Tags :hyderabad

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

కవిత పార్టీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణ రాష్ట్ర సేన పేరులో

కవిత పార్టీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణ రాష్ట్ర సేన పేరులో మార్పు ఇటీవలె కొత్త పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. తన కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత పేరు పెట్టుకోగా.. దానికి కాకుండా మరో పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుకు బదులుగా తెలంగాణ రక్షణ సేన అనే పేరుకు ఎలక్షన్ కమిషన్ ఆమోదం తెలిపినట్లు […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ బీఆర్ఎస్ పార్టీపై రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఒక చచ్చిపోయిన పాము అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించిన లక్ష్మణ్.. అవన్నీ ఏం లేవని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్‌ లేదని ఆరోపించిన లక్ష్మణ్.. ఆ పార్టీ రాజకీయంగా అంతరించిపోతోందని ఎద్దేవా చేశారు. […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ హెల్త్‌

హైదరాబాద్‌లో కల్తీ టీ పొడి రాకెట్.. వాడేసిన టీ పొడికి రంగులు కలిపి

హైదరాబాద్‌లో H-FAST బృందం నిర్వహించిన దాడుల్లో 3 వేల కిలోల కల్తీ టీ పొడి పట్టుబడింది. వాడేసిన టీ పొడికి సింథటిక్ రంగులు, బెల్లం కలిపి విక్రయిస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి టీ తాగడం వల్ల కాలేయ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డీసీపీ గైక్వాడ్ హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేశారు. నగరంలో కల్తీ ఆహారపదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు వెల్లడించారు. ఆహార పదర్థాల విషయంలో ప్రజలు […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

Telangana Rtc Strike:ఆర్టీసీ సమ్మెతో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. రైలు సర్వీసుల

Telangana Rtc Strike:ఆర్టీసీ సమ్మెతో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. రైలు సర్వీసుల పెంపు, వివరాలివే Hyderabad Metro Rail Services Increased: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది.. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.. దీంతో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.. సర్వీసులు పెంచాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో 56 సర్వీసులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో ప్రయాణికులు […]Read More

ఆంధ్రప్రదేశ్ క్రైమ్ తాజావార్తలు తెలంగాణ

ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌లో బాంబు.. బెదిరింపు ఫోన్ కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి

ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌లో బాంబు.. బెదిరింపు ఫోన్ కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌లో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు ఉందంటూ సిబ్బందిని బెదిరించాడు. దీంతో భయపడిన సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. స్టేషన్‌ మొత్తం గాలించి.. అక్కడ ఏమీ లేదంటూ తేల్చారు. దీంతో మెట్రో సిబ్బంది, ప్రయాణికులు అంతా […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్ హెల్త్‌

సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ

సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ సజ్జనార్ కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని.. సీపీ సజ్జనార్ సూచించారు. కొంతమంది వ్యాపారులు.. మామిడి పండ్లను తొందరగా పక్వానికి వచ్చేందుకు ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతీ మామిడి పండును మంచిది అని కొనుగోలు చేస్తే.. మన అనారోగ్యాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతుందని సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు చేశారు. CP Sajjanar కల్తీ మామిడి పండ్లతో […]Read More

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు తాజావార్తలు

బడంగ్‌పేట మున్సిపాలిటీలో రూ.122 కోట్ల స్కాం.. డిప్యూటీ కమిషనర్ సహా పది మంది

బడంగ్‌పేట మున్సిపాలిటీలో రూ.122 కోట్ల స్కాం.. డిప్యూటీ కమిషనర్ సహా పది మంది సస్పెండ్ హైదరాబాద్ శివారు బడంగ్‌పేట మున్సిపాలిటీలో జరిగిన రూ.122 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ 10 మంది అధికారులను సస్పెండ్ చేశారు. పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్ పనుల్లో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణలో తేలింది. కౌన్సిల్ అనుమతి లేకుండానే నిధులు పక్కదారి పట్టించడమే కాకుండా.. విలీనానికి ముందు రికార్డులను కూడా మాయం చేసినట్లు గుర్తించారు. ఈ భారీ స్కాం […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

హైదరాబాద్‌: 10 వేల కేజీల కుళ్లిన మటన్ పట్టివేత.. బస్తాల కొద్దీ మాంసం,

హైదరాబాద్‌: 10 వేల కేజీల కుళ్లిన మటన్ పట్టివేత.. బస్తాల కొద్దీ మాంసం, హోటళ్లకు సప్లయ్..! హైదరాబాద్ మంగళ్‌హాట్ కేంద్రంగా సాగుతున్న భారీ ఆహార కల్తీ దందాను టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు. జమ్మూ కశ్మీర్, యూపీ వంటి రాష్ట్రాల నుండి చనిపోయిన మేకలు, గొర్రెల మాంసాన్ని తెప్పించి రసాయనాలతో తాజాగా మార్చి నగరంలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు 10 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నలుగురిని […]Read More

తాజావార్తలు తెలంగాణ

ఉదయాన్నే ప్రజల కాళ్లు మొక్కుతూ.. గాంధీగిరి ఫాలో అవుతున్న జీహెచ్‌ఎంసీ సూపర్‌వైజర్..

ఉదయాన్నే ప్రజల కాళ్లు మొక్కుతూ.. గాంధీగిరి ఫాలో అవుతున్న జీహెచ్‌ఎంసీ సూపర్‌వైజర్.. GHMC Supervisor Pleaded locals Touching Their Feet in Gudimalkapur: రహదారిపై చెత్త వేసేవారిలో మార్పు తెచ్చేందుకు ఓ జీహెచ్ఎంసీ సూపర్‌వైజర్ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. గాంధీగిరి విధానంలో వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. ఉదయాన్నే అక్కడకు చేరుకుని రోడ్డుపై చెత్త వేసేవారి కాళ్లు మొక్కుతూ.. ఇలా చేయొద్దని వేడుకున్నారు. గుడిమల్కాపూర్ పరిధిలోని రామ్‌సింగ్‌పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం […]Read More

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్

నాన్‌వెజ్ ప్రియలకు చేదు వార్త.. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు

నాన్‌వెజ్ ప్రియలకు చేదు వార్త.. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్‌కు యజమానుల అసోసియేషన్ పిలుపునిచ్చింది. పౌల్ట్రీ కంపెనీలు కమీషన్ మార్జిన్‌ను కేజీకి రూ. 20 నుండి రూ. 8 కి తగ్గించడంతో నష్టపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా మార్జిన్ పెంచే వరకు షాపులు తెరిచేది లేదని స్పష్టం చేశారు. ఈ బంద్ వల్ల […]Read More