Political News

Lokesh: మంత్రి పదవికి లోకేష్ రాజీనామా.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్!

విశాఖలో తాను భూ కబ్జా చేసినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే యువతకు జగన్‌  క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో తాను భూ కబ్జా చేసినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, […]Read More

Political News

Mudragada Padmanabha: ‘నా ఆరోగ్య పరిస్థితి ఇదే’.. ముద్రగడ సంచలన లేఖ

మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా సంచలన లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఆయన తన ప్రస్తుత ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను రాసుకొచ్చారు. నిత్యం తన ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నానన్నారు. మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా సంచలన లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఆయన తన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను రాసుకొచ్చారు. ఈ మేరకు ఆయన రిలీజ్ చేసిన లేఖలో […]Read More

Political News

YS Jagan: జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ పై స్పందించిన జగన్

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తునని వైఎస్ జగన్ అన్నారు. 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్‌ జర్నలిస్టును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకెళ్లిందని ఫైర్ అయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్‌ జర్నలిస్టును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకెళ్లిందని ఫైర్ […]Read More

Political News

AC Blast: ఏసీ వాడుతున్నారా? ఈ వార్త తెలుసుకుంటే షాక్ అవుతారు!

వేసవిలో ఏసీ పేలుళ్ల సంఘటనలు భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఏసీని ఎక్కువసేపు నిరంతరం నడపడం వల్ల కంప్రెసర్ ఓవర్ హీట్ అవుతుంది. దీనివల్ల మంటలు చెలరేగే అవకాశాలు పెరుగుతాయి. ACకి ప్రత్యేక పవర్ సాకెట్, సరైన వైరింగ్‌ను ఉపయోగించాలి AC Blast: మండుతున్న వేసవిలో వేడి విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఇళ్లకు, ఆఫీసులకు ఎయిర్ కండిషనర్లు తప్పనిసరి అయిపోయాయి. కానీ ఇటీవలి కాలంలో ఏసీ పేలుళ్ల సంఘటనలు ప్రజల భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. […]Read More

Political News

BIG BREAKING: చంద్రబాబుతో విజయసాయి దోస్తి.. ఇదిగో ప్రూఫ్.. జగన్ సంచలనం

కూటమికి మేలు చేసేందుకే విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడని జగన్ ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తి చేసే ఆరోపణలకు విలువ ఉండదన్నారు. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి లొంగిపోయాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేదన్నారు విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు లొంగిపోయారని వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ సీటును కూటమికి అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ రోజు జగన్ […]Read More

Political News

KCR ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది.. కవిత కోపానికి కారణాలివేనా

కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారని ఆరోపణలు వచ్చాయి. పార్టీలో ఆమె అసంతృప్తి వినిపించింది. అయితే కవిత వీటిపై స్పందించక పోవడం కొత్త అనుమానాలకు తెరరేపింది. జైలు నుంచి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఆమె తీరు వేరుగా ఉంది. కేసీఆర్ ఫ్యామిలీలో చీలిక, కేసీఆర్‌కు కవిత బిగ్ షాక్, కవిత కొత్త పార్టీ ఈ మధ్య ఏ న్యూస్ ఛానల్ చూసినా.. యూట్యూబ్ థబ్‌నెయిల్ చూసినా ఇదే హెడ్డింగ్. వీటికి ఆజ్యం […]Read More

Political News

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా 3 ప్రశ్నలు

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. పాకిస్తాన్‌పై ఆయన తీరును ప్రశ్నిస్తూ ట్వీచ్ చేశారు. పాకిస్తాన్ చెప్పినది ఎందుకు నమ్మారు, ఇండియా ప్రయోజనాలను ట్రంప్ కాళ్ల దగ్గర ఎందుకు పెట్టారు, కెమెరాల ముందే మీ రక్తం మరుగుతోందా అని అడిగారు.Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 23 మే 2025:ఈరోజు బుధాదిత్య రాజయోగం ప్రభావంతో వృషభం, సింహం సహా

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) అపర ఏకాదశి రోజున మేష రాశి వారిలో ప్రేమ జీవితాన్ని గడిపే వారికి చాలా సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి ప్రేమలో మునిగిపోతారు. ఈరోజు మీ భాగస్వామితో శృంగారభరితమైన రోజును గడుపుతారు. మీ స్నేహితులలో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ స్నేహితులో కొంత డబ్బు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం పెండింగ్‌లో ఉంటే, దాన్ని పరిష్కరించే సమయం ఆసన్నమైంది. విద్యార్థులు […]Read More

డివోషనల్

Miss World 2025: తారలు దిగి వచ్చిన వేళ

దివిలో ఉండే తారలంతా భువికి దిగి వస్తే! అందులోనూ హైదరాబాద్‌కు వస్తే శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో మిస్‌ వరల్డ్‌-2025 పోటీల ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే కనిపించింది. వైభవంగా మిస్‌ వరల్డ్‌ పోటీల ప్రారంభం.. పాల్గొన్న 110 దేశాల సుందరీమణులు భారత్‌ తరఫున నందినీ గుప్తా ప్రాతినిధ్యం.. వేడుకల్లో ఉట్టిపడిన తెలంగాణ సంస్కృతి ఆకట్టుకున్న పేరిణి నృత్యం.. ‘భారత్‌ మాతాకీ జై’ నినాదంతో మార్మోగిన ప్రాంగణం అత్యంత పటిష్ఠమైన భద్రత మధ్య పోటీలు.. ప్రారంభించిన […]Read More

డివోషనల్

Mystery Temple: ఇండో పాక్ సరిహద్దు వద్ద మిస్టరీ టెంపుల్.. యుద్ధంలో పాక్

భారత్-పాకిస్తాన్ సరిహద్దుని రాజస్థాన్‌ కూడా పంచుకుంటుంది. రాష్ట్రంలోని జైసల్మేర్‌లోని దేశ సరిహద్దు ప్రాంతం వద్ద తనోత్ మాతా ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి స్వరూపంగా పూజలను అందుకుంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఈ ఆలయంపై అనేక బాంబులు వేసింది. అయితే ఒక్క బాంబు కూడా ఈ ఆలయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఆలయ ప్రాంగణంలో కొన్ని బాంబులు పడ్డాయి.. అయితే […]Read More