రాశి ఫలాలు

రాశిఫలాలు 12 జూలై 2025:ఈరోజు మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మీ వైవాహిక జీవితంలో అడ్డంకుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీ ఆలోచనలను బయటి వ్యక్తులతో పంచుకోకుండా ఉండాలి. లేకుంటే మీకు సమస్యలు తలెత్తొచ్చు. వ్యాపారవేత్తలు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే వారు మంచి స్థానానికి చేరుకోగలరు. వ్యక్తిగత జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు, ఏదైనా ఒప్పందాన్ని చాలా ఆలోచనాత్మకంగా ముగించాలి. ఇతరుల సలహా మేరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 11 జూలై 2025:ఈరోజు ధన యోగం వేళ తులా సహా ఈ

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) పెండింగులో ఉన్న పనులపై మీరు పూర్తి ఆసక్తి చూపుతారు. మీరు కొన్ని కొత్త పనులపై పూర్తి ఆసక్తి చూపుతారు. ఉద్యోగులు కార్యాలయంలో తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. ఇది కొనసాగుతున్న వివాదాలను అంతం చేస్తుంది. విద్యార్థులు మేథో, మానసిక భారం నుండి ఉపశమనం పొందుతున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు మీరు పెండింగ్‌లో ఉన్న పాత ఒప్పందాన్ని ఖరారు చేసుకునే అవకాశం పొందొచ్చు. […]Read More

Political News

Crime: దారుణం.. కన్న కూతురినే కాల్చి చంపిన తండ్రి

హర్యాణాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారణి అయిన రాధికా యాదవ్ (25)ను కన్న తండ్రే కాల్చి చంపాడు. ఆమె సోషల్ మీడియాలో రీల్‌ చేయడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన హత్య చేసినట్లు తెలుస్తోంది. హర్యాణాలో దారుణం జరిగింది. ఓ టెన్నిస్ క్రీడాకారిణిని కన్న తండ్రే కాల్చి చంపడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారణి […]Read More

రాశి ఫలాలు

Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

నేడు రాశి చక్రంలోని కొన్ని రాశుల వారికి గడ్డు కాలమని చెప్పవచ్చు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సమస్యలు తప్పవు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వీటివల్ల ధనవ్యయం అవుతుందని పండితులు అంటున్నారు నేడు రాశి చక్రంలోని కొన్ని రాశుల వారికి మంచి జరగనుంటే.. మరికొందరికి చెడు జరగనుంది. మరి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేష రాశి ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. […]Read More

Political News

Nampally Court : మంత్రి ఉత్తమ్కు బిగ్ షాక్ .. నాంపల్లి కోర్టు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు గురవారం నోటీసులు జారీ చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు గురవారం […]Read More

రాశి ఫలాలు

TG Crime: నిమ్స్‌ ఆస్పత్రి బాత్‌రూమ్‌ దగ్గర పసికందు మృతదేహం కలకలం

హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రి బాత్‌రూమ్‌ సమీపంలో పసికందు మృతదేహం కలకలం రేపింది. ఓపీ బిల్డింగ్‌లోని మహిళల టాయిలెట్‌లో ఈ దారుణం బయట పడింది. అప్పుడే పుట్టిన శిశువును మ్యాన్‌హోల్‌లో పడేసినట్లు అనుమానిస్తున్నారు TG Crime: హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్య సేవా కేంద్రమైన నిమ్స్‌ ఆసుపత్రిలో ఓ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాగుట్టలోని నిమ్స్‌ ఆసుపత్రి ఓపీ బిల్డింగ్‌లోని మహిళల టాయిలెట్ ప్రాంతంలో పసికందు మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం పారిశుద్ధ్య సిబ్బంది […]Read More

Political News

BIG BREAKING: మా నాన్న కాదు నేనొస్తా.. రేవంత్ కు ఎమ్మెల్సీ కవిత

మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చర్చకు రావడానికి సిద్ధమన్నారు. తులం బంగారం, పింఛన్లు పెంపుపై చర్చిద్దామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని సీఎం రంకెలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ పాలిటిక్సేనని ధ్వజమెత్తారు. మేం […]Read More

Political News

తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో కవిత సంబరాలు (VIDEO)

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో సంబరాలు చేసుకున్నారు. జాగృతి కార్యకర్తలు, ఆమె అభిమానులతో కలిసి రంగులు చల్లుకున్నారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నిలకలు జరగనుండడంతో అందులో వెనుకబడిన తరగతుల వారికి 42 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. గురువారం సమావేశమైన మంత్రవర్గం బీసీ రిజర్వేషన్ బిల్లుకు అమోదం తెలిపింది. దీంతో రాత్రి కవిత నివాసం, జాగృతి కార్యాలయానికి […]Read More

Political News

Revanth Reddy: సభకు మీరు వస్తారా? ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి నన్ను

మీ అనుభవాన్నిపరిగణనలోకి తీసుకుంటాం.. మీ సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే తీసుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు.  కృష్ణా జలాల అంశంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు సీఎం హాజరై మాట్లాడారు. మీ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటాం.. మీ సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే తీసుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు.  కృష్ణా జలాల అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన […]Read More

Political News

ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. ‘కేసీఆర్‌ను 1000 కొరడా దెబ్బలు కొట్టాలి’

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ సీమాంధ్ర నేతల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ద్రోహం చేశారని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన నష్టంపై కేసీఆర్‌ను వెయ్యి కొరడా దెబ్బలు కొట్టాలంటూ ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. అంతేకాకుండా, గోదావరి నీళ్లు కూడా రాయలసీమకు తరలించుకోండని జగన్‎కు కేసీఆర్ సలహా ఇచ్చారని ఆరోపించారు. పూర్తి వివరాలు మీ కోసం.. హైలైట్: సీఎం […]Read More