తెలంగాణ ఆర్టీసీకి 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 2026 సెప్టెంబరు- 2027 ఆగస్టు మధ్య ఆర్టీసీకి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఒలెక్ట్రా గ్రీన్టెక్-ఈవీ ట్రాన్స్, గ్రీన్సెల్ మొబిలిటీ సంస్థలు ఈ బస్సులను తయారు చేసి ఆర్టీసీకి అందజేయనున్నాయి. హైలైట్: బస్సు ప్రయాణికులకు తీపి కబురు ఆర్టీసీకి కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు రానున్న ఏడాది కాలంలో అందుబాటులోకి Telangana electric buses తెలంగాణలోని బస్సు ప్రయాణికులకు […]Read More
Tags :hyderabad
వాగులో కొంతభాగం బయటపడ్డ ఆ రాతి విగ్రహాన్ని ఒక బండరాయి అనుకొని గత మూడేళ్లుగా ఊరంతా వాగులో వృధాగా వదిలేశారు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మూడేళ్ల తర్వాత ఇసుక తొలగిస్తే అందులో నుండి భారీ విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. అతి పురాతన రాతి విగ్రహం విగ్రహాన్ని చూసి ఊరంతా షాకయ్యారు. ఆ విగ్రహానికి గుడి కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నేళ్లుగా బండరాయి అనుకొని అలా వదిలేశారు.. తీరా తవ్వి చూస్తే మైండ్ బ్లాక్..! వాగులో […]Read More
Hyderabad Fire Accident: హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి నష్టం నిజాంపేట్ సర్కిల్ లో రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. Hyderabad Fire Accident: హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి […]Read More
02 మార్చి 2026సోమవారం నాటి రాశి ఫలాల ప్రకారం.. గ్రహాల కలయికతో కొన్ని రాశులకు ధనలాభంవృత్తిలో అనుకూలత ఉంటేమరికొన్ని రాశులు జాగ్రత్తగా ఉండాలి. మేషంవృశ్చిక రాశుల వారు శివారాధనతులారాశి వారు లక్ష్మీ పూజశని పరిహారాలు పాటించడం మంచిది. రోజువారీ ప్లాన్ కోసం రాశిఫలం పరిశీలించండి. నేటి రాశి ఫలాలు & పరిహారాలు మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేషం (Aries): ఉద్యోగంలో అనుకూలతకుటుంబంలో సంతోషం. పరిహారం: శివునికి అభిషేకం. వృషభ రాశి వారి ఫలితాలు […]Read More
కేపీహెచ్బీలో గజం రూ.2.65 లక్షలు.. కళ్లు చెదిరే వేలం, హౌసింగ్ బోర్డుకు రూ.24.26 కోట్ల ఆదాయం కేపీహెచ్బీలో గజం భూమి రూ.2.65 లక్షలు పలకడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఈ వేలంలో.. భారీ ధర పలికి రికార్డుల్లోకి ఎక్కింది. 4 ప్లాట్లు, 8 ఫ్లాట్లు విక్రయించడంతో హౌసింగ్ బోర్డు ఖజానాకు ఏకంగా రూ.24.26 కోట్లు వచ్చి చేరాయి. గత కొన్ని రోజులుగా ఖాళీ ప్లాట్ల విక్రయం హైదరాబాద్ నగరంలో భారీ […]Read More
Vijay Rashmika Marriage: పెళ్లయిన వెంటనే అమిత్షాను ప్రత్యేకంగా కలిసిన విజయ్- రష్మిక.. ఎందుకంటే? టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లిపీటలెక్కారు. గురువారం (ఫిబ్రవరి 27) వీరి వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తంతు పూర్తయిన వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షాను ప్రత్యేకంగా కలిశారు నూతన దంపతులు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. Vijay Rashmika Marriage: పెళ్లయిన వెంటనే అమిత్షాను […]Read More
విజనరీ పరశురామ్.. 8ఏళ్ల క్రితమే ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ చూపించేశారుగా! విజయ్ దేవరకొండ–రష్మిక మందానాల “విరోష్” పెళ్లి వార్తలతో సోషల్ మీడియా మార్మోగిపోతోంది. ఉదయ్పూర్లో అత్యంత ప్రైవేట్గా జరిగిన ఈ వివాహ వేడుక అభిమానుల్లో భారీ ఆసక్తి రేపింది. ఇదే సమయంలో 2018లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమాలోని పెళ్లి సీన్ మళ్లీ వైరల్ అవుతోంది. “తెల్ల తెల్ల వారే…” పాటలో విజయ్ ఊహలో రష్మికకు తాళి కట్టే సన్నివేశాన్ని నెటిజన్లు షేర్ చేస్తూ దర్శకుడు పరశురామ్ను […]Read More
భద్రాద్రి రాములోరి పట్టు వస్త్రాలు మాయం.. సీసీటీవీకి కూడా చిక్కని ఇంటి దొంగలు శ్రీరామనవమికి ముందు భద్రాద్రిలో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో స్వామి వారికి సమర్పించిన పట్టు వస్త్రాలు మాయం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలకు కూడా చిక్కకుండా దొంగలు వాటిని ఎత్తుకెళ్లిపోవడం గమనార్హం. అయితే ఇది ఇంటి దొంగల పనే అని గుర్తించిన ఆలయ అధికారులు.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు […]Read More
టీజీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్.. డైడ్లైన్ విధించిన కార్మికులు..! ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్ బకాయిల విడుదల, జీతాల పెంపు సహా పలు డిమాండ్లపై కార్మికులు పోరుబాటకు రెడీ అవుతున్నారు. మార్చి 13లోపు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె నోటీసు ఇచ్చి స్ట్రైక్ చేస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. TGSRTC employees Strike తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో మరోసారి సమ్మె సైరన్ మోగే […]Read More
Hyderabad Man Donated 20 Acres For Ap Capital Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి రెండో విడత భూ సేకరణ కొనసాగుతోంది. రైతులు ఈ మేరకు భూముల్ని అందజేస్తున్నారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఒకరు ఏకంగా 20 ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చేశారు. ఈ మేరకు పత్రాలు అధికారులకు అందజేశారు.. ఎంతో ఆనందంతోనే భూముల్ని అమరావతికి ఇస్తున్నామని హైదరాబాద్కు చెందని ఉమామహేశ్వరరావు అంటున్నారు. అమరావతి కచ్చితంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైలైట్: అమరావతికి రెండో విడత […]Read More