Tags :hyderabad

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

రూ.700 జీతంతో మొదలై రూ.200 కోట్లకు పడగ.. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ

రూ.700 జీతంతో మొదలై రూ.200 కోట్లకు పడగ.. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ అవినీతి చిట్టా రాష్ట్రంలో సంచలనం రేపిన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరి అక్రమాస్తుల కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.700 జీతంతో ఉద్యోగాన్ని ప్రారంభించిన సుంకరి నరహరి.. రూ.కోట్లకు పడగలెత్తినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఆయన ఇంట్లో, బెడ్రూంలో భారీగా నోట్ల కట్టలు బయటపడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. Lands And Survey Deputy Director […]Read More

వాతావరణం

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు తెలంగాణలో ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో సహా దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 8న ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మందగించడంతో.. ఉత్తర తెలంగాణలో ఇంకా 40 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజులు అక్కడ ఎండల తీవ్రత ఉంటందని […]Read More

తాజావార్తలు తెలంగాణ

‘ట్రాఫిక్ చలాన్లు కట్టాలని నడిరోడ్డుపై ఆపేశారు’.. సోషల్ మీడియాలో NRI ఆవేదన, పోలీసుల

‘ట్రాఫిక్ చలాన్లు కట్టాలని నడిరోడ్డుపై ఆపేశారు’.. సోషల్ మీడియాలో NRI ఆవేదన, పోలీసుల స్ట్రాంగ్ రిప్లై హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో ఓ ఎన్ఆర్ఐ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. దీనికి సంబంధించి అతడు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన నానమ్మ, తాతలను మెడికల్ చెకప్‌లకు తీసుకెళ్తుండగా.. ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారని.. అయితే పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను కట్టాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు చెప్పాడు. అయితే తన వద్ద యూపీఐ లేకపోయినా.. వేరేవాళ్లతో చెల్లింపు చేశానని.. అయినప్పటికీ […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మర్రి ఫిర్యాదు

నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మర్రి ఫిర్యాదు నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మర్రి ఫిర్యాదు మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్‌ మండలంలోని నిషేధిత జాబితాలో ఉన్న 582, 583, 22ఏ, సర్వే నంబర్ల భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అంశాలపై హిమయత్‌నగర్‌లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఫిర్యాదు చేశారు. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మర్రి ఫిర్యాదు ఒడ్డెర కులస్తులకు నోటీసులపై ఆగ్రహం […]Read More

ఆంధ్రప్రదేశ్ క్రైమ్ తాజావార్తలు తెలంగాణ

ప్రొద్దుటూరు: భార్య లావుగా ఉందని..ఎక్కువగా తింటోందని.. పాలకోవాలో విషం పెట్టిన భర్త

ప్రొద్దుటూరు: భార్య లావుగా ఉందని..ఎక్కువగా తింటోందని.. పాలకోవాలో విషం పెట్టిన భర్త వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన వివాహిత పద్మజ మృతి కేసులో సస్పెన్స్ వీడింది. పద్మజ మృతి కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఆమె భర్తే హత్య చేసినట్లు గుర్తించారు. పద్మజ భర్త కిరణ్‌ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను ప్రొద్దుటూరు పోలీసులు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. లావుగా ఉండటంతో పాటుగా, నిత్యం అనుమానిస్తోందనే కోపంతో పాలకోవాలో విషం […]Read More

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు తాజావార్తలు తెలంగాణ

కొడుకుని పోలీస్‌ బాస్‌గా చూసి మురిసిపోయిన తల్లి.. డీజీపీ సీవీ ఆనంద్ ఎమోషనల్

కొడుకుని పోలీస్‌ బాస్‌గా చూసి మురిసిపోయిన తల్లి.. డీజీపీ సీవీ ఆనంద్ ఎమోషనల్ ట్వీట్ తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఆదివారం తన తల్లి యశోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్ శివారు కుంట్లూరుకు చెందిన ఆమె.. చదువుకోకపోయినా తన పిల్లల కోసం 1959లోనే నగరం వచ్చి పిల్లలకు ఆంగ్ల విద్యను అందించారు. ఆమె ప్రోత్సాహంతోనే తొలి ప్రయత్నంలో ఐపీఎస్ సాధించిన ఆనంద్.. తాజాగా డీజీపీగా బాధ్యతలు […]Read More

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు తాజావార్తలు తెలంగాణ

లంచం అడిగినందుకు.. నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై చెప్పుతో దాడి చేసిన బస్ కండక్టర్

లంచం అడిగినందుకు.. నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై చెప్పుతో దాడి చేసిన బస్ కండక్టర్ ఆర్టీసీ అధికారిని ఓ కండక్టర్ నడిరోడ్డుపై చెప్పుతో కొట్టడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. బస్‌లో అధికారులు చెకింగ్ చేసిన సమయంలో టికెట్ లేకుండా ఒక ప్రయాణికుడు దొరికాడు. అయితే ఆ ప్రయాణికుడికి ఫైన్ వేయకుండా.. టికెట్ ఇవ్వని కండక్టర్‌పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆ చెకింగ్ అధికారి లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు, కండక్టర్.. ఆ చెకింగ్ అధికారిపై […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

ట్రాఫిక్ చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌.. తెలంగాణ హైకోర్టు సీరియస్

ట్రాఫిక్ చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌.. తెలంగాణ హైకోర్టు సీరియస్ తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చలాన్ల పేరుతో వాహనాలను సీజ్‌ చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ డీజీపీ, హోమ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అమలు కాలేదా అని అధికారులకు ప్రశ్నలు వేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను వచ్చే నెల 19కు వాయిదా […]Read More