పేపర్ ప్లేట్లో తినటం ఇంత డేంజరా.? డాక్టర్ చెప్పిన విషయాలు వింటే షాక్.. వీడియో వైరల్ టిఫిన్ సెంటర్లు, శుభకార్యాలలో మనం విందు ఆరగించే పేపర్ ప్లేట్ల గురించి ఓ డాక్టర్ చెప్తు్న్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పేపర్ ప్లేట్లలో భోజనం చేయటం ఆరోగ్యానికి హానికరమని చెప్తూ.. వాటిని క్యా్న్సర్ ప్లేట్లుగా అభివర్ణించారు ఆ డాక్టర్. విక్రాంత్ సింగ్ ఠాకూర్ అనే డాక్టర్ చెప్పిన వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పేపర్ […]Read More
Tags :bitcoin
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పాల కోసం ఏడుస్తోందని ఆరు నెలల పాపను కన్నతల్లే దారుణంగా చంపేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసిపాపను పాలిచ్చి, ఊరడించాల్సిన తల్లి.. క్షణికావేశంలో తన పేగుబంధాన్ని తానే చేజేతులా చేసుకున్న వైనం.. ఆ కన్నతల్లి ఉన్మాదం స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనలో చిన్నారి తల్లి హైమావతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Mother Kills Baby for Crying for […]Read More
భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు
భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి దర్శించుకున్నారు. భద్రాద్రి రాముడి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. పోలీసులు పటిష్ఠ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భద్రాచలంలో ఘనంగా సీతారాముల […]Read More
Gunde Ninda Gudi Gantalu 2026 March 26 Episode: బాలు ఫోన్ ఎవరో కావాలని దొంగలించారని మీనాతో బాలు అనుమానంగానే చెబుతాడు. ఇదే సమయంలో మీనాపై బల్లి పడటంతో ఇంట్లో గందరగోళం ఏర్పడుతుంది. మరోవైపు శివ దొంగతనం చేసిన వీడియోను గుణ వైరల్ చేస్తాడు. దాన్ని చూసిన రోహిణి ఆనందపడుతుంది. ఈ వీడియోను భర్త మనోజ్కు చూపించి.. దాన్ని ప్రభావతికి చూపించాలని నిర్ణయించుకునేలా ప్లాన్ చేస్తుంది. మనోజ్ చెబితేనే ప్రభావతికి వీడియో చూపించడానికి బయలుదేరినట్లు నాటకం […]Read More
Podarillu Today మార్చి 26 ఎపిసోడ్: ఎవర్రా ఆ బ్రహ్మరాక్షసి.. అడ్డంగా బుక్కైపోయిన కేశవ.. ఫోన్ చేసి శైలు వార్నింగ్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో కేశవని మహాలక్ష్మి-కన్నా కలిసి ఒక ఆట ఆడుకుంటారు. బుస్సు-ముంగీస అంటూ సెటైర్లు, పంచులు వేస్తూ కేశవని కంగారుపెడతారు. దీంతో ఆ బుస్సు ఫోన్ చేసి ఏదో వాగి ఉంటుందని కేశవకి డౌట్ వస్తుంది. మరోవైపు సర్టిఫికేట్ల కోసం యాదాద్రి వెళ్లాలంటూ ఇంట్లో అందరికీ చెప్తుంది మహా. మళ్లీ అక్కడికి […]Read More
విజయవాడ సింగర్ శ్రీలలిత పాడిన పాటను ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
విజయవాడ సింగర్ శ్రీలలిత పాడిన పాటను ట్వీట్ చేసిన ప్రధాని మోదీ PM Modi Posts Vijayawada Singer Srilalitha Song: విజయవాడకు చెందిన శ్రీ లలిత పాడిన పాటను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. విజయవాడ దుర్గమ్మపై శ్రీ లలిత కనకదుర్గా మహా ప్రమావిత అంటూ ఓ పాట పాడారు. ఈ పాట యూట్యూబ్ లింక్ను ప్రధాని షేర్ చేశారు. ప్రధాని ఈ పాటను పోస్ట్ చేయడంపై విజయవాడ పశ్చిమ […]Read More
Letter in Exam Paper కాళ్ళు మొక్కుతా సార్..పాస్ చేయండి | ఎగ్జామ్
పరీక్షల టైమ్ వచ్చిందంటే చాలు.. కొందరు విద్యార్థుల్లో భయం, మరికొందరిలో క్రియేటివిటీ పీక్స్కు వెళ్తుంది. చదవకపోయినా, ఏదో ఒక రకంగా పాస్ అవ్వాలనే తాపత్రయంతో ఆన్సర్ షీట్లను వింత వింత అభ్యర్థనలతో నింపేస్తున్నారు. తాజాగా ఏపీ/తెలంగాణలో ఒక విద్యార్థి తన ఎగ్జామ్ పేపర్లో రాసిన లేఖ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.Read More
హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ
హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ నిఘా హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 3 వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో యాత్ర మార్గంలో డ్రోన్లు, సీసీటీవీలతో అడుగడుగునా పటిష్ఠ నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ వెల్లడించారు. Rama Navami […]Read More
Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా..
Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా.. హైదరాబాద్లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. దివ్యారెడ్డి దొడ్ల అనే మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్లు 1.20 కోట్లు టోకరా వేశారు. ఫేక్ వాట్సాప్ అకౌంట్ నుంచి దివ్యారెడ్డి అకౌంటెంట్కు మెసేజ్ పంపించి మోసం చేశారు. తాను మీటింగ్లో ఉన్నానని, తాను చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించాలని ఆ మెసేజ్లో ఉండటంతో.. అకౌంటెంట్ అదే పనిచేశారు. అయితే మార్చి 17న మరోసారి ఇలాంటి […]Read More
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.50 వేల ఫైన్ పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లను నిషేధిస్తూ.. ఓ గ్రామం ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గ్రామంలో మద్యం, మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించింది. గ్రామంలో వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం.. యువత పెడదోవ పడుతుండటంతో గ్రామ పెద్దలు కలిసి ఈ వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిబంధనలను అతిక్రమించేవారికి రూ.50 వేల జరిమానా విధించనున్నట్లు […]Read More