‘తెలంగాణలో కొత్త విప్లవం మెుదలైంది’.. TRS పేరుతో కవిత కొత్త పార్టీ ప్రకటన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో జరిగిన భారీ బహిరంగ సభలో తన పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని వెల్లడించారు. పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని అందుకే తాను టీఆర్ఎస్ పేరుతో […]Read More
కవిత అసలు మాస్టర్ స్ట్రోక్ ముందుందా? అదే జరిగితే బీఆర్ఎస్కు కోలుకోలేని నష్టం..! కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పార్టీని ప్రకటించడం ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పేరు మార్పుతో దూరమైన ‘తెలంగాణ సెంటిమెంట్’ను తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ఆమె TRS అనే పేరును ఎంచుకున్నారు. అయితే పార్టీ పేరు కంటే ఆమెకు దక్కబోయే ఎన్నికల గుర్తుపైనే ఇప్పుడు ప్రధాన చర్చ సాగుతోంది. గతంలో కారు గుర్తును పోలిన […]Read More
Podarillu Today ఏప్రిల్ 24 ఎపిసోడ్ : గాల్లోతేలిపోయిన మహా.. కన్నీటితో తడిచిపోయిన గాయత్రి.. గుండెల్లో బాధను మోస్తున్న పెద్ది Podarillu Serial 2026 April 24th Episode Preview పొదరిల్లు శుక్రవారం నాటి ఎపిసోడ్ సగం సంతోషంగా, మరో సగం బాధతో నిండిపోయింది. సర్టిఫికేట్స్ రాబోతోన్నాయని మహా గాల్లో తేలిపోతోంటోంది. మరో వైపు పెళ్లికి దగ్గర పడుతుండటంతో గాయత్రి, మాధవ ఇద్దరూ బాధపడుతుంటారు. మరి తెల్లారేలోపు ఏమైనా జరగొచ్చు అని ఆడియెన్స్ అనుకునే లోపు రాత్రి […]Read More
ఏపీలో భానుడి ప్రతాపం.. ఇవేం ఎండలు బాబోయ్.. ఈ జిల్లాలకు హెచ్చరికలు AP High Temperatures Heat Waves: ఏపీలో ఎండల తీవ్రత తగ్గడం లేదు. శుక్రవారం 62 మండలాల్లో తీవ్ర వడగాలులు, 89 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం 26 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు పైగా నమోదయ్యాయి.. గురువారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 45.4 డిగ్రీలు నమోదయ్యాయి. ఏపీలో ఎండలతో పాటుగా […]Read More
ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు.. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు.. ఆరోగ్యశాఖ సూచనలు తెలంగాణలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతోంది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. బుధవారం నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమై ప్రజలకు హెల్త్ అడ్వైజరీ విడుదల చేసింది. […]Read More
విజయసాయిరెడ్డి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నా: రఘురామకృష్ణరాజు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు, శత్రుత్వం లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రఘురామకృష్ణరాజు పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం తాను విజయసాయిరెడ్డి ఇంటిలోనే అద్దెకు ఉంటున్నట్లు వెల్లడించారు. ఇక మంత్రి పదవి రాకపోవటంపైనా రఘురామ స్పందించారు. మంత్రి పదవి రానందుకు అసంతృప్తి ఏమీ లేదని.. కాకపోతే గతంలో మాట్లాడినంత స్వేచ్ఛగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మాట్లాడటం కుదరదని చెప్పుకొచ్చారు. Raghu […]Read More
Podarillu Today ఏప్రిల్ 02 ఎపిసోడ్: మహాని ఒక్క మాట అనేసరికి.. రెచ్చిపోయిన ముగ్గురు మొనగాళ్లు.. తాంబూలాలు కాస్తా తన్నులాటగా Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో రచ్చరచ్చ అయింది. గాయత్రిని మా మాధవకి ఇవ్వండని అడగటానికి చక్రి-కేశవ-కన్నా ముగ్గురినీ వెంటబెట్టుకొని తాయారు ఇంటికెళ్లింది మహాలక్ష్మి. సాధారణంగానే వీళ్లని చూస్తే రెచ్చిపోయే తాయారు ఇక తాంబూలాలు చూడగానే తాండవం చేస్తుంది. అయితే మహా కూడా అంతే దీటుగా బదులిస్తుంది. అయితే తాయారు.. మహా గురిచి నోరు జారడంతో […]Read More
యువకుడికి ఉద్యోగం కావాలని అడిగితే చంద్రబాబు ఆటో కొనివ్వమని చెప్పారా.. వీడియోపై క్లారిటీ, అసలేం జరిగిందంటే? AP Fact Check Team On Chandrababu Auto Video In Naidupeta: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితం తిరుపతి జిల్లా నాయుడుపేటలో పర్యటించారు. అక్కడ టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. అయితే అక్కడ ఓ మహిళ చంద్రబాబును కలిసి తన కుమారుడు డిగ్రీ పూర్తి చేశారని ఉద్యోగం కావాలని అడిగారు. అయితే చంద్రబాబు […]Read More
‘అమరావతికి వ్యతిరేకం కాదు.. మేం చెప్పే ప్లాన్ B అమలు చేయండి’.. రాజధానికి కొత్తపేరు సూచించిన జగన్ Ys Jagan Plan B On Amaravati Mavigun Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ అమరావతి సహా ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు. అలాగే ప్లాన్ బీ అంటూ సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. మచిలీపట్న నుంచి గుంటూరు వరకు కేపిటల్ ఏరియాగా ప్రకటించాలన్నారు.. ఈ ప్రాంతానికి కొత్త […]Read More
చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు హైదరాబాద్లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు? పృథ్వీరాజ్ యాదవ్ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి తెలంగాణకు చెందిన పృథ్వీరాజ్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు . వారికి హైదరాబాద్లో ఏం పని అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు వారికి ఎందుకు బందోబస్తు కల్పించాలని నిలదీశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కె. వెంకట్రామి రెడ్డిని పరామర్శించిన ఆయన.. కేవీ రెడ్డి అరెస్ట్ను ఖండించే క్రమంలో ఈ వ్యాఖ్యలు […]Read More