హైదరాబాద్ నగరవాసులకు మెట్రో గుడ్న్యూస్ చెప్పింది. రెండో విడత విస్తరణకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. మొత్తం ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాలను నిర్మించనున్నారు. నాగోల్-శంషాబాద్.. రాయదుర్గం-నియోపోలిస్.. ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట.. మియాపూర్-పటాన్చెరు.. ఎల్బీ నగర్-హయత్ నగర్ మార్గాల్లో మెట్రో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు రూ.24,269 కోట్ల అంచనా వ్యయం అవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్లో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా.. దాని వల్ల పెరుగుతున్న ట్రాఫిక్ను పెరగకుండా ఉంచేందుకు ఈ మెట్రో రెండో దశ […]Read More
భారతదేశ తొలి బుల్లెట్ రైలు హబ్గా శంషాబాద్ మారనుంది. హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై హైస్పీడ్ కారిడార్లను కలిపేలా శంషాబాద్ కీలక పాత్ర పోషించనుంది. ఇది దక్షిణ భారత రాష్ట్రాల్లో రవాణాతో పాటు ఐటీ, ఆర్థిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఈ హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రాజెక్టు పనులు 2027-2028 నాటికి పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. Shamshabad భారత బుల్లెట్ ట్రైన్ హబ్గా శంషాబాద్(ఫోటోలు- Samayam […]Read More
పాతబస్తీలో మెట్రో విస్తరణ.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు మార్గం సుగమం అవుతున్న వేళ.. హైకోర్టు రంగంలోకి దిగింది. పాతబస్తీలో మెట్రో విస్తరణకు సంబంధించి.. హైదరాబాద్ మెట్రోకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాతబస్తీలో ఉన్న వారసత్వ కట్టడాల పరిరక్షణకు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తింది. వాటిని సంరక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. Old City Metro […]Read More
ఇప్పటి వరకు ఎన్నో రకాల పచ్చళ్ళు తినే ఉంటారు. కానీ, అన్నింటిలో పల్లీల చట్నీ రుచిగా ఉంటుంది. అయితే, మీరు లేట్ చేయకుండా వేరుశనగ పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలి? దానికి కావాల్సిన పదార్ధాలు ఏంటో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.. ఇప్పటికీ రోటీ పచ్చళ్ళు ఏంతో మంది తింటారు. అయితే, ఇది కొందరు మాత్రమే మంచిగా చేయగలరు. చట్నీ ఏదయినా అన్ని కరెక్ట్ గా వేసి చేస్తే అదిరిపోద్ది. చికెన్ కూడా సరిపోదు. […]Read More
దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన వంటకం ‘లెమన్ రైస్’. దీన్నే నిమ్మకాయ పులిహోరగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఇష్టపడుతుంటారు. దీని తయారీ చూడటానికి చాలా సులభంగా అనిపించినా, చాలా మంది చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇది చేదుగా మారుతుంది లేదా అన్నం గట్టిగా అయిపోతుంది. సెలబ్రిటీ షెఫ్ రణవీర్ బ్రార్ తన తాజా ఇన్స్టాగ్రామ్ రీల్లో లెమన్ రైస్ను పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో మూడు స్మార్ట్ టిప్స్ పంచుకున్నారు. Lemon Rice […]Read More
మాంసాహారులకు కోడి మాంసం ప్రాణం. చికెన్ ఫ్రై, బిర్యానీ, సూప్.. ఇలా రకరకాల వంటకాలు తయారు చేసి ఆస్వాదిస్తారు. కానీ, మార్కెట్లో తక్కువ ధరలకు లభించే ఫామ్ చికెన్ మంచిదా? లేక గ్రామాల్లో సహజంగా పెరిగే నాటు కోడి మంచిదా? ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి? ఈ ప్రశ్నకు వైద్యులు, పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..ఆ హెల్త్ సీక్రెట్ ఏంటో ఇక్కడ చూద్దాం… కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి.. […]Read More
ప్రతిరోజూ తినే ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్ బోర్ కొట్టాయా? అయితే ఈ సాయంత్రం కొంచెం వెరైటీగా ‘మసాలా ఎగ్ ఫ్రిట్టర్స్’ ప్రయత్నించి చూడండి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాల మిశ్రమంతో కోటింగ్ ఇచ్చి చేసే ఈ ఫ్రిట్టర్స్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చల్లని సాయంత్రం వేళ వేడి వేడి టీతో ఈ స్నాక్ తింటే ఆ మజాయే వేరు. ఈ రెసిపీలో ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి […]Read More
అరటి పండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే, దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, చాలా మంది దీనిని పరగడుపున తీసుకుంటారు. ఇలా తీసుకోవడం మంచిదేనా? ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? అనేది ఇక్కడ చూద్దాం.. మనలో చాలా మంది అరటి పండును పరగడుపున తింటారు. అయితే, అసలు ఇలా తినొచ్చా? లేదో అని కూడా తెలుసుకోకుండా తినేస్తారు. మరి, దీని గురించి వైద్య నిపుణులు […]Read More
Digi Rythu Bazar: రైతు బజార్ల నుంచి చవక ధరకే ఇంటికి సరుకులు.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్.. రాష్ట్రవ్యాప్తంగా లాంచ్..! ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. స్థానిక రైతుల బజార్ల ద్వారా ప్రజలకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లు ఇంటికి డోర్ డెలివరీ చేయనుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికే డెలివరీ చేయనుంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించనుంది. Digi Rythu Bazar: రైతు బజార్ల నుంచి చవక ధరకే ఇంటికి […]Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరో అదిరిపోయే గుడ్న్యూస్.. ఆన్లైన్లోకి మరో 25 సేవలు.. ఇక సెకన్లలోనే అన్నీ.. ఏపీలోని ప్రజలకు మరో తీపికబురు అందించింది కూటమి ప్రభుత్వం. మరో 25 రకాల సేవలను ఆన్లైన్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఒక పోర్టల్ను లాంచ్ చేసింది. దీని ద్వారా మున్సిపల్ సేవలను ఆన్లైన్లో పొందవచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఈజీగా పొందవచ్చు. Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరో అదిరిపోయే గుడ్న్యూస్.. ఆన్లైన్లోకి మరో 25 సేవలు.. […]Read More