Tags :hyderabad

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ

హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ నిఘా హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 3 వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో యాత్ర మార్గంలో డ్రోన్లు, సీసీటీవీలతో అడుగడుగునా పటిష్ఠ నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ వెల్లడించారు. Rama Navami […]Read More

ట్రెండింగ్ తెలంగాణ

రెడ్లు, కమ్మ వాళ్లు కూడా మంగలోళ్ల లాగా కటింగ్ చేస్తున్నారు.. సీఎం రేవంత్

రెడ్లు, కమ్మ వాళ్లు కూడా మంగలోళ్ల లాగా కటింగ్ చేస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కులాలు, కులవృత్తులు, వాటితో వచ్చే సంపాదన గురించి.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు నాయి బ్రాహ్మణులు కటింగ్ చేయడం అంటే చాలా చిన్న చూపుగా చూసేవారని పేర్కొన్నారు. కానీ ఈ మధ్య కాలంలో అగ్ర కులాలకు చెందిన వారు కూడా హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో షాప్‌లు నడుపుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు ఒకప్పటిలా […]Read More

క్రైమ్ ట్రెండింగ్ తెలంగాణ

కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. భార్య మరణించిన ఐదు రోజుల్లోనే ఎస్సై ఆత్మహత్య..!

కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. భార్య మరణించిన ఐదు రోజుల్లోనే ఎస్సై ఆత్మహత్య..! కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న ఐదు రోజులకే ఆయన సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య మరణం కలిగించిన వేదన, బంధువుల నిందలు భరించలేక అత్తగారి ఇంట్లోనే ఆయన ఉరివేసుకున్నట్లు తెలిసింది. ఐదు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. హైలైట్: కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం భార్య […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ హెల్త్‌

హైదరాబాద్‌: సమోసాలు ఇలా తయారుచేస్తారా..? అమ్మ బాబోయ్..!

హైదరాబాద్‌: సమోసాలు ఇలా తయారుచేస్తారా..? అమ్మ బాబోయ్..! హైదరాబాద్‌ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ సమోసాల తయారీ కేంద్రాన్ని గుట్టును టాస్క్‌ఫోర్స్, H-FAST సిబ్బంది రట్టు చేశారు. ఎటువంటి లైసెన్సులు లేకుండా, కుళ్లిన కోడిగుడ్లు, నాణ్యత లేని మైదా, పదే పదే మరిగించిన కల్తీ నూనెతో ఇక్కడ సమోసాలు తయారు చేస్తున్నారు. సుమారు రూ.5 లక్షల విలువైన సామగ్రిని సీజ్ చేసి నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైలైట్: జియాగూడలో కల్తీ సమోసాల గుట్టురట్టు టాస్క్ ఫోర్స్ […]Read More

క్రైమ్ తాజావార్తలు బిజినెస్

Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా..

Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా.. హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. దివ్యారెడ్డి దొడ్ల అనే మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్లు 1.20 కోట్లు టోకరా వేశారు. ఫేక్ వాట్సాప్ అకౌంట్ నుంచి దివ్యారెడ్డి అకౌంటెంట్‌కు మెసేజ్ పంపించి మోసం చేశారు. తాను మీటింగ్‌లో ఉన్నానని, తాను చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించాలని ఆ మెసేజ్‌లో ఉండటంతో.. అకౌంటెంట్ అదే పనిచేశారు. అయితే మార్చి 17న మరోసారి ఇలాంటి […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే

యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్! ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో గ్యాస్ సరఫరా లేక.. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భారీగా హోటళ్లు మూసివేయగా.. ఇప్పుడు దాని ప్రభావం చమురుపైనా పడింది. దీంతో హైదరాబాద్‌లో కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో మూసివేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏంటని వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. పవర్ పెట్రోల్ ధర పెరగ్గా.. పెట్రోల్, డీజిల్ ధరలు […]Read More

తాజావార్తలు తెలంగాణ

పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగి డిగ్రీ యువతి ఆత్మహత్య

పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగి డిగ్రీ యువతి ఆత్మహత్య ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి చనిపోయింది. అయితే దాన్ని ప్రేమగా చూసుకున్న యువతి తట్టుకోలేకపోయింది. ఆ పిల్లి లేకపోవడంతో ఇంట్లో ఏదో వెలితిగా ఉందని భావించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. దీంతో ఆ కుటుంబంలో మరో విషాదం […]Read More

తెలంగాణ

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై.. ఈనెల 25న బీఆర్ఎస్‌లో చేరిక, ఇంటి వద్ద

సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఇక పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4 దశాబ్దాలుగా హస్తం పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి.. ఇక చేతికి గుడ్‌బై చెప్పి.. కారు ఎక్కనున్నట్లు సమాచారం. ఈనెల 25న గులాబీ కండువా కప్పుకునేందుకు జీవన్ రెడ్డి రెడీ అయినట్లు సంబంధిత వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించేయడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. […]Read More

వాతావరణం

మండు వేసవిలో చల్లని కబురు.. వచ్చే 6 రోజులు తెలంగాణలో వర్షాలు

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్షం హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ప్రస్తుతం ఒక ద్రోణి కొనసాగుతోందని దాని కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేటి నుంచి ఈనెల 21 వరకు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైలైట్: మండు వేసవిలో చల్లని కబురు వచ్చే 6 రోజులు తెలంగాణలో వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ Telangana Weather […]Read More

తెలంగాణ

హైదరాబాద్‌లో 556 కి.మీ.ల మేర మెట్రో విస్తరణ.. మూసీ నదిపై 29 బ్రిడ్జిలు..

హైదరాబాద్ నగరం రూపురేఖలు మార్చేందుకు హెచ్ఎండీఏ అనేక రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగరంలో మెట్రోను భారీగా విస్తరించాలని భావిస్తోంది. నగరం నడిబొడ్డున మూసీ నదిపై భారీగా వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపింది. ఇవే కాకుండా నగరంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్‌లు, రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, బ్రిడ్జిలు సహా సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్లాన్లు రెడీ చేస్తోంది. HMDA హైదరాబాద్‌ అభివృద్ధిపై హెచ్ఎండీఏ 2050 ప్రణాళికలు ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక మహా నగరంగా అవతరిస్తోంది. గత […]Read More