Tags :#revanth reddy

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ బీఆర్ఎస్ పార్టీపై రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఒక చచ్చిపోయిన పాము అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించిన లక్ష్మణ్.. అవన్నీ ఏం లేవని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్‌ లేదని ఆరోపించిన లక్ష్మణ్.. ఆ పార్టీ రాజకీయంగా అంతరించిపోతోందని ఎద్దేవా చేశారు. […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

వీహెచ్‌కు రేవంత్ సర్కార్ బంపరాఫర్.. కేబినెట్ హోదాతో పదవి, ఉత్తర్వులు జారీ

వీహెచ్‌కు రేవంత్ సర్కార్ బంపరాఫర్.. కేబినెట్ హోదాతో పదవి, ఉత్తర్వులు జారీ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, అభివృద్ధి శాఖ సలహాదారుగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు నియమితులయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో ప్రకారం ఆయనకు రాష్ట్ర మంత్రి హోదా కల్పించారు. నెలకు లక్ష రూపాయల వేతనంతో పాటు మంత్రులకు లభించే ప్రొటోకాల్ సదుపాయాలు ఆయనకు వర్తిస్తాయి. బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వానికి మార్గదర్శనం చేయడంలో […]Read More

Political News తాజావార్తలు తెలంగాణ

శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం ఉండదు’.. బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి చిట్

శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం ఉండదు’.. బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి చిట్ చాట్ సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీ, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కొత్త పార్టీకి ఏం పని అని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఒక చనిపోయిన శవం లాంటిందని.. ఆ పార్టీకి భవిష్యత్ లేదని తేల్చి చెప్పారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు అనేక […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

Telangana Rtc Strike:ఆర్టీసీ సమ్మెతో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. రైలు సర్వీసుల

Telangana Rtc Strike:ఆర్టీసీ సమ్మెతో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. రైలు సర్వీసుల పెంపు, వివరాలివే Hyderabad Metro Rail Services Increased: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది.. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.. దీంతో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.. సర్వీసులు పెంచాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో 56 సర్వీసులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో ప్రయాణికులు […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్‌లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు?

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్‌లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు? పృథ్వీరాజ్ యాద‌వ్‌ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి తెలంగాణకు చెందిన పృథ్వీరాజ్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు . వారికి హైదరాబాద్‌లో ఏం పని అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు వారికి ఎందుకు బందోబస్తు కల్పించాలని నిలదీశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కె. వెంకట్రామి రెడ్డిని పరామర్శించిన ఆయన.. కేవీ రెడ్డి అరెస్ట్‌ను ఖండించే క్రమంలో ఈ వ్యాఖ్యలు […]Read More

ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

‘నా సొంత భూమిని కేటీఆర్ వదల్లేదు, ఎవరికీ చెప్పుకోలేకపోయాం’.. దానం నాగేందర్ ఆరోపణలు

‘నా సొంత భూమిని కేటీఆర్ వదల్లేదు, ఎవరికీ చెప్పుకోలేకపోయాం’.. దానం నాగేందర్ ఆరోపణలు అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్‌ను ఉద్దేశించి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేల ఎకరాల భూమి కబ్జాలకు గురైందని ఆరోపించారు. ఇక తన సొంత భూమిని కూడా కేటీఆర్‌ ఆక్రమించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ భూమిని కేటీఆర్ ప్రైవేటు కంపెనీలకు అప్పగించారని.. అయినప్పటికీ తాను ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. Danam […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్

హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్ హైదరాబాద్‌లో చాలా పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. దీంతో తమ వాహనాలు పట్టుకుని.. పెట్రోల్ నిల్వలు ఉన్న బంకుల వద్ద భారీగా క్యూలైన్లు కడుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతుండటంతో అలర్ట్ అయ్యారు. మరోవైపు.. ఎల్పీజీ, సీఎన్‌జీ గ్యాస్ కొరత కారణంగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కూడా ఆటోలు కిలోమీటర్ల […]Read More

ట్రెండింగ్ తెలంగాణ

నేడు రైతు భరోసా నిధుల విడుదల.. రేపు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు, ఇతర

నేడు రైతు భరోసా నిధుల విడుదల.. రేపు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు, ఇతర పంటలకూ బోనస్..! తెలంగాణ ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 73 లక్షల మంది రైతులకు ఈ పెట్టుబడి సాయం అందనుంది. తొలి విడతగా ఎకరం లోపు ఉన్న రైతులకు 3,590 కోట్లు సోమవారం ఖాతాల్లో జమకానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇదే వేదికగా నూనెగింజలు, పప్పుధాన్యాల వంటి ఇతర […]Read More

Political News ఉద్యోగాలు ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

‘తెలంగాణలో ఇక టెన్త్ పరీక్షలకు గుడ్‌బై.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు’: సీఎం

తెలంగాణలో ఇక నుంచి టెన్త్ పరీక్షలను తొలగించనున్నట్లు తెలుస్తోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానంలో విద్యా బోధన జరగనున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. Revanth Reddy. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు […]Read More

తాజావార్తలు తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వ ఉగాది పంచాంగం.. ఆ శాఖ మంత్రికి చిక్కులు తప్పవట హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సిద్ధాంతి బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తూ.. ‘పరాభవ’ నామ సంవత్సరంలో ధర్మాత్ములకు విజయం వరిస్తుందని తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయం, సంక్షేమం బాగుంటుందని, అయితే ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని, పాలకులు సమన్వయంతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. హైలైట్: […]Read More