రాశి ఫలాలు

రాశిఫలాలు 15 జూలై 2025:ఈరోజు సౌభాగ్య యోగం వేళ తులా సహా ఈ

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ఈరోజు మీరు అనారోగ్యంగా, ఆందోళనగా ఉంటారు. శరీరంలో అలసట, సోమరితనంతో పాటు మీ మనస్సులో అశాంతి ఉంటుంది. ఈరోజు మీరు కొంత కోపంగా ఉంటారు. ఒక నిర్దిష్ట పని కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. మీరు ఒక మతపరమైన స్థలాన్ని సందర్శించాల్సి రావొచ్చు. ఏదైనా పని తప్పు దిశలో వెళుతుంటే, ఓపికగా ఉండి దాన్ని మళ్ళీ ప్రారంభించాలి. మీ సూచనలు ఇతరులకు సహాయపడతాయి. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 13 జూలై 2025:ఈరోజు ప్రీతి యోగం వేళ వృషభం సహా ఈ

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మీ జీవితంలో చాలా ఆనందం, శ్రేయస్సును అనుభవిస్తారు. మీ కలలను నిజం చేసుకోవడానికి, మీ కృషితో మీ లక్ష్యాలను సాధించడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈరోజు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ కృషితో అన్ని రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపార పరంగా కూడా ఈరోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. […]Read More

Political News

Eggplants: వర్షాకాలంలో వంకాయలు తింటే ప్రమాదకరమా..? ఇక్కడ వివరాలు తెలుసుకోండి

వర్షాకాలంలో వంకాయలు తినే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిల్లో తాజా వంకాయలను కొనాలి. వంకాయలను బాగా కడిగి ఉప్పులో నానబెట్టి ఆపై పురుగుమందులు, బ్యాక్టీరియాను తొలగించడానికి ఉడికించాలి. వంకాయను సరైన పరిమాణంలో ఉడికించి తినాలి. Eggplants: వర్షాకాలం వచ్చిన వెంటనే మార్కెట్లో కూరగాయలు ఎక్కువగా లభిస్తాయి. కానీ ఈ సీజన్‌లో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. వర్షాకాలంలో వంకాయలు తినడం ఆరోగ్యానికి హానికరమంటారు. మరికొందరు దీనిని పోషకమైన కూరగాయగా భావించి ఎక్కువగా తింటారు. […]Read More

Political News

Fasting: డయాబెటిక్ రోగి ఉదయం ఏం తినాలో తెలుసా..? రక్తంలో చక్కెర నియంత్రణ

డయాబెటిక్ రోగి ఫాస్టింగ్‌లో బ్లడ్ షుగర్ చాలా ఎక్కువగా ఉన్న కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ ఫాస్టింగ్ షుగర్ ఉండటం వల్ల గుండె, మూత్రపిండాలు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో 10 కరివేపాకులను నమిలి తింటే ప్రయోజనం ఉంటుంది. Fasting:డయాబెటిక్ రోగి చక్కెరను నియంత్రించాలనుకుంటే ఆహారం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే తినడం, తాగడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. డయాబెటిక్ రోగి ఉదయం నిద్రలేచిన వెంటనే […]Read More

డివోషనల్

Shravan Month: శ్రావణ మాసంలో ఐదు కలలు చాలా శుభప్రదం..శివుని ఆశీర్వాదంతోపాటు…!!

శ్రావణ మాసం శివ భక్తులు పూజలు, దానధర్మాలు చేయడం ద్వారా శివుని ఆశీస్సులు పొందుతారు. ఈ నెలలో కొన్ని కలలను చూడటం కూడా చాలా శుభప్రదంగా ఉంటాయి. వాటిల్లో శివలింగం, రుద్రాక్ష, పాము, త్రిశూలం, ఎద్దు కనిపస్తే భోలేనాథ్ ఆశీస్సులు మీతో ఉన్నాయని అర్థం. Shravan Month: శ్రావణ మాసం శివ భక్తులకు చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఈ సమయంలో భక్తులు పూజలు, దానధర్మాలు చేయడం ద్వారా శివుని ఆశీస్సులు పొందుతారు. శ్రావణ మాసం 2025 జూలై 11 […]Read More

Political News

BIG BREAKING: కొడాలి నానికి చీరా, గాజులు.. రాళ్లతో దాడి

గుడివాడలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. నాగవరప్పాడు సెంటర్‌లోని కొడాలి నాని ఫ్లెక్సీలు టీడీపీ కార్యకర్తలు చించేశారు. వైసీపీ సమావేశం జరిగే K- కన్వెన్షన్‌కు వెళ్లేందుకు టీడీపీ పార్టీ నాయకులు యత్నించారు. గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ ఇరు వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. నాగవరప్పాడు సెంటర్‌లోని కొడాలి నాని ఫ్లెక్సీలు టీడీపీ కార్యకర్తలు చించేశారు. వైసీపీ సమావేశం జరిగే K- కన్వెన్షన్‌కు వెళ్లేందుకు […]Read More

Political News

GHMC: కేవలం రూ.5 కే బ్రేక్ ఫాస్ట్.. హైదరాబాద్ వాసులకు రేవంత్ సర్కార్

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్స్ ఇవ్వనున్నారు. ఒక్కో ప్లేట్‌కి రూ.19 ఖర్చు అవుతుండగా ప్రజల నుంచి కేవలం రూ. 5 మాత్రమే తీసుకుంటారు. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే పథకాన్ని తీసుకురానున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్స్ ఇవ్వనున్నారు. అయితే ఈ టిఫిన్స్‌ ఒక్కో […]Read More

Political News

GHMC Breakfast: మిల్లెట్ ఇడ్లీ, పూరీ, ఉప్మా, పొంగల్.. జీహెచ్ఎంసీ రూ.5 బ్రేక్

గ్రేటర్‌ హైదరాబాద్‌లో పేదల ఆకలి తీరుస్తున్న అన్న పూర్ణ ఐదురూపాయల భోజన కేంద్రాల్లో ఇక నుంచి ఉదయం అల్పాహారం, మిల్లెట్‌ టిఫిన్స్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. GHMC Breakfast: గ్రేటర్‌ హైదరాబాద్‌లో పేదల ఆకలి తీరుస్తున్న అన్న పూర్ణ ఐదురూపాయల భోజన కేంద్రాల్లో ఇక నుంచి ఉదయం అల్పాహారం, మిల్లెట్‌ టిఫిన్స్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. ఈ […]Read More

డివోషనల్

Secunderabad Bonalu : బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత..తన్నుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

సికింద్రాబాద్‌లో బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని పలు ఆలయాలకు సంబంధించి చెక్కులు పంపిణీ చేసేందుకు సికింద్రాబాద్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. Secunderabad Bonalu : సికింద్రాబాద్‌లో బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని పలు ఆలయాలకు సంబంధించి చెక్కులు పంపిణీ చేసేందుకు సికింద్రాబాద్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎం […]Read More

డివోషనల్

Secunderabad Bonalu 2025: రేపే ఉజ్జయిని మహంకాళి బోనాలు..సికింద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జులై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనుంది. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండ‌గా.. భ‌క్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర(Bonalu Celebrations) జులై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనుంది. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండ‌గా.. భ‌క్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ […]Read More