Andhra Pradesh Freehold Lands Registrations: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న విచారణ గడువును మరో నెల పాటూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలోనే ఈ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పత్రాలకు క్రమ సంఖ్య కేటాయించొద్దని ఆదేశాలు ఉన్నాయి. మరో నెల పాటూ ఈ ఆదేశాలను పొడిగించారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. Andhra Pradesh Freehold Lands ఏపీలో […]Read More
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ గురించి అప్డేట్ ఇచ్చింది. మరో 3 నెలల్లో పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటిస్తానని హైదరాబాద్లో మీడియాతో కవిత మాట్లాడారు. బీసీల అంశంలో BRS పార్టీ ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆమె ఆరోపించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ గురించి అప్డేట్ ఇచ్చింది. మరో 3 నెలల్లో పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటిస్తానని హైదరాబాద్లో మీడియాతో కవిత మాట్లాడారు. బీసీల అంశంలో BRS పార్టీ ఏనాడూ చిత్తశుద్ధితో […]Read More
చుండ్రు + తలపై దురద రెండింటినీ తగ్గించే ఓ సింపుల్ చిట్కా, పెరుగును ఇప్పుడు చెప్పినట్టు వాడితే సరిపోతుంది, ఎలా వాడాలో తెలుసా? శీతాకాలం అయినా లేదా మారుతున్న వాతావరణం అయినా సరే చుండ్రు అనేది ఒక సాధారణ సమస్య. ఇది తల దురదకు కారణమవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. మార్కెట్లో దొరికే షాంపూలు లేదా నూనెలు వాడటం వల్ల జుట్టు ఇంకా పొడిబారుతుంది. నిర్జీవంగా మారుతుంది. అలాంటప్పుడు పెరుగు మంచి ఆప్షన్ కావచ్చు. […]Read More
ఓ వైపు కుటుంబ గొడవలు, మరో వైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్ నటుడు మంచు మోహన్బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తాజాగా విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి నాయకులను మోహన్బాబు కిడ్నాప్ చేయించారని తిరుచానూరు పీఎస్లో ఆయనపై కేసు నమోదైంది. Mohan Babu : ఓ వైపు కుటుంబ గొడవలు, మరో వైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్ నటుడు మంచు మోహన్బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గతంలో మంచు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్ […]Read More
పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్నసంసారంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ఏడడుగుల బంధాన్ని మరచిన ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భర్తను ప్రియుడితో పాటు మరో ఇద్దరితో కలిసి చంపించింది. పాపం పండి చివరికి అందరూ పట్టుబడ్డారు. Wife Kills Husband : పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్న సంసారంలో వివాహేతర సంబంధం(extramarital-affair) చిచ్చుపెట్టింది. ఏడు అడుగుల బంధాన్ని మరచిన ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య(wife-killed-her-husband) […]Read More
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి TDP శ్రేణులు నిప్పు పెట్టారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి మరువక ముందే, ఇప్పుడు జోగి రమేష్ టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ నివాసమే లక్ష్యంగా జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. నిన్న […]Read More
బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించినప్పటికీ, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడ్డట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించి బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించినప్పటికీ, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడ్డట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేన మద్దతు తీసుకోవడం […]Read More
హైదరాబాద్లోని చర్లప.ల్లిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. సక్సెస్ఫుల్ కెరీర్, లైఫ్ ఉన్నప్పటికీ ఆమె ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. హైదరాబాద్లోని చర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. సక్సెస్ఫుల్ కెరీర్, మంచి లైఫ్ ఉన్నప్పటికీ ఆమె ఇంతటి కఠిన నిర్ణయం […]Read More
రాష్ట్రంలో మరో మహాజాతరకు వేళయింది. ఇటీవలె మేడారం జాతర సక్సెస్ఫుల్గా పూర్తి కాగా.. మరో జాతర రెడీ అయింది. ఏడుపాయల జాతరకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడుపాయల జాతర కోసం.. జిల్లా యంత్రాంగం, ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. Edupayala Jatara ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు ఏడుపాయల మహాజాతర ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర […]Read More
కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. తాను కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకువస్తానని తేల్చి చెప్పారు. తొలి విడతలో భాగంగా రూ.500 కోట్లను తెలంగాణకు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రం నుంచి వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చినట్లు వెల్లడించారు. ఇక తాజాగా పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. Bandi sanjay మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు రూ.500 కోట్లు […]Read More