ఈ ఆలయాన్ని దర్శిస్తే.. నాగసర్ప, కుజ దోషాలు తొలిగి కళ్యాణం, సంతానం యోగం ఖాయం Naga Dosha Pooja: నాగ సర్పదోషం అని తెలిసినప్పుడు భక్తులు బాధలో మునిగిపోతారు. ఈ దోషాన్ని తగ్గించడానికి అనేక మంది భక్తులు విభిన్న క్షేత్రాలను దర్శించేందుకు వెళ్తారు. అలాంటి వారికి శ్రీ క్షేత్ర ముక్తి నాగ దర్శనం అనేది దివ్యఔషదంగా పనిచేస్తోంది. నాగసర్ప దోష బాధితుల కోసం శ్రీ క్షేత్ర ముక్తి నాగ అత్యంత ప్రసిద్ధి గల ఆలయం. ఈ ఆలయాన్ని […]Read More
రెండో భద్రాద్రిగా పేరొందిన కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రాముల వారి దేవాలయంకు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డి భారీ విరాళం అందించారు. సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన మూడు బంగారు కిరీటాలను ఆలయానికి సమర్పించారు. .. Ontimitta: ఒంటిమిట్ట రాములోరికి ఈ భక్తుడు ఏం చేయించాడంటే..? Gold Crowns Donation రెండో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముల వారి దేవాలయంకు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డి భారీ […]Read More
తిరుమలలో పట్టు శాలువాల కుంభకోణం.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.. గతేడాది పట్టు శాలువాల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు కావాల్సిన చీరలు, వస్త్రాలను ఆప్కో, కోఆప్టెక్స్ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటి నుంచి 50:50 నిష్పత్తిలో రూ.43 కోట్ల విలువైన చీరలు, వస్త్రాలు సేకరించాలని నిర్ణయించింది. టీటీడీకి సరఫరా చేసేందుకు రెండు సంస్థలు అంగీకరించినట్లు సమాచారం. Tirumala తిరుమలలో పట్టు శాలువాల కుంభకోణం తిరుమలలో గతేడాది […]Read More
Producer Chadalavada Srinivasa Rao Srivari Footprints: ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు టింబర్ డిపోలో అద్భుతమైన సన్నివేశం కనిపించింది. ఓ దుంగను తీసుకొచ్చి కట్ చేయగానే దుంగలో శ్రీవారి పాదాల ఆకృతి కనిపించింది. ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఇలా జరిగింది అంటున్నారు చదలవాడ శ్రీనివాసరావు. ఆ ఆకృతిని అక్కడే ఉంచి ప్రతి రోజూ పూజలు చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాదు చదలవాడ బ్రదర్స్ ముగ్గురి పేర్లు కూడా తిరుమల వెంకన్న పేరు కలిసి వచ్చేలా పెట్టారు. హైలైట్: […]Read More
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాత్రం హోలీ పండుగ అంటే కేవలం రంగులే కాదు.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటేనే అక్కడ పండుగ పూర్తవుతుంది. దశాబ్దాలుగా ఈ వింత ఆచారం కొనసాగుతుంది. వెల్దుర్తి మండల కేంద్రంలో హోలీ వేడుకలు అంటే మిగతా ఊర్ల కంటే కాస్త భిన్నం. రాష్ట్రమంతా ఒకరోజు హోలీ జరుపుకుంటే.. వెల్దుర్తిలో మాత్రం ఒకరోజు ముందే రంగుల వేడుక మొదలవుతుంది. ఉదయం పూట దైవ ప్రార్థనలతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు.. రాత్రి అయ్యేసరికి […]Read More
వాగులో కొంతభాగం బయటపడ్డ ఆ రాతి విగ్రహాన్ని ఒక బండరాయి అనుకొని గత మూడేళ్లుగా ఊరంతా వాగులో వృధాగా వదిలేశారు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మూడేళ్ల తర్వాత ఇసుక తొలగిస్తే అందులో నుండి భారీ విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. అతి పురాతన రాతి విగ్రహం విగ్రహాన్ని చూసి ఊరంతా షాకయ్యారు. ఆ విగ్రహానికి గుడి కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నేళ్లుగా బండరాయి అనుకొని అలా వదిలేశారు.. తీరా తవ్వి చూస్తే మైండ్ బ్లాక్..! వాగులో […]Read More
Simple Clove Remedies for Wealth: సోమవారం రెండు లవంగాలతో చేసుకునే పరిహారాలు జీవితాన్ని మార్చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆర్థిక సమస్యలు, చెడు కలలు, ఇతర ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. శివపార్వతులను పూజించి, లవంగాలతో దీపారాధన, లేదా నీటిలో లవంగాలు కలిపి నిద్రించడం వంటివి శుభ ఫలితాలనిస్తాయి. గ్రహణం ముందు సోమవారం లవంగాలతో ఇలా చేస్తే.. మీ అదృష్టం డబుల్, డబ్బే డబ్బు..! సోమవారం లవంగాలతో చేసే పరిహారాలు జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకువస్తాయని […]Read More
శ్రీశైలం మల్లన్న భక్తులకు బ్యాడ్న్యూస్.. ఆలయం మూసివేత, భక్తులకు దర్శనాలు రద్దు Srisailam Temple Closed On March 3: శ్రీశైలం ఆలయం మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమయంలో ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, కళ్యాణోత్సవ టికెట్లు రద్దు చేశారు. గ్రహణం ముగిసిన తర్ాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం రాత్రి 9 నుంచి […]Read More
తిరుమల భక్తులకు శుభవార్త.. శ్రీవారి వస్త్రాలు ఈ – వేలం.. మీరూ సొంతం చేసుకోవచ్చు.. తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలతో పాటుగా టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకలుగా సమర్పించిన వస్త్రాలను టీటీడీ ఆన్ లైన్ ద్వారా వేలం వేస్తోంది. మార్చి రెండో తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకూ ఈ వేలం ప్రక్రియ జరగనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ వేలంలో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. మరోవైపు టీటీడీలో ఏళ్లుగా పేరుకుపోయిన […]Read More
Tirumala Temple To Closed On March 3: తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. మార్చి 3న చంద్రగ్రహణం కావడంతో.. ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తారు. గ్రహణం ఆ రోజు మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు ఉంటుంది. అంతేకాదు అదే రోజు కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లపై టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ […]Read More