Chanakya Neeti: చాణక్యుడు భార్యాభర్తలను కుటుంబమనే ప్రపంచ రథానికి రెండు చక్రాలతో పోల్చాడు. ఈ రెండు చక్రాలు సమానంగా, సమన్వయంతో ముందుకు సాగితేనే రథం సాఫీగా నడుస్తుంది. ఒకటి వెనుకబడినా లేదా దారి తప్పినా, రథం ఆగిపోతుంది. అదే విధంగా, దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం, నమ్మకం, సహకారం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. చాణక్యుడు ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థికవేత్త, దౌత్యనిపుణుడు. ఆయన రచించిన అర్థశాస్త్రం, నీతి శాస్త్రం గ్రంథాలలో జీవన విధానం, కుటుంబ విలువలు, […]Read More
Saturday remedies: శని ప్రభావం తగ్గి, ఆయన అనుగ్రహం పొందాలంటే శనివారం కొన్ని ఆచరణలు చేయడం మంచిది. శనివారం రోజున శని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం శ్రేయస్కరం. నెయ్యితో దీపం వెలిగించి, నల్ల నువ్వులు సమర్పించడం శుభప్రదం అని చెబుతారు. అలాగే శని మంత్రం లేదా గాయత్రి మంత్రం జపించడం ద్వారా శని దోష ప్రభావం తగ్గుతుందని నమ్మకం. శనివారం ఇలా చేస్తే.. శని దేవుడి అనుగ్రహం.. సుఖ-సంతోషాల జీవితం ఖాయం..! హిందూ మతంలో […]Read More
మహా శివరాత్రి పర్వదినాన శివయ్యను రకరకాల అభిషేకాలతో, అర్చనలతో భక్తులు కొలుస్తుంటారు. అయితే, ఈ పవిత్ర రోజున శివాలయంలో గానీ లేదా ఇంట్లో గానీ నారికేళ దీపం వెలిగించడం అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నారికేళం అంటే కొబ్బరికాయ.. మానవ శరీరానికి, అహంకారానికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ఈ దీపం వెలిగించడం వల్ల శివుని అనుగ్రహం పొంది, జీవితంలోని అడ్డంకులు ఎలా తొలగిపోతాయో ఇప్పుడు చూద్దాం. Maha Shivaratri 2026: శివుడికి ఈ దీపం […]Read More
మహా శివరాత్రి 2026 సందర్భంగా భక్తులు Google Gemini Pro ద్వారా శివుడు, పార్వతి చిత్రాలను సృష్టిస్తున్నారు. సంప్రదాయ ప్రతీకలు, భక్తి భావన, ఆధునిక డిజిటల్ సృజనాత్మకత కలిపి, సినిమాటిక్ కోస్మిక్ వీడియోలు, ప్రత్యేక ప్రాంప్ట్లతో చిత్రాలు రూపొందిస్తున్నారు. Maha Shivaratri 2026: మహా శివరాత్రి 2026 సందర్భంగా భక్తులు ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సొంతగా ప్రత్యేకమైన శివుడు, దుర్గాదేవి పార్వతి చిత్రాలను సృష్టిస్తున్నారు. సంప్రదాయ ప్రతీకలతో కలిపి ఆధునిక డిజిటల్ సృజనాత్మకతను కలిపి, […]Read More
Lord Shiv Mantra మహాశివరాత్రి అంటే శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పర్వదినాన శివయ్య అనుగ్రహం పొందడానికి మీ రాశి ప్రకారం, కొన్ని మంత్రాలను పఠించాలి. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఏ మంత్రాలను జపిస్తే శుభ ఫలితాలొస్తాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం… Lord Shiv Mantra హిందూ మత విశ్వాసాల ప్రకారం, మహా శివరాత్రి ఎంతో పవిత్రమైనది. ఈ సమయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మహా శివరాత్రి వేళ ఉపవాస […]Read More
Medaram Jathara : ప్రపంచంలోనే అరుదైన జాతర మేడారం..సమ్మక్క చరిత్ర.. ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం జాతర. చుట్టుపక్కల నాలుగైదు రాష్ట్రాల గిరిజనుల, మైదానప్రజల ఆరాధ్యప్రదేశం మేడారం. రెండేండ్లకొకసారి జరిగే ఈ గిరిజనోత్సవం సాంప్రదాయిక గిరిజన ఆచారంగా గౌరవించబడుతున్నది. Medaram Jathara : ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం జాతర. చుట్టుపక్కల నాలుగైదు రాష్ట్రాల గిరిజనుల, మైదానప్రజల ఆరాధ్యప్రదేశం మేడారం. రెండేండ్లకొకసారి జరిగే ఈ గిరిజనోత్సవం సాంప్రదాయిక గిరిజన ఆచారంగా గౌరవించబడుతున్నది. సమ్మక్క, సారక్క, […]Read More
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో సీబీఐ తన సిట్ విచారణను పూర్తి చేసింది. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు జరిపి నెల్లూరులోని ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్షీట్ను దాఖలు చేసింది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో సీబీఐ తన సిట్ విచారణను పూర్తి చేసింది. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు జరిపి నెల్లూరులోని ఏసీబీ […]Read More
మేడారం జాతర.. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా గిరిజన జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు నాలుగైదు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తుల తరలివస్తారు. తెలంగాణలో కుంభమేళాను తలపిస్తుంది మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర. 2022 మేడారం జాతరలో దాదాపు కోటిన్నర మంది భక్తులు గిరిజన దేవతలను దర్శించుకున్నట్లు ప్రభుత్వ అంచనా. ఈ సారి దీనికి మించి భక్తులు వనదేవతలు సమ్మక్క, సారక్కను దర్శించుకునే అవకాశముంది. సమ్మక్క సారక్క మహాజాతరను 2024 ఫిబ్రవరి 21 నుంచి […]Read More
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం అదనంగా రూ. 3.70 కోట్ల నిధులను విడుదల చేసింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం అదనంగా రూ. 3.70 కోట్ల నిధులను విడుదల […]Read More
చంద్రుడు నవ్వితే..అది మనకు కనిపిస్తే..ఆ వూహే అద్భుతంగా ఉంది కదా. నిన్న రాత్రి ఆకాశంలో ఈ అద్బుత దృశ్యం ఆవిష్కృతం అయింది. సూర్యుడు చుట్టూ గ్రహాలు ఒక వలయాకారంలో తిరుగుతుంటాయని అందరికీ తెలిసిందే. అందులో భూమి మీద ఉండే మనకు చంద్రుడు తప్ప మిగతావేమీ కనిపించవు. ఎప్పుడో అరుదుగా మానవ కంటికి ఇతర గ్రహాలు కనిపిస్తాయి. అవి కూడా ఒక్కోటి ఒక్కోసారి. కానీ ఒకే సారి మూడు గ్రహాలు వరుసగా కనిపిస్తే…అది కూడా స్మైలీ ఆకారంలో. అంత […]Read More