిన బీఏ, బీకామ్, బీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్లను కోరారు. ఆ రోజు ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ కావడమే ఇందుకు కారణం. పండుగ రోజున పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని నష్టపోతారని […]Read More
తిరుమల: పిల్లలకు ఉచితంగా అక్షర గోవిందం కిట్లు.. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ నిర్వహించే అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకు ఉచితంగా కిట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. వీటితో పాటుగా టీటీడీలోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు శ్రీవారి దర్శనం, లడ్డూ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. స్పర్శదర్శనం క్యూలైన్లలో అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి […]Read More
తిరుమల శ్రీవారికి హైదరాబాద్ అజ్ఞాత భక్తుడి భారీ విరాళం.. కనీసంపేరు చెప్పలేదు, ఎంత ఇచ్చారంటే Tirumala Hyderabad Anonymous Devotee Donated Rs 1 Crore To TTD: తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందజేశారు ఓ భక్తుడు. హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు కనీసం తన పేరు కూడా చెప్పకుండా రూ.కోటిని టీటీడీకి అందజేశారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఈ విరాళాన్ని ఇచ్చారు. అలాగే ఒడిశాకు చెందిన మరో భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన […]Read More
తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు.. భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం.. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల హనుమాన్ జయంతి వేడుకలకు సిద్ధమైంది. మే 12న తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి ఘాట్ రోడ్డులో ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి వచ్చేందుకు, టీటీడీ భక్తుల కోసం ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. అలాగే భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైలైట్: మే 12న తిరుమలలో హనుమాన్ జయంతి భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్న […]Read More
కొండగట్టు అంజన్న హుండీలో లేఖలు.. డబ్బులు వేయం అంటూ పదుల సంఖ్యలో లెటర్లు కొండగట్టు అంజన్న ఆలయ హుండీల్లో లేఖలు బయటపడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హుండీలో డబ్బులు వేయం అంటూ పలువురు భక్తులు పదుల సంఖ్యలో లేఖలు రాసి.. హుండీల్లో వేయగా.. హుండీ లెక్కింపులో బయటపడ్డాయి. కొండగట్టు ఆలయంలో ఏర్పాట్లు సరిగ్గా లేవని.. వసతులు కల్పించే వరకు హుండీలో డబ్బులు వేయం అంటూ భక్తులు లేఖలు రాసి వేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. […]Read More
నాగోబా ఆలయానికి మహర్దశ.. ఆదివాసీల ఆరాధ్య దైవానికి సర్కార్ కానుక, రూ.20.10 కోట్లు మంజూరు తెలంగాణలో రెండో అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చొరవతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా ఆలయ సుందరీకరణ, ఆదివాసీ సంస్కృతిని తెలిపే మ్యూజియం, డార్మెటరీలు మరియు బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిధులతో నాగోబా క్షేత్రం ఆధ్యాత్మికంగానే […]Read More
దద్దరిల్లనున్న హైదరాబాద్.. హనుమాన్ శోభాయాత్రకు రెడీ, సిటీలో మొత్తం 168 శోభాయాత్రలు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా హనుమాన్ శోభాయాత్రలు నిర్వహించనున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్లో మొత్తం 168 శోభాయాత్రలు జరగనున్నట్లు తెలిపారు. రెచ్చగొట్టే పోస్ట్లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Hanuman Jayanti దద్దరిల్లనున్న హైదరాబాద్.. హనుమాన్ శోభాయాత్రకు రెడీ ఏప్రిల్ 2వ […]Read More
దద్దరిల్లనున్న హైదరాబాద్.. హనుమాన్ శోభాయాత్రకు రెడీ, సిటీలో మొత్తం 168 శోభాయాత్రలు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా హనుమాన్ శోభాయాత్రలు నిర్వహించనున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్లో మొత్తం 168 శోభాయాత్రలు జరగనున్నట్లు తెలిపారు. రెచ్చగొట్టే పోస్ట్లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Hanuman Jayanti దద్దరిల్లనున్న హైదరాబాద్.. హనుమాన్ శోభాయాత్రకు రెడీ ఏప్రిల్ 2వ […]Read More