నల్గొండ జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్న్యూస్. రెండ్రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ సెలవులు మున్సిపల్ ఎన్నికలు జరిగే పట్టణాలకు మాత్రమే వర్తించనున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. హైలైట్: విద్యార్థులకు పండగే నల్గొండ జిల్లాలో రెండ్రోజుల సెలవులు కలెక్టర్ ఉత్తర్వులు జారీ Nalgonda Two days holiday తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ […]Read More
Andhra Pradesh Government Introduced Three Tier Secretariat System: ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మార్పులు చేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చేసింది. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలుగా పేర్ మార్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ శాఖలో మూడంచెల అధికారుల వ్యవస్థను కూడా తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. హైలైట్: ఏపీలో స్వర్ణ కార్యాలయాలపై […]Read More
Puttur Municipal Chairman Anangi Hari Removed From Post: మాజీ మంత్రి రోజా ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ ఆనంగి హరిని పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయన కుల ధ్రువీకరణ పత్రం విషయంలో విచారణ జరిపి.. ఆనంగి హరిని పదవి నుంచి తొలగించారు. హైలైట్: మాజీ మంత్రి రోజాకు నగిరలో […]Read More
Andhra Pradesh Freehold Lands Registrations: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న విచారణ గడువును మరో నెల పాటూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలోనే ఈ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పత్రాలకు క్రమ సంఖ్య కేటాయించొద్దని ఆదేశాలు ఉన్నాయి. మరో నెల పాటూ ఈ ఆదేశాలను పొడిగించారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. Andhra Pradesh Freehold Lands ఏపీలో […]Read More
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ గురించి అప్డేట్ ఇచ్చింది. మరో 3 నెలల్లో పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటిస్తానని హైదరాబాద్లో మీడియాతో కవిత మాట్లాడారు. బీసీల అంశంలో BRS పార్టీ ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆమె ఆరోపించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ గురించి అప్డేట్ ఇచ్చింది. మరో 3 నెలల్లో పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటిస్తానని హైదరాబాద్లో మీడియాతో కవిత మాట్లాడారు. బీసీల అంశంలో BRS పార్టీ ఏనాడూ చిత్తశుద్ధితో […]Read More
చుండ్రు + తలపై దురద రెండింటినీ తగ్గించే ఓ సింపుల్ చిట్కా, పెరుగును ఇప్పుడు చెప్పినట్టు వాడితే సరిపోతుంది, ఎలా వాడాలో తెలుసా? శీతాకాలం అయినా లేదా మారుతున్న వాతావరణం అయినా సరే చుండ్రు అనేది ఒక సాధారణ సమస్య. ఇది తల దురదకు కారణమవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. మార్కెట్లో దొరికే షాంపూలు లేదా నూనెలు వాడటం వల్ల జుట్టు ఇంకా పొడిబారుతుంది. నిర్జీవంగా మారుతుంది. అలాంటప్పుడు పెరుగు మంచి ఆప్షన్ కావచ్చు. […]Read More
ఓ వైపు కుటుంబ గొడవలు, మరో వైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్ నటుడు మంచు మోహన్బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తాజాగా విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి నాయకులను మోహన్బాబు కిడ్నాప్ చేయించారని తిరుచానూరు పీఎస్లో ఆయనపై కేసు నమోదైంది. Mohan Babu : ఓ వైపు కుటుంబ గొడవలు, మరో వైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్ నటుడు మంచు మోహన్బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గతంలో మంచు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్ […]Read More
పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్నసంసారంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ఏడడుగుల బంధాన్ని మరచిన ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భర్తను ప్రియుడితో పాటు మరో ఇద్దరితో కలిసి చంపించింది. పాపం పండి చివరికి అందరూ పట్టుబడ్డారు. Wife Kills Husband : పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్న సంసారంలో వివాహేతర సంబంధం(extramarital-affair) చిచ్చుపెట్టింది. ఏడు అడుగుల బంధాన్ని మరచిన ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య(wife-killed-her-husband) […]Read More
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి TDP శ్రేణులు నిప్పు పెట్టారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి మరువక ముందే, ఇప్పుడు జోగి రమేష్ టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ నివాసమే లక్ష్యంగా జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. నిన్న […]Read More
బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించినప్పటికీ, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడ్డట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించి బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించినప్పటికీ, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడ్డట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేన మద్దతు తీసుకోవడం […]Read More