రాశి ఫలాలు

Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడతారు..12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (May 3, 2025): మేష రాశి వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా బలం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, […]Read More

Political News

Pawan Kalyan | పవన్‌ కల్యాణ్‌ను దగ్గరకు పిలిచి చాక్లెట్‌ ఇచ్చిన ప్రధాని

Pawan Kalyan | ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ప్రధాని మోదీ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగం పూర్తి చేసుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ప్రధాని మోదీ పిలిచారు. నవ్వుతూ పవన్‌ కల్యాణ్‌ చేతిలో ఒక చాక్లెట్‌ పెట్టారు. Pawan Kalyan | ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ప్రధాని […]Read More

Political News

మూడు పోలీస్‌ స్టేషన్ల నుంచి పోలీసులు వచ్చి.. ఓ పేదింట్లో పెళ్లికి కాపలా!

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఒక వివాహం సందర్భంగా పాత శత్రుత్వం కారణంగా తలెత్తిన తీవ్రమైన గొడవలను అదుపులో ఉంచుకునేందుకు మూడు పోలీస్ స్టేషన్ల పోలీసులు కృషి చేశారు. వివాహ ఊరేగింపులో జరిగిన హింసాత్మక ఘటనల తరువాత, పోలీసులు రాత్రంతా భద్రత కల్పించి వివాహం పూర్తి కావడానికి సహాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో మూడు పోలీస్ స్టేషన్ల పర్యవేక్షణలో ఒక వివాహం ఘనంగా జరిగింది. దుల్లాపూర్ ప్రాంతంలోని ఖుదాబక్ష్ పూర్ గ్రామానికి వచ్చిన వివాహ ఊరేగింపులో డిజె పాటలకు నృత్యం చేయడం, […]Read More

Political News

Pahalgam Terrorist Attack: ఏం జరుగుతుందో ఏమో.. భారత్‌ నిర్ణయాలతో కాళ్ల బేరానికి

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లో భయం మొదలైందా?.. భారత్‌ కఠిన వైఖరితో దాయాది దేశం వణికిపోతోందా?.. అగ్రదేశాలన్నీ భారత్‌కు మద్దతుగా నిలుస్తుండడంతో పొరుగు దేశాలతో పాక్‌ కాళ్ల బేరానికి దిగుతోందా?.. జోక్యం చేసుకోవాలని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌.. రష్యా, చైనాను కోరడమే అందుకు నిదర్శనమా?.. రోజుకో ఆలోచనతో అభాసుపాలవుతున్న పాకిస్తాన్‌ అసలు ఆలోచన ఏంటి?… భారత్‌ వైఖరితో తర్జనభర్జన అవుతున్న పాకిస్తాన్.. ఉగ్రదాడిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ సంచలన కామెంట్స్‌ చేస్తోంది. తమ పాత్రేమీ లేదంటూ […]Read More

Political News

KCR: గులాబీ జెండా.. తెలంగాణకు అండాదండా..! బీఆర్ఎస్ రజతోత్సవ జాతరపై స్పెషల్ స్టోరీ..

ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో వేల రాజకీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. అందులో అనేకం మఖలో పుట్టి పుబ్బలో మాయమయ్యాయి. కొన్ని మాత్రమే సుదీర్ఘకాలం ప్రజాక్షేత్రంలో మనగలిగినయి. రాష్ట్ర సాధన కోసమే ఒక రాజకీయపార్టీని స్థాపించి..పద్నాలుగేండ్లు ప్రజా ఉద్యమాన్ని ముందుండి నడిపి.. తన ప్రాణాలే పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి.. స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన అనితర సాధ్యమైన చరిత్ర కేసీఆర్‌ సొంతం! ఆయన మానసపుత్రిక తెలంగాణ రాష్ట్ర సమితి..ప్రస్తుత BRS.. 25 ఏళ్ల పండుగ […]Read More

Political News

KCR: బీఆర్ఎస్‌ మాస్‌ జాతర.. దారులన్నీ ఓరుగల్లు వైపే.. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా

బీఆర్ఎస్ మాస్‌ జాతర మొదలైంది..! 25వ వసంతంలోకి అడుగుపెట్టిన గులాబీసేన గ్రాండ్‌ సెలబ్రేషన్స్‌ మరికాసేపట్లో షురూ కాబోతున్నాయ్‌. దేశమే తెలంగాణవైపు చూసేలా కారుపార్టీ చేసిన ఏర్పాట్లు అదరహో అనేలా ఉన్నాయ్. ఏర్పాట్లన్నీ ఓ ఎత్తైతే.. సిల్వర్‌జూబ్లీ సభావేదికపై కేసీఆర్‌ ఏం మాట్లాడబోతున్నారు..? అటు పార్టీకి ఇటు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు..? రాజకీయంగా ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు..? అంటూ కేవలం గులాబీదళంలోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. 14ఏళ్ల ఉద్యమం.. పదేళ్ల అధికారం.. ప్రస్తుతం ప్రతిపక్షం. […]Read More

Political News

Hyderabad: నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. SRTRI ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సులను ఉచితంగా అందించేందుకు ఆసక్తి గల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి. హైదరాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ ప్రభుత్వ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ […]Read More

Political News

AP 10th Class State Topper 2025: టెన్త్‌ ఫలితాల్లో కాకినాడ బాలిక

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 23) ఉదయం 10 గంటలకు విద్యశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి ఫలితాల్లో ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే కాకినాడకు చెందిన ఓ బాలిక మాత్రం ఒక్కమార్కు కూడా వదలకుండా.. కాకినాడ, ఏప్రిల్ 25: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీన విడుదలైన […]Read More

Political News

హోటల్‌ నుంచి తెచ్చిన బోటీ కూరతో భోజనం.. చివర్లో పార్శిల్‌ అడుగున కనిపించిన

ఓ వ్యక్తి నగరంలోనే పేరొందిన ప్రముఖ హోటల్‌కి వెళ్లాడు. అక్కడ తనకెంతో ఇష్టమైన బోటీ కూర ఆర్డర్‌ చేశాడు. దానిని పార్శిల్‌ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అదే రోజు ఇంట్లోని వారందరు ఆ కూరను భోజనంతో పాటు తిన్నారు. తినగా ఇంకాస్త కూర మిగిలింది. దానిని భద్ర పరిచేందుకు పార్శిల్‌ ఓపెన్‌ చేసి చూడగా లోపల కనిపించిన.. ఓ వ్యక్తి నగరంలోనే పేరొందిన ప్రముఖ హోటల్‌కి వెళ్లాడు. అక్కడ తనకెంతో ఇష్టమైన బోటీ కూర ఆర్డర్‌ చేశాడు. […]Read More

Political News

Viral: పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి ఊర మాస్ స్టెప్పులు.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు

బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభకు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి ముస్తాబైంది. సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ.. తన బలం, బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా చూపించేందుకు సర్వం సిద్ధం చేసింది.. ఇందుకోసం 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటైంది. 5 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. సుమారు 500 మంది ముఖ్య నేతలు కూర్చునేలా భారీ వేదికను తయారు చేశారు బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభకు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి ముస్తాబైంది. […]Read More