‘ఆ జ్యువెలరీ చేయించిన తర్వాతే నా మీద ఆరోపణలు’.. రోల్డ్ గోల్డ్పై పాత బస్తీ సూర్యా భాయ్ క్లారిటీ తాను ధరించే కేజీల కొద్దీ బంగారు నగలు నకిలీవని ఐటీ అధికారులు తేల్చడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంపై హైదరాబాద్ పాతబస్తీ గోల్డ్మ్యాన్ సూర్యా భాయ్ స్పందించారు. తాను కష్టపడి పైకి వచ్చానని, ఎవరినీ మోసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను చేయించుకున్న కొత్త నగలను చూసి ఈర్ష్యతోనే కొందరు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం […]Read More
రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు 130 కి.మీ వెంట నడిచిన శునకం.. కొండగట్టు యాత్రలో అద్భుతం..! ఆదిలాబాద్ జిల్లా నుంచి కొండగట్టు వరకు హనుమాన్ భక్తుల పాదయాత్రలో ఒక శునకం చూపిన విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు కృతజ్ఞతగా ఆ మూగజీవి 130 కిలోమీటర్ల మేర భక్తుల వెంట నడిచింది. నడక కొనసాగిస్తూనే ఉంది. కాళ్లకు పొక్కులు వచ్చినా లెక్కచేయకుండా.. అటవీ ప్రాంతంలో వారికి రక్షణగా ఉంటూ భక్తిని, విశ్వాసాన్ని చాటిచెప్పింది. […]Read More
భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి దర్శించుకున్నారు. భద్రాద్రి రాముడి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. పోలీసులు పటిష్ఠ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భద్రాచలంలో ఘనంగా సీతారాముల […]Read More
శని దోషం తొలగిపోవాలంటే 11 తమలపాకులతో చేసే పూజ చక్కటి పరిష్కారమట! Tamalapaku Significance in Pooja హిందూ సంప్రదాయంలో పూజలు, నోములు, వ్రతాలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో తమలపాకులు లేనిదే పూజ సంపూర్ణం కాదు. తాంబూలంలో అయితే తమలపాకులదే అగ్రస్థానం. తమలపాకులు శుభకార్యాలకు సంపూర్ణత తీసుకురావడమే కాకుండా దివ్యశక్తులను ఆహ్వానించే పవిత్ర పత్రంగా భావిస్తారు. అయితే తమలపాకులకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఔషధ గుణాలు సైతం అనేకం ఉన్నాయి. ఆయుర్వేదంలో తమలపాకులను జీర్ణశక్తి పెంచడానికి, శ్వాస సంబంధిత […]Read More
విజయవాడ సింగర్ శ్రీలలిత పాడిన పాటను ట్వీట్ చేసిన ప్రధాని మోదీ PM Modi Posts Vijayawada Singer Srilalitha Song: విజయవాడకు చెందిన శ్రీ లలిత పాడిన పాటను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. విజయవాడ దుర్గమ్మపై శ్రీ లలిత కనకదుర్గా మహా ప్రమావిత అంటూ ఓ పాట పాడారు. ఈ పాట యూట్యూబ్ లింక్ను ప్రధాని షేర్ చేశారు. ప్రధాని ఈ పాటను పోస్ట్ చేయడంపై విజయవాడ పశ్చిమ […]Read More
ఢిల్లీ విమానాశ్రయ ప్రార్థనా మందిరంలో బీజేపీ నేత మాధవీలత దుర్గా స్తోత్రం పఠించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ముస్లిం మహిళలు ప్రార్థనలో ఉండగా ఆమె కావాలనే స్తోత్రాలు పఠించారని ఒక వర్గం ఆరోపిస్తుండగా, ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చని మరో వర్గం సమర్థిస్తోంది. ‘లోక కళ్యాణం’ కోసమే ప్రార్థించానని ఆమె పేర్కొన్నారు. గతంలో ఇఫ్తార్ విందుల నిర్వహణపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విమానాశ్రయాల్లోని ‘మల్టీ-ఫెయిత్’ ప్రేయర్ రూమ్ల వినియోగంపై ఈ ఘటన భిన్నాభిప్రాయాలను రేకెత్తించింది. […]Read More
దేవుడి హుండీలో నకిలీ నోట్లు.. కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్లో ఘటన ఆలయ హుండీ లెక్కింపు చేపట్టిన అధికారులు షాక్ అయ్యే సంఘటన చోటు చేసుకుంది. హుండీలో ఉన్న డబ్బులు లెక్కిస్తుండగా.. అందులో కొన్ని నోట్లు చూసి.. వారు అవాక్కయ్యారు. ఎందుకంటే అవి నకిలీ నోట్లు అని వారు గుర్తించారు. అదెక్కడో కాదు హైదరాబాద్ కర్మన్ఘాట్లో ఉన్న హనుమాన్ ఆలయంలోనే. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. Fake Notes దేవుడి హుండీలో నకిలీ నోట్లు మనం […]Read More
హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ నిఘా హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 3 వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో యాత్ర మార్గంలో డ్రోన్లు, సీసీటీవీలతో అడుగడుగునా పటిష్ఠ నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ వెల్లడించారు. Rama Navami […]Read More
రంజాన్: పేద ముస్లిం కుటుంబంలో వెలుగులు నింపిన నారా లోకేష్.. రంజాన్ పండుగ సందర్బంగా ఓ నిరుపేద ముస్లిం కుటుంబంలో వెలుగులు నింపారు మంత్రి నారా లోకేష్. గతేడాది రంజాన్ పండుగ సందర్భంగా మంగళగిరిలో షేక్ షెహన్సా అనే ముస్లిం ఇంటిని సందర్శించారు నారా లోకేష్. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగానే తమకు కొత్త ఇల్లు కట్టించి ఇవ్వాలని షెహన్సా కుటుంబం నారా లోకేష్ను కోరింది. దీంతో ఏడాది తిరగకుండానే వారికి కొత్త ఇంటిని […]Read More
మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగాది పండుగను వైఎస్ జగన్, భారతి దంపతులు కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకున్నారని.. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ భార్యలతో కలిసి ప్రజలకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదని ప్రశ్నించారు. పండుగ పూట చంద్రబాబు భార్య హెరిటేజ్లో పాలు పిసుకుతున్నారా? అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై మండిపడిన రోజా.. తిరుమలలో ఉగాది వేడుకలు నిర్వహించకుండా ఎక్కడికి పోయారని […]Read More