Tags :bitcoin

Movie News ఆంధ్రప్రదేశ్ ఎంటర్టైన్మెంట్ ట్రెండింగ్ తాజావార్తలు

Podarillu Today ఏప్రిల్ 22 ఎపిసోడ్ : కేశవ డబ్బుల్ని దొంగిలించిన చక్రి..

Podarillu Serial 2026 April 22nd Episode Preview పొదరిల్లు సీరియల్‌ బుధవారం (ఏప్రిల్ 22) నాటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. పెళ్లి చూపులు అలా అయ్యాయో లేదు.. ఇలా ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది. కేశవకు తెలియకుండా అతని జేబులోంచి చక్రి డబ్బులు తీసుకున్నాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. వీధి రౌడీల్లా చేస్తున్నారు అంటూ మహా లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి మహా ఇచ్చిన కోటింగ్‌కి చక్రి, కేశవ […]Read More

ఆంధ్రప్రదేశ్ ఎంటర్టైన్మెంట్ తాజావార్తలు తెలంగాణ

Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 22 ఎపిసోడ్: అందరి ముందు పరువుపోయిందిగా.. మనోజ్‌,

Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 22 ఎపిసోడ్: అందరి ముందు పరువుపోయిందిగా.. మనోజ్‌, ప్రభావతిలని చూసి నవ్వుకున్న సత్యం.. మీనాని వెంటాడి విసిగిస్తున్న మురళీ Gundeninda Gudigantalu Serial 2026 April 22 Episode Preview గుండెనిండా గుడిగంటలు బుధవారం నాటి ఎపిసోడ్‌ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ప్రభావతి, మనోజ్ చేసిన పరిహారం.. వాటి వెనుకున్న గుడ్ల కథను తెలుసుకుని సత్యం, బాలు తెగ నవ్వేస్తారు. ఇక మూఢనమ్మకాల గురించి సత్యం క్లాస్ పీకుతాడు. మరో వైపు […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

కాంగ్రెస్ కార్యకర్తల సాక్షిగా కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్‌ కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని పరీశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. రాష్ట్రంలోని అన్నదాతలకు రైతు భరోసా రెండు విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి .. రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులను కట్టింది, రైతులకు నీరిచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని తేల్చి చెప్పారు. అదే […]Read More

ఆంధ్రప్రదేశ్ క్రైమ్ తాజావార్తలు తెలంగాణ

ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌లో బాంబు.. బెదిరింపు ఫోన్ కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి

ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌లో బాంబు.. బెదిరింపు ఫోన్ కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌లో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు ఉందంటూ సిబ్బందిని బెదిరించాడు. దీంతో భయపడిన సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. స్టేషన్‌ మొత్తం గాలించి.. అక్కడ ఏమీ లేదంటూ తేల్చారు. దీంతో మెట్రో సిబ్బంది, ప్రయాణికులు అంతా […]Read More

డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

కొండగట్టు అంజన్న హుండీలో లేఖలు.. డబ్బులు వేయం అంటూ పదుల సంఖ్యలో లెటర్లు

కొండగట్టు అంజన్న హుండీలో లేఖలు.. డబ్బులు వేయం అంటూ పదుల సంఖ్యలో లెటర్లు కొండగట్టు అంజన్న ఆలయ హుండీల్లో లేఖలు బయటపడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హుండీలో డబ్బులు వేయం అంటూ పలువురు భక్తులు పదుల సంఖ్యలో లేఖలు రాసి.. హుండీల్లో వేయగా.. హుండీ లెక్కింపులో బయటపడ్డాయి. కొండగట్టు ఆలయంలో ఏర్పాట్లు సరిగ్గా లేవని.. వసతులు కల్పించే వరకు హుండీలో డబ్బులు వేయం అంటూ భక్తులు లేఖలు రాసి వేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

హెడ్‌మాస్టర్ బాగోతాలు.. విద్యార్థులకు అశ్లీల చిత్రాలు.. పూజల పేరుతో లక్షల్లో వసూళ్లు

హెడ్‌మాస్టర్ బాగోతాలు.. విద్యార్థులకు అశ్లీల చిత్రాలు.. పూజల పేరుతో లక్షల్లో వసూళ్లు ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్‌గా పనిచేసే వ్యక్తి.. తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి.. మిగిలిన యవ్వారాలు మొదలుపెట్టాడు. మొదట స్కూళ్లో విద్యార్థులకు అశ్లీల చిత్రాలు చూపించడం, వారితో అసభ్యంగా ప్రవర్తించడంతో జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత బాబా అవతారం ఎత్తి.. ఒక పక్క డబ్బులు దోచుకుంటూనే.. మరో పక్క పూజల పేరుతో మహిళలను అసభ్యంగా తాకేవాడు. చివరికి ఆ కామపిశాచి వ్యవహారం పోలీసుల వరకు […]Read More

బిజినెస్ హెల్త్‌

మటన్‌ ఆ మూడు పార్ట్‎లను అస్సలు వదలొద్దని చెబుతున్న నిపుణులు

మటన్‌ ఆ మూడు పార్ట్‎లను అస్సలు వదలొద్దని చెబుతున్న నిపుణులు మటన్‌లో ప్రతి పార్ట్ రుచిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీనిలో కొవ్వు వేరు మాంసం వేరుగా ఉంటుంది. మీరు మటన్ తినేటప్పుడు ఈ మూడు పార్ట్ లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. మరి, లేట్ చేయకుండా ఆ మూడు పార్ట్ లు ఏవో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. మటన్‌లో ప్రతి పార్ట్ రుచి కరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీనిలో కొవ్వు వేరు మాంసం వేరుగా […]Read More

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

నాగోబా ఆలయానికి మహర్దశ.. ఆదివాసీల ఆరాధ్య దైవానికి సర్కార్ కానుక, రూ.20.10 కోట్లు

నాగోబా ఆలయానికి మహర్దశ.. ఆదివాసీల ఆరాధ్య దైవానికి సర్కార్ కానుక, రూ.20.10 కోట్లు మంజూరు తెలంగాణలో రెండో అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చొరవతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా ఆలయ సుందరీకరణ, ఆదివాసీ సంస్కృతిని తెలిపే మ్యూజియం, డార్మెటరీలు మరియు బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిధులతో నాగోబా క్షేత్రం ఆధ్యాత్మికంగానే […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్ హెల్త్‌

సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ

సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ సజ్జనార్ కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని.. సీపీ సజ్జనార్ సూచించారు. కొంతమంది వ్యాపారులు.. మామిడి పండ్లను తొందరగా పక్వానికి వచ్చేందుకు ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతీ మామిడి పండును మంచిది అని కొనుగోలు చేస్తే.. మన అనారోగ్యాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతుందని సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు చేశారు. CP Sajjanar కల్తీ మామిడి పండ్లతో […]Read More

ఎంటర్టైన్మెంట్

Podarillu Today ఏప్రిల్ 03 ఎపిసోడ్: మాధవకి మహా క్షమాపణలు.. శైలుతో కలిసి

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో తమ్ముళ్లపైన, మహాపైన మాధవ సీరియస్ అవుతాడు. ఎవరిని అడిగి గాయత్రి ఇంటికెళ్లి మాట్లాడారని మాధవ ఫైర్ అవుతాడు. తమ్ముళ్ల తప్పేం లేదు.. నేనే వాళ్లని తీసుకెళ్లానని మహా మొత్తం తన నెత్తిన వేసుకొని క్షమాపణలు చెప్తుంది. అయినా కానీ మాధవ కొంచెం గట్టిగానే మాట్లాడతాడు. అయితే మాధవ కోపం తెల్లారేసరికి మాయమైపోతుంది. మరోవైపు కేశవ గ్యారేజ్ దగ్గరికొచ్చి శైలు మళ్లీ డ్రామాలు చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం […]Read More