అప్పుడు తెలంగాణ, ఇప్పుడు తమిళనాడు.. బీజేపీ సింగిల్ క్లిక్తో అధికార పార్టీ ఔట్.. ! తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయంపై ధీమాతో ఉండేది. కానీ తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక చూస్తే.. కాంగ్రెస్ జెండా ఎగిరింది. కేసీఆర్ అనూహ్య ఓటమితో ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారు. ఇప్పుడు తమిళనాడులోనూ డీఎంకే చీఫ్ స్టాలిన్ రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆయనదే విజయం అని చెప్పాయి. కానీ స్టాలిన్ ఎమ్మెల్యేగానూ […]Read More
పవనన్నా నన్ను చంపేస్తారు.. బాత్రూమ్ నుంచి వీడియో చేస్తున్నా.. మహిళ ఆవేదనపై పవన్ కళ్యాణ్ స్పందన మస్కట్లో చిక్కుకున్న తెలుగు మహిళ ఆవేదనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన షహనాజ్ అనే మహిళ మస్కట్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు. అక్కడి సేఠ్ వేధింపులు భరించలేక.. పవనన్నా కాపాడన్నా అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే ఆమెను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు […]Read More
అమరావతి రైతులకు కౌలు రూ.40 వేలకు పెంపు.. రూ.1.50 లక్షలు రుణమాఫీ, ఉత్తర్వులు జారీ Amaravati Farmers Koulu Hiked To Rs 40000 And Runamafi Rs 1,50000: ఏపీ ప్రభుత్వం రాజధాని రెండో విడత భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు తీపికబురు చెప్పింది. ఇటీవల జరిగిన సమావేశంలో వార్షిక కౌలు పెంపు, రుణమాఫీపై హామీ ఇవ్వగా.. తాజాగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రైతులకు గతంలో ఎకరానికి ఏడాదికి కౌలు రూ.30 వేలుగా ఉంటే.. దానిని […]Read More
కవిత పార్టీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణ రాష్ట్ర సేన పేరులో మార్పు ఇటీవలె కొత్త పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. తన కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత పేరు పెట్టుకోగా.. దానికి కాకుండా మరో పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుకు బదులుగా తెలంగాణ రక్షణ సేన అనే పేరుకు ఎలక్షన్ కమిషన్ ఆమోదం తెలిపినట్లు […]Read More
చంద్రబాబు ఇలాకాలో ఎయిర్పోర్టు.. కుప్పం విమానాశ్రయానికి గ్రీన్సిగ్నల్.. సుప్రీం కీలక తీర్పు కుప్పం ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ చేపట్టగా.. ఎదురైన న్యాయపరమైన వివాదాలకు సుప్రీంకోర్టు ముగింపు పలుకుతూ.. తాజాగా కీలక తీర్పు వెలువరించింది. దీంతో సీఎం చంద్రబాబు సొంత ఇలాఖాలో ఎయిర్పోర్టు నిర్మించేందుకు లైన్ క్లియర్ అయింది. కుప్పం ఎయిర్పోర్టు రెడీ అయితే.. ఆ ప్రాంతంలో ఆర్థిక, పర్యాటక, ఉపాధి పరంగా పెను మార్పులు వస్తాయని అంచనా […]Read More
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ బీఆర్ఎస్ పార్టీపై రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఒక చచ్చిపోయిన పాము అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించిన లక్ష్మణ్.. అవన్నీ ఏం లేవని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదని ఆరోపించిన లక్ష్మణ్.. ఆ పార్టీ రాజకీయంగా అంతరించిపోతోందని ఎద్దేవా చేశారు. […]Read More
వీహెచ్కు రేవంత్ సర్కార్ బంపరాఫర్.. కేబినెట్ హోదాతో పదవి, ఉత్తర్వులు జారీ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, అభివృద్ధి శాఖ సలహాదారుగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు నియమితులయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో ప్రకారం ఆయనకు రాష్ట్ర మంత్రి హోదా కల్పించారు. నెలకు లక్ష రూపాయల వేతనంతో పాటు మంత్రులకు లభించే ప్రొటోకాల్ సదుపాయాలు ఆయనకు వర్తిస్తాయి. బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వానికి మార్గదర్శనం చేయడంలో […]Read More
శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం ఉండదు’.. బీఆర్ఎస్పై రేవంత్ రెడ్డి చిట్ చాట్ సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీ, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కొత్త పార్టీకి ఏం పని అని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఒక చనిపోయిన శవం లాంటిందని.. ఆ పార్టీకి భవిష్యత్ లేదని తేల్చి చెప్పారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు అనేక […]Read More
వాహనదారులకు అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు వాహనదారులకు అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆంక్షలు విధించారు. వరంగల్ వైపు వెళ్లే రూట్ను మార్చివేశారు. అలాగే వరంగల్ వైపు వెళ్లే బస్సులు ఆగే బస్టాండును కూడా నల్లచెరువు కట్ట వద్దకు తాత్కాలికంగా తరలించారు. ఆదివారం నుంచే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు, ప్రయాణికులు […]Read More
విజయవాడ: అటెండర్కు అన్ని కోట్లలో ఆస్తులా?.. ఏసీబీ అధికారులు విస్తుపోయేలా! Vijayawada ACB Raids Attenders House: విజయవాడలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.. పన్నులశాఖ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అటెండర్ శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో తనిఖీలు చేశారు. ఆయన భారీగా ఆస్తులు కూటబెట్టినట్లు గుర్తించారు. శ్రీనివాసరావు గతేడాది లంచం తీసుకుంటూ ఏసీబకి దొరికిపోయి అరెస్ట్ అయ్యారు.. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ఈలోపు మరోసారి ఏసీబీ అధికారులు ఆయనతో పాటూ సోదరుల […]Read More