తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ అయ్యాయి. రెండు రోజుల పాటు మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి రుతుపవనాల్లో కదలిక, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం […]Read More
విద్యార్థులు బడిబాట పట్టే టైం వచ్చేసింది. మరికాసేపట్లో బడిగంట మోగనున్న వేళ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్టూడెంట్స్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు పాఠశాలలు రెడీ అయ్యాయి. కొత్త విద్యాసంవత్సరంలో కొన్ని పాత సమస్యలు స్వాగతం చెబతున్నా.. వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటోంది విద్యాశాఖ.. హైదరాబాద్, జూన్ 12: సెలవుల సంబురం ముగిసింది. విద్యార్థులు బడిబాట పట్టే టైం వచ్చేసింది. మరికాసేపట్లో బడిగంట మోగనున్న వేళ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్టూడెంట్స్ గ్రాండ్ వెల్ కమ్ […]Read More
వయసు పెరిగే కొద్దీ చర్మం పై ముడతలు రావడం సహజం. ముఖ్యంగా ముఖం పై ముడతలు పడటం చాలా మందిని కలవరపెడుతుంది. దీనికి ఖరీదైన క్రీములు, లోషన్లు వాడటం కంటే.. ఇంట్లోనే దొరికే సహజ పదార్థాలతో చిట్కాలు పాటించడం ఆరోగ్యానికి మంచిది. బయట దొరికే స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో ఎక్కువగా రసాయనాలు ఉంటాయి. ఇవి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వకపోగా చర్మానికి హాని కలిగించవచ్చు. కానీ ఇంట్లో తయారు చేసుకునే సహజ ప్యాకులు, మసాజ్ ఆయిల్స్ చర్మాన్ని మృదువుగా […]Read More
ఉదయం పూట ఇంట్లో అందరూ బిజీగా ఉంటారు. అలాంటి సమయంలో ఆరోగ్యకరమైన టిఫిన్ త్వరగా చేయాలంటే చాలా మంది కంగారు పడుతుంటారు. ముఖ్యంగా దక్షిణ భారత వంటలు అంటే పిండి నానబెట్టి, పులియబెట్టి, ఎక్కువ సమయం పడుతుందనే అపోహ ఉంటుంది. కానీ కొన్ని సులభమైన టిఫిన్ ఐటెమ్స్ నిజానికి 15 నిమిషాల్లోనే సిద్ధమవుతాయి. మిగిలిపోయిన అన్నం ఉంటే చాలు ఇది సులభంగా తయారవుతుంది. ఒక పాన్ లో నూనె వేయాలి. ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మినపప్పు, వేరుశెనగలు […]Read More
భారత ప్రభుత్వం ఏసీల ఉష్ణోగ్రతను 20°C నుండి 28°C కి పరిమితం చేసే నిబంధనలను పరిశీలిస్తోంది. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఉద్దేశించబడింది. ప్రస్తుతం అనేక ఏసీలు 16°C వరకు ఉష్ణోగ్రతను తగ్గించే అవకాశాన్ని కల్గి ఉంటాయి. ఈ కొత్త నిబంధనలు శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి, పర్యావరణాన్ని కాపాడటానికి సహాయపడతాయి. కాలంతో సంబంధం లేకుండా చాలా మంది ఏసీ వాడుతుంటారు. మధ్యతరగతి వాళ్లు కేవలం వేసవి కాలంలోనే ఏసీ వాడుతుంటారు. ప్రస్తుతం మారిన […]Read More
హిందూమత ఆచారల ప్రకారం శ్రీ మహావిష్ణువు, బృహస్పతిని గురువారం రోజున ప్రజలు పూజిస్తారు. జాతకంలో బృహస్పతి స్థానం బలోపేతం అవడానికి ఈ రోజు (గురువారం) చాలా అనుకూలమైన రోజు అని అంటున్నరు వేద పండితులు. ముఖ్యంగా గురువు బలంగా ఉన్న వ్యక్తుల జీవితంలో అంతా శుభమే జరుగుతుందని వారు చెబుతున్నారు. జాతకంలో బృహస్పతి బలం పెరుగుతుందని సూచిస్తున్నారు వేదపండితులు. మరి ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గురువారం తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి తర్వాత […]Read More
నల్లగా ఉన్నాయని తీసిపారేయకండి.. సర్వరోగ నివారిణి.. లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పిప్పళ్లను సూపర్ ఫుడ్గా పేర్కొంటారు.. ఆయుర్వేదంలో పిప్పళ్లను అనేక రోగాలకు దివ్యౌషధంగా ఉపయోగిస్తుంటారు. అస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిపై పిప్పలి అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది కఫం, శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వంటగదిలో మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ సుగంధ ద్రవ్యాలు దాగి ఉన్నాయి.. అలాంటి ఒక ఔషధ నిధి పిప్పలి (పిప్పళ్లు).. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించడంలో ప్రయోజనకరంగా ఉండే అద్భుతమైన […]Read More
అయితే, ఎక్కువ కెఫిన్ తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. బెల్లం పాలు తాగడం ద్వారా కూడా నొప్పి తగ్గుతుంది. మైగ్రేన్ తీవ్రంగా ఉన్నపుడు వేడి పాలలో కొద్దిగా బెల్లం వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది. అదేవిధంగా, యోగా, ధ్యానం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడానికి కొన్ని ఇంటి నివారణలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇలాంటి తలనొప్పి ఎక్కువగా డీహైడ్రేషన్ వల్లే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. […]Read More
చేపలు ఆరోగ్యానికి చాలా మంచివని మనకు తెలుసు. కానీ వాటిని వండేటప్పుడు వచ్చే ఘాటు వాసన వంటింట్లో కాదు.. ఇంటి అంతటినీ నింపేస్తుంది. ఈ వాసన వల్ల కొంత మందికి చిరాకు వస్తుంది. వాంతులు వచ్చినట్లు అనిపించవచ్చు. దీంతో చేపలను ఇంట్లో వండాలని అనుకున్నా.. ఆ వాసన వల్ల వెనకడుగు వేయాల్సి వస్తుంది. అయితే వాసనను తగ్గించే కొన్ని పద్ధతులు మన ఇంట్లోనే ఉన్నాయి. ఈ పద్ధతులు వంటింట్లో సహజంగా వాడే పదార్థాలతో సులభంగా పాటించవచ్చు. ఇప్పుడు […]Read More
వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులను ఉచితంగా లేదా అప్పుగా తీసుకుంటే ఇంట్లో నెగెటివ్ శక్తి నిండిపోతుంది. ఇది మనకు తెలియకుండానే డబ్బు సమస్యలు, అనారోగ్యం, కుటుంబ కలహాలు వంటివి తెస్తుందని నమ్మకం. ఈ ఆచారాలు చాలా కాలం నుంచి ఉన్నా వాటి వెనుక ఉన్న అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం. శాస్త్రం ప్రకారం ఉప్పు శని గ్రహానికి గుర్తు. దాన్ని ఇతరుల నుంచి ఉచితంగా తీసుకుంటే శని దోషం వస్తుందని నమ్ముతారు. ఇది ఆర్థిక సమస్యలు, […]Read More