కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేశాడు. పోలీసుల దాడిలో 12 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయుడిగా ఉండి ఇలాంటి మోసానికి పాల్పడటంతో ఆ గ్రామ వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం ఎంతో ఉన్నతమైనది. వారు కేవలం పాఠాలు చెప్పే గురువులు మాత్రమే కాదు, విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు. ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయ వృత్తికే అవమానం జరుగుతుంది. పిల్లల […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీ చర్యలు, ఆలోచనలలో సానుకూలంగా ఉండటానికి చొరవ తీసుకుంటారు. ఈరోజు కొన్ని కొత్త ప్రణాళికలను రూపొందిస్తారు. ఆదాయాన్ని పెంచే దిశగా పని చేస్తారు. వ్యక్తిగత, కుటుంబ సంబంధాలలో బిజీగా ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబానికి, వ్యక్తిగత సంబంధాలకు ప్రగతిశీల స్పర్శను ఇవ్వగలిగే విధంగా మీ పనిని మార్చుకుంటే […]Read More
రామ్ సేవక్.. పేరుకు తగ్గట్టే ఓ బాలుడు రాష్ట్ర మంతా తిరిగి చూసేలా అద్భుతం చేశాడు. 80 ఏళ్లుగా అజ్ఞానాంథకారంలో మగ్గిపోతున్న తన ఊరి జనాలకు ఊపిరి పోశాడు. తరాలు మారుతున్న అక్షర జ్ఞానం అబ్బని ఆ ఊరి జనాలకు కొత్త ఆశలు నింపాడు. ఈ 16 ఏళ్ల బాలుడు కొత్తగా ఏమీ చెయ్యలేదు.. కేవలం పదో తరగతి పాసైయ్యాడంటే! అదే ఆ ఊరిలో మహా అద్భుతం.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాలు […]Read More
ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) సమావేశం, అలాగే 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిశాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) […]Read More
నాన్ వెజ్ ప్రియులు మటన్ చికెన్ లతో పాటు రొయ్యలు, చేపలు, పీతలు, నత్తలు , స్టార్ ఫిష్ వంటి సీ ఫుడ్ ని కూడా ఇష్టంగా తింటారు. ఈ సీ ఫుడ్ లో నత్తలు వెరీ వెరీ స్పెషల్. ఈ నత్త కూరని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నత్తల్లో విటమిన్ బి6 , విటమిన్ ఎ వంటి అనేక ముఖ్యమైన అంశాలున్నాయి. అందుకనే నత్తల కూర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ […]Read More
ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) సమావేశం, అలాగే 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిశాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) […]Read More
హిందూ మతంలో మోహిని ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం అత్యంత ఫలవంతమైన చర్య అని మత విశ్వాసం. ఈ రోజు మోహిని ఏకాదశి రోజున ఏమి దానం చేయాలి .. దానం చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకుందాం. ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథిలు ఉంటాయి. ప్రతి ఏకాదశిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. వైశాఖ శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిని మోహినీ ఏకాదశి […]Read More
కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.. రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవడంతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించనున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ గుడ్ […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు మీరు ప్రత్యేకమైన వ్యక్తితో ప్రేమ సంబంధంలోకి వెళ్లొచ్చు. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలొస్తాయి. యువతకు ఉద్యోగానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఆఫీసులో మీ కష్టాన్ని చూసి బాస్ సంతోషిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. […]Read More
అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని.. అమరావతి ప్రారంభోత్సవానికి కూడా పిలుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ స్టేట్మెంట్తో జస్ట్ మూడేళ్లలోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామనే క్లారిటీ వచ్చినట్టైంది. మోదీ ప్రసంగంతో భూములిచ్చిన రైతుల సందేహాలన్నీ తీరినట్టేనా? మోదీ ఇచ్చిన భరోసాతో చంద్రబాబు అనుకున్నది సాధించినట్టేనా? ఇంతకీ.. పునఃప్రారంభం అంటే ఏంటి? రాజధాని అమరావతి విషయంలో రైతులు గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గానీ ఏవైతే […]Read More