హైదరాబాద్లోని చర్లప.ల్లిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. సక్సెస్ఫుల్ కెరీర్, లైఫ్ ఉన్నప్పటికీ ఆమె ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. హైదరాబాద్లోని చర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. సక్సెస్ఫుల్ కెరీర్, మంచి లైఫ్ ఉన్నప్పటికీ ఆమె ఇంతటి కఠిన నిర్ణయం […]Read More
రాష్ట్రంలో మరో మహాజాతరకు వేళయింది. ఇటీవలె మేడారం జాతర సక్సెస్ఫుల్గా పూర్తి కాగా.. మరో జాతర రెడీ అయింది. ఏడుపాయల జాతరకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడుపాయల జాతర కోసం.. జిల్లా యంత్రాంగం, ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. Edupayala Jatara ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు ఏడుపాయల మహాజాతర ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర […]Read More
కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. తాను కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకువస్తానని తేల్చి చెప్పారు. తొలి విడతలో భాగంగా రూ.500 కోట్లను తెలంగాణకు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రం నుంచి వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చినట్లు వెల్లడించారు. ఇక తాజాగా పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. Bandi sanjay మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు రూ.500 కోట్లు […]Read More
కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వేములవాడకు రావాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆహ్వానం పలకగా.. అక్కడికి వెళ్తే పదవి పోతుందని కొందరు సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో స్పందించిన సీఎం.. వేములవాడకు వెళ్తే పదవి పోతుందని కొందరు చెబుతున్నారని.. అయితే అది నిజం కాదని తాను నిరూపించేందుకు.. త్వరలోనే వేములవాడలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. Revanth Reddy వేములవాడకు వెళ్తే పదవి పోతుందా.. ముగ్గురు సీఎంలకు షాక్. దక్షిణ […]Read More
తెలగు రాష్ట్రాల్లోని మాంసం ప్రియులకు శుభవార్త. చికెన్ ధరలు భారీగా దిగొస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఏకంగా చికెన్ ధర రూ.100 మేర తగ్గింది. పండుగ సీజన్ ముగియడం, కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి పెరగడంతో ధరలు తగ్గుతూ వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు ధర ఎంతంటే.. నాన్ వెజ్ ప్రియులకు గుడ్న్యూస్. చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి. మొన్నటివరకు పండుగలు, జాతరలు ఉండటంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కానీ సంక్రాంతి, మేడారం జాతర ముగిసిన తర్వాత తెలుగు […]Read More
ఇది మీ జీర్ణవ్యవస్థకు అంతరాయం కలిగించడమే కాకుండా భవిష్యత్తులో కీళ్ల నొప్పులు, మూత్రపిండాల సమస్యలకు కూడా ప్రధాన కారణం కావచ్చు అంటున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో.. గోరువెచ్చని నీరు తాగితే బరువు కంట్రోల్లో ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, నిలబడి ఉన్నప్పుడు నీళ్లు తాగడం వల్ల ఎలా అనారోగ్యానికి గురవుతారో తప్పక తెలుసుకోండి. ఓరీ దేవుడో నిలబడి నీళ్లు తాగితే ఇంత డేంజరా..? ఇప్పుడే ఆపండి.. నిజం తెలుసుకోండి! నేటి బిజీగా ఉండే జీవనశైలిలో మనం ఎక్కువగా […]Read More
త్రెడ్స్ యాప్లో మహిళలతో చాటింగ్ చేసే వారికి ఫోన్లు చేసి.. పోలీసులమంటూ బెదిరించి లక్షలు కొల్లగొడుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కోవెలకుంట్ల పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆళ్లగడ్డ డి.ఎస్.పి ప్రమోద్ ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. కొత్తరకం కేటుగాళ్లు.. అమ్మాయిలతో చాటింగ్ చేసే వాళ్లే టార్గెట్.. వీళ్లు మామూలోళ్లు కాదండోయ్.. త్రెడ్స్ యాప్లో మహిళలతో చాటింగ్ చేసే వారికి ఫోన్లు చేసి.. పోలీసులమంటూ బెదిరించి లక్షలు […]Read More
హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఐటీ కారిడార్లో సరికొత్త స్కైవాక్ నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. రాయదుర్గ్-టీహబ్ మార్గంలో ఈ కొత్త స్కైవాక్ నిర్మించాలని భావిస్తున్నారు. స్కైవాక్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదిత మార్గంలో.. ఉన్నతాధికారులతో కలిసి సైబరాబాద్ సీపీ క్షేత్రస్థాయిలో పర్యటించారు. రోడ్లు దాటేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆ మార్గంలో స్కైవాక్ నిర్మించేందుకు ప్రతిపాదనలు రెడీ చేశారు. Hyderabad skywalk హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులకు గుడ్న్యూస్ ఐటీ హబ్గా దూసుకెళ్తున్న […]Read More
హైదరాబాద్ను టూరిజం హబ్గా మార్చే దిశగా పర్యాటక శాఖ కీలక కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే నగరంలో ఉన్న టూరిజమ్ స్పాట్లకు మరింత అట్రాక్షన్ కల్పించనుంది. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు ప్రాంతాల్లో హౌజ్ బోట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తం 8 హౌజ్ బోట్లను ఏర్పాటు చేసి.. నగర వాసులకు సరికొత్త థ్రిల్ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతకీ ఈ హౌజ్ బోట్ల సంగతి ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం. Telangana Tourism దుర్గం చెరువు, […]Read More
హైదరాబాద్ మహానగర పాలనలో సరికొత్త అధ్యాయం మెుదలు కానుంది. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10తో ముగియనుండటంతో.. అదే రోజున జీహెచ్ఎంసీని మూడుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం నగరాన్ని హైదరాబాద్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా విడగొట్టనున్నట్లు సమాచారం. ఇటీవల పునర్వ్యవస్థీకరించిన పోలీసు కమిషనరేట్ల సరిహద్దులకు అనుగుణంగానే ఈ విభజన ఉండనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహా నగరం వేగంగా విస్తరిస్తోంది. ఈ మేరకు నగరాన్ని మరింత అభివృద్ధి […]Read More