horoscope today 16 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శని అామవాస్య వేళ బుధాదిత్య యోగం ప్రభావంతో ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడనుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. Daily Horoscope in Tel May16 horoscope today 16 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు మేషం నుంచి వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు ఇదే రోజున […]Read More
Tags :bitcoin
రాశిఫలాలు 16 మే 2026: ఈరోజు శని అమావాస్య వేళ ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడనుంది? horoscope today 16 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శని అామవాస్య వేళ బుధాదిత్య యోగం ప్రభావంతో ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడనుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. Daily Horoscope in Tel May16 horoscope today 16 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు మేషం నుంచి వృషభ […]Read More
రాశిఫలాలు 14 మే 2026: ఈరోజు గజలక్ష్మీ రాజయోగం ప్రభావంతో మిథునం, తులా
రాశిఫలాలు 14 మే 2026: ఈరోజు గజలక్ష్మీ రాజయోగం ప్రభావంతో మిథునం, తులా సహా ఈ 4 రాశులకు కెరీర్లో పురోగతి horoscope today 14 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గజలక్ష్మీ రాజయోగం ప్రభావంతో మిథునం, తులా సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే. Daily Horoscope in Tel May14 horoscope today 14 […]Read More
బాధితులను బెదిరించలేదని హనుమాన్ గుడిలో బండి సంజయ్ ప్రమాణం చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్
బాధితులను బెదిరించలేదని హనుమాన్ గుడిలో బండి సంజయ్ ప్రమాణం చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బండి భగీరథ్ కేసు విషయంలో బండి సంజయ్ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు విషయంలో బండి సంజయ్.. బాధితులను బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులను ఎలాంటి బెదిరింపులకు గురి చేయలేదని బండి సంజయ్ హనుమాన్ గుడిలో ప్రమాణం చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ నిజమైన […]Read More
రాశిఫలాలు 13 మే 2026: ఈరోజు బుధాదిత్య యోగం ప్రభావంతో మేషం, మిథునం
రాశిఫలాలు 13 మే 2026: ఈరోజు బుధాదిత్య యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు అదృష్ట సంకేతాలు horoscope today 13 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే. Daily Horoscope in Tel May13 horoscope today 13 May […]Read More
సంగారెడ్డి: మటన్ వండలేదని భార్యతో గొడవ.. అడ్డొచ్చిన అత్తపై అల్లుడి అత్యాచారం!
సంగారెడ్డి: మటన్ వండలేదని భార్యతో గొడవ.. అడ్డొచ్చిన అత్తపై అల్లుడి అత్యాచారం! సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండల పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తపై అల్లుడు అత్యాచారానికి పాల్పడిన దారుణం వెలుగుచూసింది. తాగిన మత్తులో మటన్ వండలేదని భార్యతో గొడవపడుతున్న సమయంలో.. అడ్డొచ్చిన అత్తపై ఓ అల్లుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైలైట్: […]Read More
తెలంగాణకు మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతుండగా.. వాతావరణ శాఖ చల్లని వార్తను అందించింది. మే రెండో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో హీట్ స్ట్రోక్ ప్రమాదాలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెమట పట్టకపోవడం, గందరగోళం వంటి లక్షణాలను గుర్తిస్తే తక్షణమే స్పందించాలని, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కీలకమని వైద్యులు సూచిస్తున్నారు. హైలైట్: తెలంగాణకు మరో అల్పపీడనం […]Read More
ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి.. ఇక హైదరాబాద్ వెళ్లే
ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి.. ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు New Lv Prasad Eye Hospital In Gudlavalleru: ఏపీలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రులు వరుసగా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆస్పత్రులు ప్రారంభంకాగా.. తాజాగా మరో ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లాలో ప్రజలు తక్కువ ఖర్చుతో ఆస్పత్రిలో వైద్య […]Read More
ప్రొద్దుటూరు: భార్య లావుగా ఉందని..ఎక్కువగా తింటోందని.. పాలకోవాలో విషం పెట్టిన భర్త
ప్రొద్దుటూరు: భార్య లావుగా ఉందని..ఎక్కువగా తింటోందని.. పాలకోవాలో విషం పెట్టిన భర్త వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన వివాహిత పద్మజ మృతి కేసులో సస్పెన్స్ వీడింది. పద్మజ మృతి కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఆమె భర్తే హత్య చేసినట్లు గుర్తించారు. పద్మజ భర్త కిరణ్ కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ వివరాలను ప్రొద్దుటూరు పోలీసులు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. లావుగా ఉండటంతో పాటుగా, నిత్యం అనుమానిస్తోందనే కోపంతో పాలకోవాలో విషం […]Read More
పదో తరగతి పరీక్షల్లో టాపర్లకు విహారయాత్ర.. ఎమ్మెల్యే ప్రకటన పది పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీపికబురు వినిపించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో సర్కారీ బడులలో చదువుతూ పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్తానని ప్రకటించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లానని.. విద్యార్థులను అభినందించి, సత్కరించిన అనంతరం గళ్లా మాధవి వెల్లడించారు. హైలైట్: పది […]Read More