Tags :hyderabad

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల దందా.. ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. శ్మశానంలో 414

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల దందా.. ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. శ్మశానంలో 414 సిలిండర్లు సీజ్ హైదరాబాద్‌లో బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గ్యాస్ సిలిండర్లను శ్మశానానికి తరలించి.. అక్కడి నుంచి అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో సిలిండర్‌ను రూ.6 వేలకు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్మశానంలో నిల్వచేసిన వందల కొద్దీ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసిన పోలీసులు.. మొత్తం 11 మంది […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్‌లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు?

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్‌లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు? పృథ్వీరాజ్ యాద‌వ్‌ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి తెలంగాణకు చెందిన పృథ్వీరాజ్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు . వారికి హైదరాబాద్‌లో ఏం పని అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు వారికి ఎందుకు బందోబస్తు కల్పించాలని నిలదీశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కె. వెంకట్రామి రెడ్డిని పరామర్శించిన ఆయన.. కేవీ రెడ్డి అరెస్ట్‌ను ఖండించే క్రమంలో ఈ వ్యాఖ్యలు […]Read More

ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

‘నా సొంత భూమిని కేటీఆర్ వదల్లేదు, ఎవరికీ చెప్పుకోలేకపోయాం’.. దానం నాగేందర్ ఆరోపణలు

‘నా సొంత భూమిని కేటీఆర్ వదల్లేదు, ఎవరికీ చెప్పుకోలేకపోయాం’.. దానం నాగేందర్ ఆరోపణలు అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్‌ను ఉద్దేశించి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేల ఎకరాల భూమి కబ్జాలకు గురైందని ఆరోపించారు. ఇక తన సొంత భూమిని కూడా కేటీఆర్‌ ఆక్రమించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ భూమిని కేటీఆర్ ప్రైవేటు కంపెనీలకు అప్పగించారని.. అయినప్పటికీ తాను ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. Danam […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్

హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్ హైదరాబాద్‌లో చాలా పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. దీంతో తమ వాహనాలు పట్టుకుని.. పెట్రోల్ నిల్వలు ఉన్న బంకుల వద్ద భారీగా క్యూలైన్లు కడుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతుండటంతో అలర్ట్ అయ్యారు. మరోవైపు.. ఎల్పీజీ, సీఎన్‌జీ గ్యాస్ కొరత కారణంగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కూడా ఆటోలు కిలోమీటర్ల […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ తెలంగాణకు హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షం, వడగండ్లు కురవగా.. నేడు కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం కురిసిన ఈదురు గాలుల వల్ల పంటలు దెబ్బతినడమే కాకుండా, ఇళ్ల […]Read More

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

దేవుడి హుండీలో నకిలీ నోట్లు.. కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్‌లో ఘటన

దేవుడి హుండీలో నకిలీ నోట్లు.. కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్‌లో ఘటన ఆలయ హుండీ లెక్కింపు చేపట్టిన అధికారులు షాక్ అయ్యే సంఘటన చోటు చేసుకుంది. హుండీలో ఉన్న డబ్బులు లెక్కిస్తుండగా.. అందులో కొన్ని నోట్లు చూసి.. వారు అవాక్కయ్యారు. ఎందుకంటే అవి నకిలీ నోట్లు అని వారు గుర్తించారు. అదెక్కడో కాదు హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో ఉన్న హనుమాన్ ఆలయంలోనే. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. Fake Notes దేవుడి హుండీలో నకిలీ నోట్లు మనం […]Read More

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ

హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ నిఘా హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 3 వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో యాత్ర మార్గంలో డ్రోన్లు, సీసీటీవీలతో అడుగడుగునా పటిష్ఠ నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ వెల్లడించారు. Rama Navami […]Read More

ట్రెండింగ్ తెలంగాణ

రెడ్లు, కమ్మ వాళ్లు కూడా మంగలోళ్ల లాగా కటింగ్ చేస్తున్నారు.. సీఎం రేవంత్

రెడ్లు, కమ్మ వాళ్లు కూడా మంగలోళ్ల లాగా కటింగ్ చేస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కులాలు, కులవృత్తులు, వాటితో వచ్చే సంపాదన గురించి.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు నాయి బ్రాహ్మణులు కటింగ్ చేయడం అంటే చాలా చిన్న చూపుగా చూసేవారని పేర్కొన్నారు. కానీ ఈ మధ్య కాలంలో అగ్ర కులాలకు చెందిన వారు కూడా హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో షాప్‌లు నడుపుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు ఒకప్పటిలా […]Read More

క్రైమ్ ట్రెండింగ్ తెలంగాణ

కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. భార్య మరణించిన ఐదు రోజుల్లోనే ఎస్సై ఆత్మహత్య..!

కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. భార్య మరణించిన ఐదు రోజుల్లోనే ఎస్సై ఆత్మహత్య..! కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న ఐదు రోజులకే ఆయన సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య మరణం కలిగించిన వేదన, బంధువుల నిందలు భరించలేక అత్తగారి ఇంట్లోనే ఆయన ఉరివేసుకున్నట్లు తెలిసింది. ఐదు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. హైలైట్: కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం భార్య […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ హెల్త్‌

హైదరాబాద్‌: సమోసాలు ఇలా తయారుచేస్తారా..? అమ్మ బాబోయ్..!

హైదరాబాద్‌: సమోసాలు ఇలా తయారుచేస్తారా..? అమ్మ బాబోయ్..! హైదరాబాద్‌ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ సమోసాల తయారీ కేంద్రాన్ని గుట్టును టాస్క్‌ఫోర్స్, H-FAST సిబ్బంది రట్టు చేశారు. ఎటువంటి లైసెన్సులు లేకుండా, కుళ్లిన కోడిగుడ్లు, నాణ్యత లేని మైదా, పదే పదే మరిగించిన కల్తీ నూనెతో ఇక్కడ సమోసాలు తయారు చేస్తున్నారు. సుమారు రూ.5 లక్షల విలువైన సామగ్రిని సీజ్ చేసి నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైలైట్: జియాగూడలో కల్తీ సమోసాల గుట్టురట్టు టాస్క్ ఫోర్స్ […]Read More