అరటి ఆకు భోజనం తెలుగు వారికి కొత్తేమీ కాదు. మన దేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో అనేక ప్రాంతాలలో ఈ ఆచారం చాలా కాలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా దక్షిణ, ఆగ్నేయాసియాలో అరటి ఆకులను ఆహారాన్ని భుజించడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. అరటి ఆకులు సాంప్రదాయకంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా భావిస్తారు.. అరటి ఆకులు పెద్దగా, వెడల్పుగా ఉంటాయి. వేడి ఆహారాన్ని వాటిపై వడ్డించినప్పుడు అవి తేలికపాటి, సహజమైన వాసనను వెదజల్లుతాయి. ఇది ఆహారాన్ని మరింత సువాసనగా, రుచికరంగా […]Read More
రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వ దర్శన టోకెన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్ల ఎప్పటి నుంచి రద్దు చేస్తున్నారు..? రథసప్తమి వాహనసేవల వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి .. .. .. .. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈనెల 25న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. రథసప్తమి రోజున ఏడు వాహనసేవలపై మలయప్ప స్వామి […]Read More
మనుషులకు రెండుకాళ్లుతోపాటు రెండు చేతులు ఉంటాయి కాబట్టి వాళ్ల పనులు వారే చేసుకుంటారు. తెలివితేటలు అంటే కేవలం మనుషులకో లేదా చింపాంజీలకో మాత్రమే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ మొదటిసారిగా ఓ ఆవుని చూస్తే మీరు షాక్ అవుతారు. మనుషులకు రెండుకాళ్లుతోపాటు రెండు చేతులు ఉంటాయి కాబట్టి వాళ్ల పనులు వారే చేసుకుంటారు. తెలివితేటలు అంటే కేవలం మనుషులకో లేదా చింపాంజీలకో మాత్రమే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ మొదటిసారిగా ఓ ఆవుని చూస్తే మీరు షాక్ […]Read More
తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులకు అక్కడ అన్నప్రసాద వితరణ అనేది అనేక సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు. అయితే ఇక మీదట అనుబంధ ఆలయాల్లోనూ భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాల వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. TTD: తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులకు అక్కడ అన్నప్రసాద వితరణ అనేది అనేక సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు. అయితే ఇక మీదట అనుబంధ ఆలయాల్లోనూ భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాల వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఏపీ […]Read More
ప్రతీ ఏడాది వచ్చే వైకుంఠ ఏకాదశి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ముఖ్యంగా తిరుమలలో వైకుంఠ ద్వారం దగ్గర ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. పది రోజుల పాటూ ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటారు. దీని విశిష్టత ఏంటి…కింది ఆర్టికల్ లో.. సూర్యడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. తెలుగు ప్రజలందరూ అత్యంత భక్తిగా జరుపుకునే పర్వదినం. ఏడాదిలో […]Read More
అరుణాచలంలో టోపీ అమ్మగా ప్రసిద్ధి చెందిన పళని అమ్మ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ఆమెను అవధూతగా భావిస్తే, మరికొందరు సాధారణ వ్యక్తిగా చూస్తారు. ప్రతిరోజూ 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ చేసే ఆమె జీవితం, భక్తుల నమ్మకాలు, ఆమెకు ఎదురయ్యే ఇబ్బందులను ఈ కథనంలో తెలుసుకుందాం… అరుణాచలంలో టోపీ అమ్మగా ప్రసిద్ధి చెందారు పళని అమ్మ. తిరువన్నామలై వెళ్లిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించాలని కోరుకునే ఒక అవధూత. ఆమె పాదస్పర్శ, పాదధూళి లేదా […]Read More
దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళి దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32 నామాలతో పూజించండి..Read More
జై శ్రీరామ్: అంజన్న చాలీసా వింటే అన్ని కష్టాలు ఉన్న తొలగిపోతాయి Hanuman Chalisa :Read More
శబరిమలలో ఈసారి ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయ Sabarimala : శబరిమలలో ఈసారి అయ్యప్ప భక్తుల కోసం చేసిన ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు […]Read More
శుక్రవారం విజయవాడ దుర్గమ్మ పాటలు వింటే… సకల భోగభాగ్యాలు మీ సొంతం!Read More