Political News

Annadata Sukhibhava: ఏపీ రైతన్నలకు పండుగలాంటి వార్త.. ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు.

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్‌ సిక్స్‌ హామీల్లో మరొకటి అమలుచేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. 46 లక్షల 85 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయబోతుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీల్లో కీలకమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శనివారం(ఆగస్టు 02) నుంచే అమలు చేయనున్నారు. మొదటి విడతలో రాష్ట్రంలోని 46.85 […]Read More

డివోషనల్

Telangana: అతిపురాతన శివాలయంలో అర్థరాత్రి నుంచి శబ్ధాలు.. వెళ్లి చూసేసరికి షాక్!

ఏకంగా శివలింగాన్నే పెకిలించారు గుర్తుతెలియని వ్యక్తులు. ఆ ఆలయం ఊరు బయట ఉండడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ ఘటన. పోలీసులు గుప్తనిధుల తవ్వకాలపై ఆరా తీస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలోని గుడిబండ పై ఉన్న శివకేశవ ఆంజనేయ ఆలయ ఆవరణలో ఉన్న అతి పురాతనమైన శివ పంచాయతన ఆలయంలో జరిగిందీ దారుణం. పురాతన దేవాలయాలు.. రాజులు పాలించిన కోటలు.. లాంటి చోట దండిగా గుప్త నిధులు ఉంటాయని.. స్వామీజీలు చెప్పారని.. చాలామంది గుప్త […]Read More

Political News

Andhra Rains: రైతన్నలకు గుడ్ న్యూస్.. ఏపీలో వచ్చే 3 రోజులు వానలు

రాబోయే మూడు రోజులు రాయలసీమలో వర్షాల అలర్ట్‌..! ఉత్తర తమిళనాడులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీసత్యసాయిలతో పాటు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో […]Read More

డివోషనల్

Rakhi Festival: సోదరి కట్టిన రాఖీని ఎన్ని రోజులకి తీయాలి? ఆ రాఖీని

జీవితంలో ప్రతి సంబంధం విలువైనది. అందుకనే తోబుట్టువుల మధ్య అనురాన్ని అనుబంధాన్ని తెలియజేసే రాఖీ పండగ కోసం అక్కాచెల్లెలు ఏడాది అంతా ఎదురుచుస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండగగా జరుపుకుంటారు. సోదరుడు సోదరి మధ్య విడదీయరాని బంధానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ. అయితే రాఖీ కట్టిన తర్వాత ఆ రాఖీని సోదరుడు ఎన్ని రోజులకు తన చేతి నుంచి తీయాలో తెలుసా. రాఖీ పౌర్ణమి అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య ప్రేమకు […]Read More

డివోషనల్

Lord Ganesha: మూడు తొండాలు, ఆరు చేతులున్న గణపతి ఆలయం ఎక్కడ ఉందో

హిందువులు పూజ, శుభ కార్యాలలు అసలు ఏ పని చేయాలన్నా మొదట వినాయకుడిని పుజిస్తారు. విఘ్నాలు కలగకుండా ఆ పని నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటారు. ఏకదంతాయ వక్రతుండాయ అంటూ పుజిస్తారు. అయితే ఎపుడైనా మూడు తొండలు ఉన్న వినాయకుడిని చూశారా.. అవును మహారాష్ట్రలో గణేశుడికి అంకితం చేయబడిన మూడు తొండాలున్న ఒక ప్రత్యేకమైన ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం.. పూణేలోని త్రిసూంద్ గణపతి గణపతి ఆలయం ఉంది. దీనినే త్రిశూండ్య మయూరేశ్వర్ గణపతి మందిరం అని కూడా […]Read More

డివోషనల్

Vastu Tips: ఇంట్లో ఈ దిశలో మనీ ప్లాంట్ ఉంచితే.. ఇక మీ

ఇంట్లో మనీ ప్లాంట్‌ను తూర్పు ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. చేపట్టినా అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఎలాంటి సమస్యలు లేకుండా ఐశ్వర్యం, డబ్బుతో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఇంట్లో డబ్బు వృద్ధి చెందాలని ఎన్నో పూజలు చేయడం, నియమాలు పాటించడం వంటివి చేస్తుంటారు. చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఉంచుతారు. దీనివల్ల ఇంట్లో కుప్పలు కుప్పలుగా డబ్బు పుట్టుకొస్తుందని అంటున్నారు. అయితే ప్రతీ విషయంలో కొన్ని వాస్తు నియమాలు […]Read More

Political News

HYD Cyber Crime: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి సైబర్ వల.. రూ.3.92 కోట్లు

సైబర్ వలలో పడి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ రూ.3.92 కోట్లు పోగొట్టుకున్నాడు. పెట్టుబడులు పెడుతూ లాభాలు పొందొచ్చని సైబర్ కేటుగాల్లు చెప్పడంతో డబ్బంతా పెట్టేశాడు. వచ్చిన లాభాల షేర్ల సొమ్మును విత్ డ్రా చేసుకునే సమయంలో కేటుగాళ్లు మొహం చాటేశారు. తాజాగా సైబర్ నేరస్థుల నయా మోసం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగికి వేసిన వలలో సైబర్ నేరగాళ్లు సక్సెస్ అయ్యారు. లాభాలొచ్చినట్లు బాధితుడ్ని నమ్మించి ఆఖరికి ముఖం చాటేశారు. ఈ క్రమంలోనే బాధితుడి నుంచి రూ.3 […]Read More

Political News

Srishti Test Tube Baby Center: ఎంతకు తెగించార్రా.. బిడ్డను కొనుక్కొచ్చి నాటకం

హైదరాబాద్‌లోని ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త వీర్యంతో సరోగసీ జరగలేదని, అసలు సరోగసీయే చేయలేదని పోలీసులు గుర్తించారు. పేద దంపతులను ఒప్పించి, వారికి రూ.90 వేలు ఇచ్చి బిడ్డ కొనుగోలుకు ప్లాన్​ వేశారన్నారు. హైదరాబాద్‌లోని ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్’ (Srishti Test Tube Baby Center) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసీ ముసుగులో అక్రమంగా బిడ్డను కొనుగోలు చేసి, సంతానం లేని దంపతులకు విక్రయించినట్లు […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 04 ఆగస్టు 2025:ఈరోజు శ్రావణ సోమవారం వేళ మేషం సహా ఈ

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మీ పనిలో చాలా వరకు విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరినీ ఎక్కువగా నమ్మకూడదు. మీ నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఈరోజు మీరు ప్రతిదానికీ స్పందించడం అనవసరం. ప్రశాంతంగా ఉండటం ద్వారా కుటుంబ వివాదాలను నివారించొచ్చు. మీ కోపం మీ పనిని చెడగొట్టొచ్చు. కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీ ఖర్చులు కొంత […]Read More

Movie News

సూపర్ గుడ్ ఫిల్మ్స్ 99వ చిత్రం… విశాల్‌కి జోడీగా దుషార విజయన్

ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్ 99వ చిత్రాన్ని విశాల్ కథానాయకుడిగా ప్రారంభించింది. దుషార విజయన్ హీరోయిన్‌గా నటించనుండగా, రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం చెన్నైలో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి కార్తి, జీవా, వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య తదితరులు హాజరయ్యారు. విశాల్‌కు ఇది 35వ చిత్రం కాగా, 45 రోజుల సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తిచేయనున్నారు. జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సూపర్‌గుడ్‌ సంస్థ 100వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌ గుడ్ ఫిల్మ్స్.. […]Read More