యువకుడికి ఉద్యోగం కావాలని అడిగితే చంద్రబాబు ఆటో కొనివ్వమని చెప్పారా.. వీడియోపై క్లారిటీ, అసలేం జరిగిందంటే? AP Fact Check Team On Chandrababu Auto Video In Naidupeta: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితం తిరుపతి జిల్లా నాయుడుపేటలో పర్యటించారు. అక్కడ టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. అయితే అక్కడ ఓ మహిళ చంద్రబాబును కలిసి తన కుమారుడు డిగ్రీ పూర్తి చేశారని ఉద్యోగం కావాలని అడిగారు. అయితే చంద్రబాబు […]Read More
‘అమరావతికి వ్యతిరేకం కాదు.. మేం చెప్పే ప్లాన్ B అమలు చేయండి’.. రాజధానికి కొత్తపేరు సూచించిన జగన్ Ys Jagan Plan B On Amaravati Mavigun Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ అమరావతి సహా ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు. అలాగే ప్లాన్ బీ అంటూ సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. మచిలీపట్న నుంచి గుంటూరు వరకు కేపిటల్ ఏరియాగా ప్రకటించాలన్నారు.. ఈ ప్రాంతానికి కొత్త […]Read More
చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు హైదరాబాద్లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు? పృథ్వీరాజ్ యాదవ్ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి తెలంగాణకు చెందిన పృథ్వీరాజ్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు . వారికి హైదరాబాద్లో ఏం పని అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు వారికి ఎందుకు బందోబస్తు కల్పించాలని నిలదీశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కె. వెంకట్రామి రెడ్డిని పరామర్శించిన ఆయన.. కేవీ రెడ్డి అరెస్ట్ను ఖండించే క్రమంలో ఈ వ్యాఖ్యలు […]Read More
పరీక్షల టైమ్ వచ్చిందంటే చాలు.. కొందరు విద్యార్థుల్లో భయం, మరికొందరిలో క్రియేటివిటీ పీక్స్కు వెళ్తుంది. చదవకపోయినా, ఏదో ఒక రకంగా పాస్ అవ్వాలనే తాపత్రయంతో ఆన్సర్ షీట్లను వింత వింత అభ్యర్థనలతో నింపేస్తున్నారు. తాజాగా ఏపీ/తెలంగాణలో ఒక విద్యార్థి తన ఎగ్జామ్ పేపర్లో రాసిన లేఖ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.Read More
తెలంగాణలో ఇక నుంచి టెన్త్ పరీక్షలను తొలగించనున్నట్లు తెలుస్తోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానంలో విద్యా బోధన జరగనున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. Revanth Reddy. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు […]Read More
బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్లో బస్సు టికెట్ ధరలను తగ్గించింది. వేసవి కాలం రావడంతో.. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకునేందుకు భారీగా రాయితీలను ప్రకటించింది. టికెట్ ధరపై రూ.5 నుంచి రూ.10 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఏసీ బస్సులు ఖాళీగా ప్రయాణిస్తుండటంతో ఆర్టీసీ టికెట్ ధరలను తగ్గించింది. TGSRTC ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ తెలంగాణ […]Read More
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో చక్రి బండారం మొత్తం బయటపడింది. ఇన్నాళ్లూ అబద్ధాల ఇటుకలతో మహా ముందు కట్టిన కోట మొత్తం కూలిపోయింది. మహాని చూసి అబద్ధం ఆడలేక మాధవ నిజం చెప్పేశాడు. దీంతో మహాలక్ష్మి.. చక్రిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసింది. మరోవైపు రెండు సార్లు కేశవకి ఝలక్ ఇచ్చి ఎస్కేప్ అయిన మన స్టైలిష్ శైలు ఈసారి దొరికిపోయింది. దీంతో కేశవ గట్టిగానే ఇచ్చిపడేశాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. […]Read More
క్యారెక్టర్ను ప్రశ్నిస్తూ కాబోయే భార్యకు వేధింపులు.. కఠిన నిర్ణయం తీసుకున్న యువతి జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాబోయే భర్త వేధింపులు తాళలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు కాబోయే భర్త అనుమానం, ఫోన్లో వేధింపులే ఈ దారుణానికి కారణమని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైలైట్: కాబోయే భార్యకు వేధింపులు కఠిన నిర్ణయం తీసుకున్న యువతి […]Read More
ఇక పక్కాగా రేషన్ సరుకులు.. సేవాలోపంపై ఫిర్యాదులు ఇలా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్ లబ్ధిదారులకు సరుకులు పక్కాగా అందించేందుకు ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసింది. అందుకోసం సివిల్ సఫ్లయ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సేవాలోపంపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. హైలైట్: పక్కాగా రేషన్ సరుకులు సివిల్ సఫ్లయ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక దృష్టి సేవాలోపంపై ఫిర్యాదులు Ration beneficiaries complaints తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన […]Read More
AP Inter Practicals 2026 ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ప్రాక్టికల్స్, పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాక్టికల్స్ జరిగే సెంటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ, వాటిని బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఆదేశించారు. 45 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా, సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షల్లో కొత్త మార్పులు ప్రవేశపెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. హైలైట్: ఏపీ ఇంటర్ పరీక్షలపై కీలకమైన సమీక్ష చేశారు […]Read More