Podarillu Today మార్చి 26 ఎపిసోడ్: ఎవర్రా ఆ బ్రహ్మరాక్షసి.. అడ్డంగా బుక్కైపోయిన కేశవ.. ఫోన్ చేసి శైలు వార్నింగ్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో కేశవని మహాలక్ష్మి-కన్నా కలిసి ఒక ఆట ఆడుకుంటారు. బుస్సు-ముంగీస అంటూ సెటైర్లు, పంచులు వేస్తూ కేశవని కంగారుపెడతారు. దీంతో ఆ బుస్సు ఫోన్ చేసి ఏదో వాగి ఉంటుందని కేశవకి డౌట్ వస్తుంది. మరోవైపు సర్టిఫికేట్ల కోసం యాదాద్రి వెళ్లాలంటూ ఇంట్లో అందరికీ చెప్తుంది మహా. మళ్లీ అక్కడికి […]Read More
Tags :bitcoin
విజయవాడ సింగర్ శ్రీలలిత పాడిన పాటను ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
విజయవాడ సింగర్ శ్రీలలిత పాడిన పాటను ట్వీట్ చేసిన ప్రధాని మోదీ PM Modi Posts Vijayawada Singer Srilalitha Song: విజయవాడకు చెందిన శ్రీ లలిత పాడిన పాటను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. విజయవాడ దుర్గమ్మపై శ్రీ లలిత కనకదుర్గా మహా ప్రమావిత అంటూ ఓ పాట పాడారు. ఈ పాట యూట్యూబ్ లింక్ను ప్రధాని షేర్ చేశారు. ప్రధాని ఈ పాటను పోస్ట్ చేయడంపై విజయవాడ పశ్చిమ […]Read More
Letter in Exam Paper కాళ్ళు మొక్కుతా సార్..పాస్ చేయండి | ఎగ్జామ్
పరీక్షల టైమ్ వచ్చిందంటే చాలు.. కొందరు విద్యార్థుల్లో భయం, మరికొందరిలో క్రియేటివిటీ పీక్స్కు వెళ్తుంది. చదవకపోయినా, ఏదో ఒక రకంగా పాస్ అవ్వాలనే తాపత్రయంతో ఆన్సర్ షీట్లను వింత వింత అభ్యర్థనలతో నింపేస్తున్నారు. తాజాగా ఏపీ/తెలంగాణలో ఒక విద్యార్థి తన ఎగ్జామ్ పేపర్లో రాసిన లేఖ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.Read More
హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ
హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ నిఘా హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 3 వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో యాత్ర మార్గంలో డ్రోన్లు, సీసీటీవీలతో అడుగడుగునా పటిష్ఠ నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ వెల్లడించారు. Rama Navami […]Read More
Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా..
Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా.. హైదరాబాద్లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. దివ్యారెడ్డి దొడ్ల అనే మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్లు 1.20 కోట్లు టోకరా వేశారు. ఫేక్ వాట్సాప్ అకౌంట్ నుంచి దివ్యారెడ్డి అకౌంటెంట్కు మెసేజ్ పంపించి మోసం చేశారు. తాను మీటింగ్లో ఉన్నానని, తాను చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించాలని ఆ మెసేజ్లో ఉండటంతో.. అకౌంటెంట్ అదే పనిచేశారు. అయితే మార్చి 17న మరోసారి ఇలాంటి […]Read More
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.50 వేల ఫైన్ పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లను నిషేధిస్తూ.. ఓ గ్రామం ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గ్రామంలో మద్యం, మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించింది. గ్రామంలో వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం.. యువత పెడదోవ పడుతుండటంతో గ్రామ పెద్దలు కలిసి ఈ వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిబంధనలను అతిక్రమించేవారికి రూ.50 వేల జరిమానా విధించనున్నట్లు […]Read More
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.50 వేల ఫైన్ పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లను నిషేధిస్తూ.. ఓ గ్రామం ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గ్రామంలో మద్యం, మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించింది. గ్రామంలో వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం.. యువత పెడదోవ పడుతుండటంతో గ్రామ పెద్దలు కలిసి ఈ వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిబంధనలను అతిక్రమించేవారికి రూ.50 వేల జరిమానా విధించనున్నట్లు […]Read More
జగన్ జాతకం వీక్.. కానీ బలంగా సతీమణి భారతి జాతకం.. సిద్ధాంతి పిడపర్తి
జగన్ జాతకం వీక్.. కానీ బలంగా సతీమణి భారతి జాతకం.. సిద్ధాంతి పిడపర్తి చెప్పిన విషయాలివే Ys Jagan Mohan Reddy Horoscope 2026: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్, వైఎస్ భారతి దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజ నిర్వహించిన అనంతరం పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతకం […]Read More
రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేయాలా.. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లక్కర్లేదు, కీలక
AP 9 Types Of Ration Card Services In Meeseva Portal: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు సహా 9 రకాల సేవల్ని మీ సేవ పోర్టల్లో అందుబాటులోకి తెచ్చింది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు మీ సేవ పోర్టల్ ద్వారా ఈసేవలు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. హైలైట్: ఏపీ మీ సేవ పోర్టల్లో […]Read More
Podarillu Today మార్చి 18 ఎపిసోడ్: విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? చక్రి-మహాలని నిలదీసిన కేశవ..
Podarillu Today మార్చి 18 ఎపిసోడ్: విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? చక్రి-మహాలని నిలదీసిన కేశవ.. నారాయణకి షాక్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో చక్రి ప్లాన్ కొంతవరకూ సక్సెస్ అవుతుంది. కానిస్టేబుల్ ధర్మేంద్రని కాకాపట్టి మహాకి ఫోన్ చేయిస్తాడు చక్రి. దీంతో అసలు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు.. మేము ఐజీని కూడా ఎదిరించి మీ పెళ్లి చేసింది ఇందుకేనా అంటూ ధర్మేంద్ర గట్టిగానే అడుగుతాడు. మొత్తానికి మహా నోటి నుంచే విడాకులకి వెళ్లమని చెప్పేలా చేస్తాడు. అయితే […]Read More