Political News

పేరుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. చదువు చెప్పకుండా ఇదేం పని..

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేశాడు. పోలీసుల దాడిలో 12 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయుడిగా ఉండి ఇలాంటి మోసానికి పాల్పడటంతో ఆ గ్రామ వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం ఎంతో ఉన్నతమైనది. వారు కేవలం పాఠాలు చెప్పే గురువులు మాత్రమే కాదు, విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు. ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయ వృత్తికే అవమానం జరుగుతుంది. పిల్లల […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 09మే 2025:ఈరోజు మాళవ్య రాజయోగం వేళ కన్య, ధనస్సు సహా ఈ

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పనుల్లో అయినా పొరపాట్లు జరగకుండా చూసుకోండి. సాయంత్రం దేవుడిని పూజించడం మర్చిపోవద్దు. మీరు సామాజిక స్థాయిలో మీ పరిధిని విస్తరిస్తున్న విధానం వల్ల మీరు కీర్తిని పొందుతారని భావిస్తున్నారు. స్త్రీలు త్వరలోనే ఇంటి పనుల నుండి ఉపశమనం పొందుతారు. మీరు సంబంధంలో ఉంటే ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ కుటుంబ జీవితం గడుపుతున్న […]Read More

Political News

జర ఆగండి ఈ గింజలను పారేయకండి.. ఎందుకో తెలుసా..?

నేరేడు రుచి పరంగా ఎంతో మక్కువ కలిగించే పండు. ఇది కేవలం తినేందుకు బాగుండడమే కాదు.. ఆరోగ్యానికి కూడా అమోఘమైన లాభాలు ఇస్తుంది. చాలా మంది ఈ పండు తినేసాక విత్తనాలను విసిరేస్తుంటారు. కానీ ఈ చిన్న విత్తనాల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే ఇక నుంచి పారేయలేరు. నేరేడు పండులో ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది. విత్తనాల్ని పొడి చేసి వాడితే పేగుల పని […]Read More

Political News

ఈ పండ్లను పొరపాటున కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకండి.. ఎందుకో తెలుసా..?

రోజువారీ ఆహారంలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాక.. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే రోజూ తీసుకోవాల్సినవే. అయితే కొందరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు ఫ్రిడ్జ్ సహాయాన్ని తీసుకుంటారు. కానీ కొన్ని రకాల పండ్లను ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచడం వల్ల పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాదు వాటి సహజమైన రుచి, నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు అలాంటి కొన్ని ముఖ్యమైన పండ్ల గురించి తెలుసుకుందాం. వేసవిలో ఎక్కువగా కనిపించే పుచ్చకాయను చాలా […]Read More

Political News

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ పండు మస్తు పని చేస్తుంది.. ఇంకా ఎన్నో

డ్రాగన్ ఫ్రూట్‌ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగాలు రాకుండా కాపాడుతాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌ లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. సాచురేటెడ్ కొవ్వులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె బలంగా […]Read More

Political News

Vegetarian Meat: నాన్‌ వెజ్‌ తినని వారికి అద్భుత వరం ఈ పండు..

బంగారు రంగులో సువాసనలు వెదజల్లే పనస తొనలను ఎవరు ఇష్టపడరు చెప్పండి.. నిజానికిది సీజనల్ పండు. అందుకే డిమాండ్ కూడా కొంచెం ఎక్కువే. ఇది రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, మాంసానికి ప్రత్యామ్నాయంగా తినవచ్చని వైద్యులు సైతం చెబుతున్నారు., పనస పండులో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంటా ఉంటాయి. అందుకే వీటిని విరివిగా వినియోగిస్తారు. అనేక రకాల ఆహారాలలో కూడా ఉపయోగిస్తుంటారు. దీని వాసన ఆహార రుచిని […]Read More

Political News

Weather Updates: సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న

ఏపీ, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు […]Read More

Political News

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. యుద్ధం వస్తే కేటగిరీ-2 హిట్‌లిస్ట్‌లో హైదరాబాద్, వైజాగ్

భారత్- పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారమే లక్ష్యంగా ఇండియన్‌ ఆర్మీ వేగంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ను చావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. POKలో ఉగ్రమూకల నివాసాలే టార్గెట్‌గా విరుచుకుపడింది. దాంతో.. పాకిస్తాన్‌లో అలజడి రేగుతోంది. ఇది మరింత పీక్‌ స్టేజ్‌కు చేరి భారత్‌- పాక్‌ మధ్య యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి?.. దేశంలోని ఏఏ ప్రదేశాలను పాకిస్తాన్‌ టార్గెట్‌ చేసుకునే అవకాశం ఉంది?.. అందులోనూ తెలుగు […]Read More

Political News

లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన MLA సార్‌.. అరెస్ట్ చేసిన పోలీసులు!

MLA Arrested For Taking Bribe: అసెంబ్లీలో మైనింగ్‌ సంబంధించి మూడు ప్రశ్నలు అడిగేందుకు సిద్ధమయ్యారు ఓ ఎమ్మెల్యే గారు. అయితే వాటిని తొలగించేందుకు సంబంధిత మైనింగ్‌ కంపెనీ ఎమ్మెల్యేను సంప్రదించగా.. అందుకు రూ.10 కోట్లు డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే. చివరికి రూ.2.5 కోట్లకు బేరం కుదిరడంతో అసెంబ్లీలో మూడు ప్రశ్నలు అడగకుండా ఉండటానికి ఏకంగా రూ.20 లక్షల లంచం తీసుకున్నాడో ఎమ్మెల్యే. ఈ కేసులో పోలీసులు సదరు ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేశారు. ఈ షాకింగ్‌ ఘటన […]Read More

Political News

చూడటానికి మొక్కజొన్న పంటే అది.. కానీ దగ్గరకెళ్తే పరేషాన్‌ పక్కా!

వేసవిలో పంటలు పండించడం అంత సులువుకాదు. ముఖ్యంగా ఈ వేసవి రోజుల్లో కూరగాయ పంటలను ఎండ వేడి నుంచి కాపాడుకోవటానికి ఓ రైతు వినూత్న ప్రయత్నం చేశాడు. అటు కూరగాయల మొక్కలకు ఎండ నుంచి కాపాడటంతోపాటు.. కావాలన్సినంత నీటిని సమృద్ధిగా అందిస్తున్నాడా రైతు. ఏకకాలంలో రెండు, మూడు పంటలను పండిస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.. నాగర్‌కర్నూలు జిల్లా చారుగొండ మండలం జూపల్లికి చెందిన  రైతు రంగప్రసాద్‌కు 70 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రంగప్రసాద్‌ తనకున్న […]Read More