Andhra: ఇంట్లోనే దుకాణం పెట్టాడు… రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. వ్యవసాయశాఖ అధికారి షేక్ మహమ్మద్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. మార్కాపురం జిల్లా కంభం మండలానికి చెందిన ఎరువుల దుకాణదారుడిని నకిలీ మందుల పేరుతో బెదిరించి రూ.20 వేలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. .. .. .. Andhra: ఇంట్లోనే దుకాణం పెట్టాడు… రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. ఆయనో వ్యవసాయశాఖ అధికారి… ఎరువుల దుకాణంలో నకిలీ మందులు విక్రయిస్తున్నారంటూ వ్యాపారిని బెదిరించి లంచం […]Read More
Personality Test: ఫోన్ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోవచ్చు! Personality Test through Phone holding style: ఒక వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోవాలంటే హస్తముద్రికం, లేదా జోతిష్యం ద్వారా తెలుసుకోవచ్చు. అది కాకుండా మన శరీర భాగాల ఆకారాల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ రోజు వ్యక్తిత్వ పరీక్షలో ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ను పట్టుకునే విధానం ద్వారా ఆ వ్యక్త ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు అనేది ఎలా గుర్తించాలో […]Read More
Vijayawada Vidyadharapuram Apsrtc Bus Depot Vacate: విజయవాడ సమీపంలో సిటీ బస్సులకు సంబంధించి ముఖ్యమైన విద్యాధరపురం బస్ డిపో సేవలు ఆగిపోనున్నాయి. ఈ డిపోన ఖాళీ చేయాలని ఆర్టీసీ విజయవాడ రీజనల్ అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఈ డిపోను ఖాళీ చేసే ప్రక్రియ మొదలైంది. నెలలో మొత్తం డిపో ఖాళీ చేసే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం విద్యాధరపురం డిపోను కేటాయిస్తున్నారు. హైలైట్: ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో ఖాళీ […]Read More
Hyderabad Man Donated 20 Acres For Ap Capital Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి రెండో విడత భూ సేకరణ కొనసాగుతోంది. రైతులు ఈ మేరకు భూముల్ని అందజేస్తున్నారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఒకరు ఏకంగా 20 ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చేశారు. ఈ మేరకు పత్రాలు అధికారులకు అందజేశారు.. ఎంతో ఆనందంతోనే భూముల్ని అమరావతికి ఇస్తున్నామని హైదరాబాద్కు చెందని ఉమామహేశ్వరరావు అంటున్నారు. అమరావతి కచ్చితంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైలైట్: అమరావతికి రెండో విడత […]Read More
అతడు ప్రభుత్వ అధికారి.. నీటిపారుదల శాఖలో ఇంజినీర్గా పనిచేస్తున్న అతడు కామ పిశాచీగా మారిపోయాడు. ఇందుకు అతగాడి భార్య నుంచి సహకారం అందింది. దాదాపు పదేళ్ల పాటు ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ముక్కపచ్చలారని పిసిపిల్లలపై లైంగిక దోపిడీకి పాల్పడ్డారు. వారు చేసిన దారుణాలకు ఆ పిల్లల్లో కొందరు అనారోగ్యానికి గురికాగా… కొందరు కంటి చూపు సమస్యకు గురయ్యారు. ఇప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోని వారు ఉన్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేుసుకోగా.. ఆ […]Read More
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరని సామెతను సాకుగా చేసుకుని సర్పంచ్ ఇంటిలోనే దఫా దఫాలుగా దొంగతనం చేస్తున్న యువకుడిని సీసీ కెమెరా పట్టించింది. అది ఉమ్మడి కుటుంబం. నలుగురు కొడుకులు కోడళ్లతో నిత్యం హడావుడిగా తిరిగే ఆ ఇల్లు.. డ్రైవర్ గా వచ్చి ఆడవాళ్ళ వీక్నెస్ పట్టుకుని, సీరియల్ టైమ్ కు ఇంట్లోనే రెక్కీ చేసేవాడు.. అందరూ టీవీ సీరియల్ చూస్తున్న సమయంలో.. ఇంటి దొంగ చేతివాటం! ఆ తర్వాత సీన్ ఇదే.. సీరియల్ సమయంలో […]Read More
AP Farmers Passbooks EKyc Deadline 9th Of Every Month: ఏపీ ప్రభుత్వం రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాసుపుస్తకాలకు సంబంధించిన ఈ కేవైసీ విషయంలో ఓ రూల్ అమలవుతోంది. ప్రతి నెలా 9తేదీ వరకే ఈకేవైసీ చేస్తున్నారు.. ఆ తర్వాత రైతుల వచ్చినా సరే ఈకేవైసీ చేయడం లేదు. అయితే రైతులు ఈ కేవైసీ విషయంలో రూల్ సరికాదు అంటున్నారు. హైలైట్: ఏపీలో కొత్త పట్టదారు […]Read More
సీఎం చంద్రబాబుపై.. మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కూటమి సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాట్లాడిన వైఎస్ జగన్.. అందులో అన్నీ అబద్ధాలే ఉన్నాయని విమర్శలు గుప్పించారు. కూటమి సర్కార్ భారీగా పెన్షన్లను రద్దు చేసిందని.. సూపర్ సిక్స్ పథకాల అమల్లో కూడా అంతా మోసమేనని మండిపడ్డారు. అప్పుల విషయంలో అన్నీ అబద్దాలే చెబుతున్నారని ఆరోపించిన జగన్.. కాగ్ […]Read More
తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. ఈనెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. దాదాపు 10 లక్షల మంది హాజరు కానున్నారు. కాలేజీ ఆన్లైన్ లాగిన్లలో ఈ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి హాల్ టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను ముద్రించారు. పరీక్షా కేంద్రం లొకేషన్ను గుర్తించేందుకు ఈ క్యూఆర్ కోడ్ను అధికారులు ప్రింట్ చేశారు. Telangana Inter Exams తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఎగ్జామ్ సెంటర్ […]Read More
హైదరాబాద్లోని ఓ హోటల్లో మొదలైన చిన్న తనిఖీలు.. దేశవ్యాప్తంగా ఏకంగా రూ.70 వేల కోట్ల బిర్యానీ కుంభకోణాన్ని బయటపెట్టాయి. బిల్లులను తక్కువగా చేసి చూపించి.. ప్రభుత్వానికి కట్టే పన్నులను ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అయితే ఏఐ టూల్స్ ఉపయోగించి.. ఈ భారీ స్కామ్ను వెలుగులోకి తీసుకువచ్చారు. ఏకంగా 1.77 లక్షల రెస్టారెంట్ల నుంచి 60 టీబీల బిల్లింగ్ డేటాను విశ్లేషించి.. ఈ కుంభకోణాన్ని ప్రపంచానికి తెలియజేశారు. బిల్లింగ్ సాఫ్ట్వేర్లో అవకతవకలను గుర్తించి.. తనిఖీలు చేయగా ఈ […]Read More