Hyderabad Man Donated 20 Acres For Ap Capital Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి రెండో విడత భూ సేకరణ కొనసాగుతోంది. రైతులు ఈ మేరకు భూముల్ని అందజేస్తున్నారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఒకరు ఏకంగా 20 ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చేశారు. ఈ మేరకు పత్రాలు అధికారులకు అందజేశారు.. ఎంతో ఆనందంతోనే భూముల్ని అమరావతికి ఇస్తున్నామని హైదరాబాద్కు చెందని ఉమామహేశ్వరరావు అంటున్నారు. అమరావతి కచ్చితంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైలైట్: అమరావతికి రెండో విడత […]Read More
అతడు ప్రభుత్వ అధికారి.. నీటిపారుదల శాఖలో ఇంజినీర్గా పనిచేస్తున్న అతడు కామ పిశాచీగా మారిపోయాడు. ఇందుకు అతగాడి భార్య నుంచి సహకారం అందింది. దాదాపు పదేళ్ల పాటు ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ముక్కపచ్చలారని పిసిపిల్లలపై లైంగిక దోపిడీకి పాల్పడ్డారు. వారు చేసిన దారుణాలకు ఆ పిల్లల్లో కొందరు అనారోగ్యానికి గురికాగా… కొందరు కంటి చూపు సమస్యకు గురయ్యారు. ఇప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోని వారు ఉన్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేుసుకోగా.. ఆ […]Read More
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరని సామెతను సాకుగా చేసుకుని సర్పంచ్ ఇంటిలోనే దఫా దఫాలుగా దొంగతనం చేస్తున్న యువకుడిని సీసీ కెమెరా పట్టించింది. అది ఉమ్మడి కుటుంబం. నలుగురు కొడుకులు కోడళ్లతో నిత్యం హడావుడిగా తిరిగే ఆ ఇల్లు.. డ్రైవర్ గా వచ్చి ఆడవాళ్ళ వీక్నెస్ పట్టుకుని, సీరియల్ టైమ్ కు ఇంట్లోనే రెక్కీ చేసేవాడు.. అందరూ టీవీ సీరియల్ చూస్తున్న సమయంలో.. ఇంటి దొంగ చేతివాటం! ఆ తర్వాత సీన్ ఇదే.. సీరియల్ సమయంలో […]Read More
AP Farmers Passbooks EKyc Deadline 9th Of Every Month: ఏపీ ప్రభుత్వం రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాసుపుస్తకాలకు సంబంధించిన ఈ కేవైసీ విషయంలో ఓ రూల్ అమలవుతోంది. ప్రతి నెలా 9తేదీ వరకే ఈకేవైసీ చేస్తున్నారు.. ఆ తర్వాత రైతుల వచ్చినా సరే ఈకేవైసీ చేయడం లేదు. అయితే రైతులు ఈ కేవైసీ విషయంలో రూల్ సరికాదు అంటున్నారు. హైలైట్: ఏపీలో కొత్త పట్టదారు […]Read More
సీఎం చంద్రబాబుపై.. మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కూటమి సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాట్లాడిన వైఎస్ జగన్.. అందులో అన్నీ అబద్ధాలే ఉన్నాయని విమర్శలు గుప్పించారు. కూటమి సర్కార్ భారీగా పెన్షన్లను రద్దు చేసిందని.. సూపర్ సిక్స్ పథకాల అమల్లో కూడా అంతా మోసమేనని మండిపడ్డారు. అప్పుల విషయంలో అన్నీ అబద్దాలే చెబుతున్నారని ఆరోపించిన జగన్.. కాగ్ […]Read More
తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. ఈనెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. దాదాపు 10 లక్షల మంది హాజరు కానున్నారు. కాలేజీ ఆన్లైన్ లాగిన్లలో ఈ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి హాల్ టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను ముద్రించారు. పరీక్షా కేంద్రం లొకేషన్ను గుర్తించేందుకు ఈ క్యూఆర్ కోడ్ను అధికారులు ప్రింట్ చేశారు. Telangana Inter Exams తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఎగ్జామ్ సెంటర్ […]Read More
హైదరాబాద్లోని ఓ హోటల్లో మొదలైన చిన్న తనిఖీలు.. దేశవ్యాప్తంగా ఏకంగా రూ.70 వేల కోట్ల బిర్యానీ కుంభకోణాన్ని బయటపెట్టాయి. బిల్లులను తక్కువగా చేసి చూపించి.. ప్రభుత్వానికి కట్టే పన్నులను ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అయితే ఏఐ టూల్స్ ఉపయోగించి.. ఈ భారీ స్కామ్ను వెలుగులోకి తీసుకువచ్చారు. ఏకంగా 1.77 లక్షల రెస్టారెంట్ల నుంచి 60 టీబీల బిల్లింగ్ డేటాను విశ్లేషించి.. ఈ కుంభకోణాన్ని ప్రపంచానికి తెలియజేశారు. బిల్లింగ్ సాఫ్ట్వేర్లో అవకతవకలను గుర్తించి.. తనిఖీలు చేయగా ఈ […]Read More
పాన్ కార్డు అంటే కేవలం ఒక గుర్తింపు కార్డుగానే చాలామంది చూస్తారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్తో పాటు దేశంలో ప్రతీ ఆర్ధిక లావాదేవీకి ఇది కీలకమైన గుర్తింపు పత్రం. అందుకే ఇందులో మీ పేరు, డేట్ ఆఫ్ బర్డ్, ఫొటో, డిజిటల్ సిగ్నేచర్, తండ్రి పేరు వివరాలు కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. Pan Card: పాన్ కార్డు ఉన్నవారికి సూపర్ ఛాన్స్.. ఫొటో, డిజిటల్ సిగ్నేచర్ నిమిషాల్లోనే మార్చుకోవచ్చు.. సింపుల్గా ఇలా దేశంలో ఆర్ధిక కార్యకలాపాలు […]Read More
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా.. మేయర్, డిప్యూటీ మేయర్ జీతాల విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు కూడా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది. అయితే అవి ఎంత అనేది చాలా మందికి తెలియదు. ఈ కథనంలో వారి జీతభత్యాలతో పాటు, విధులను కూడా తెలుసుకుందాం. హైలైట్: మేయర్, డిప్యూటీ మేయర్ వారికి జీతమెంతో తెలుసా..? కౌన్సిలర్లకు అందే జీతభత్యాలు ఇవే.. Telangana mayor salary తెలంగాణలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. […]Read More
ఒక సాధారణ డ్రైవర్గా ప్రస్థానం ప్రారంభించిన ఆ వ్యక్తి.. ఇవాళ ఒక కార్పొరేషన్ మేయర్ పీఠంపై కూర్చున్నారు. ఆయనే కొత్తగూడెం మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన మూడ్ గణేష్. ఇటీవలి ఎన్నికల్లో సీపీఐ అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో మేయర్ పీఠాన్ని అధిష్ఠించింది. కార్మికుల హక్కులు, సమస్యలపై పోరాటం చేస్తూ.. పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఆయన డ్రైవర్ స్థాయి నుంచి నేడు ఏకంగా మేయర్గా ఎన్నికై ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. Mood Ganesh కొత్తగూడెం మేయర్ […]Read More