హైదరాబాద్ నగరవాసులకు మరో గుడ్న్యూస్.. కొత్తగా 3 స్కైవాక్లు.. ఈ జంక్షన్లకు బిగ్ రిలీఫ్ హైదరాబాద్ నగరవాసులకు మరో గుడ్న్యూస్. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొత్తగా 3 స్కైవాక్లు నిర్మించనున్నారు. ట్రాఫిక్ రద్దీ, పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండీఏ కొత్త స్కైవాక్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉప్పల్ స్కైవాక్ విజయవంతంగా పనిచేస్తుండగా.. మెహదీపట్నంలో ప్రారంభానికి రెడీ అవుతోంది. కొత్త స్కైవాక్లలో ఎస్కలేటర్లు, లిఫ్టులు, కవర్డ్ వాక్వేలు ఏర్పాటు చేయనున్నారు. Hyderabad Skywalks హైదరాబాద్ […]Read More
Tags :hyderabad
సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ జారీ.. వచ్చే నెల 6న చివరి తేదీ సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టిమ్స్ సనత్నగర్లో 122 పోస్టులను భర్తీ చేయనుండగా.. అత్యధిక ఖాళీలు టెక్నీషియన్ విభాగంలోనే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు కూడా అవకాశం కల్పించారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏడాది పాటు ఈ నియామకాలు కొనసాగనున్నాయి. ఈ రిక్రూట్మెంట్ను నిమ్స్కు అప్పగించగా.. వాటికి అర్హతలు, రూల్స్, దరఖాస్తు విధానం ఏంటో ఈ స్టోరీలో […]Read More
రూ.700 జీతంతో మొదలై రూ.200 కోట్లకు పడగ.. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ
రూ.700 జీతంతో మొదలై రూ.200 కోట్లకు పడగ.. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ అవినీతి చిట్టా రాష్ట్రంలో సంచలనం రేపిన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి అక్రమాస్తుల కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.700 జీతంతో ఉద్యోగాన్ని ప్రారంభించిన సుంకరి నరహరి.. రూ.కోట్లకు పడగలెత్తినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఆయన ఇంట్లో, బెడ్రూంలో భారీగా నోట్ల కట్టలు బయటపడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. Lands And Survey Deputy Director […]Read More
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు తెలంగాణలో ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్తో సహా దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 8న ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మందగించడంతో.. ఉత్తర తెలంగాణలో ఇంకా 40 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజులు అక్కడ ఎండల తీవ్రత ఉంటందని […]Read More
గాంధీ భవన్లో ఫిరోజ్ఖాన్ చెంపపై కొట్టిన ఉస్మాన్ హజ్రీ.Read More
‘ట్రాఫిక్ చలాన్లు కట్టాలని నడిరోడ్డుపై ఆపేశారు’.. సోషల్ మీడియాలో NRI ఆవేదన, పోలీసుల
‘ట్రాఫిక్ చలాన్లు కట్టాలని నడిరోడ్డుపై ఆపేశారు’.. సోషల్ మీడియాలో NRI ఆవేదన, పోలీసుల స్ట్రాంగ్ రిప్లై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో ఓ ఎన్ఆర్ఐ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. దీనికి సంబంధించి అతడు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన నానమ్మ, తాతలను మెడికల్ చెకప్లకు తీసుకెళ్తుండగా.. ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారని.. అయితే పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను కట్టాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు చెప్పాడు. అయితే తన వద్ద యూపీఐ లేకపోయినా.. వేరేవాళ్లతో చెల్లింపు చేశానని.. అయినప్పటికీ […]Read More
పండగ పూట పరీక్షలు వద్దు.. ఓయూ డిగ్రీ ఎగ్జామ్స్ వాయిదా చేయండి.. సీఎం రేవంత్కు అసదుద్దీన్ ఓవైసీ రిక్వెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మే 28న జరగాల్సిన బీఏ, బీకామ్, బీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్లను కోరారు. ఆ రోజు ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ కావడమే ఇందుకు కారణం. పండుగ రోజున పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని నష్టపోతారని […]Read More
నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మర్రి ఫిర్యాదు నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మర్రి ఫిర్యాదు మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ మండలంలోని నిషేధిత జాబితాలో ఉన్న 582, 583, 22ఏ, సర్వే నంబర్ల భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అంశాలపై హిమయత్నగర్లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఫిర్యాదు చేశారు. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మర్రి ఫిర్యాదు ఒడ్డెర కులస్తులకు నోటీసులపై ఆగ్రహం […]Read More
ప్రొద్దుటూరు: భార్య లావుగా ఉందని..ఎక్కువగా తింటోందని.. పాలకోవాలో విషం పెట్టిన భర్త
ప్రొద్దుటూరు: భార్య లావుగా ఉందని..ఎక్కువగా తింటోందని.. పాలకోవాలో విషం పెట్టిన భర్త వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన వివాహిత పద్మజ మృతి కేసులో సస్పెన్స్ వీడింది. పద్మజ మృతి కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఆమె భర్తే హత్య చేసినట్లు గుర్తించారు. పద్మజ భర్త కిరణ్ కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ వివరాలను ప్రొద్దుటూరు పోలీసులు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. లావుగా ఉండటంతో పాటుగా, నిత్యం అనుమానిస్తోందనే కోపంతో పాలకోవాలో విషం […]Read More
కొడుకుని పోలీస్ బాస్గా చూసి మురిసిపోయిన తల్లి.. డీజీపీ సీవీ ఆనంద్ ఎమోషనల్
కొడుకుని పోలీస్ బాస్గా చూసి మురిసిపోయిన తల్లి.. డీజీపీ సీవీ ఆనంద్ ఎమోషనల్ ట్వీట్ తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఆదివారం తన తల్లి యశోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్ శివారు కుంట్లూరుకు చెందిన ఆమె.. చదువుకోకపోయినా తన పిల్లల కోసం 1959లోనే నగరం వచ్చి పిల్లలకు ఆంగ్ల విద్యను అందించారు. ఆమె ప్రోత్సాహంతోనే తొలి ప్రయత్నంలో ఐపీఎస్ సాధించిన ఆనంద్.. తాజాగా డీజీపీగా బాధ్యతలు […]Read More