Tags :health

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలర్ట్, ఇలా

ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలర్ట్, ఇలా చేయండి Andhra Pradesh High Temperatures And Heat Waves Today: ఏపీలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఏకంగా 48 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. వేడిగాలులు, ఉక్కపోత వాతావరణం ఉంది. ఎండలు సంగతి ఇలా ఉంటే.. మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి. ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇటు ప్రజలు బయటకు […]Read More

తాజావార్తలు వాతావరణం హెల్త్‌

వారం రోజులు నిప్పుల కుంపటే.. 10.30 నుంచి 4 గంటల్లోపు బయటికి వెళ్లొద్దన్న

వారం రోజులు నిప్పుల కుంపటే.. 10.30 నుంచి 4 గంటల్లోపు బయటికి వెళ్లొద్దన్న వాతావరణ శాఖ తెలంగాణలో రానున్న రోజుల్లో భారీగా భానుడి ప్రతాపం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు చేశారు. వారం రోజుల పాటు నిప్పుల కుంపటిలా ఉంటుందని తెలిపారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి నమోదవుతాయని పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

తెలంగాణకు మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతుండగా.. వాతావరణ శాఖ చల్లని వార్తను అందించింది. మే రెండో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో హీట్ స్ట్రోక్ ప్రమాదాలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెమట పట్టకపోవడం, గందరగోళం వంటి లక్షణాలను గుర్తిస్తే తక్షణమే స్పందించాలని, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కీలకమని వైద్యులు సూచిస్తున్నారు. హైలైట్: తెలంగాణకు మరో అల్పపీడనం […]Read More

ఆంధ్రప్రదేశ్ ఎంటర్టైన్మెంట్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

షుగర్‌ కంట్రోల్‌, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యానికి మేలు చేసే నేరేడు పండ్లు,

ప్రకృతి మనకు అందించే నల్లటి వజ్రం నేరేడు పండు. కలర్‌ఫుల్‌ ప్యాకింగ్‌, రంగు రంగుల మెరుగులు లేకపోయినా స్వచ్ఛమైన మట్టి వాసనతో పెరిగే ఈ పండ్లు అద్భుతమైన ఆరోగ్య గని. శరీరంలోని వేడిని తగ్గించి ఉత్తేజాన్ని ఇచ్చే గుణం వీటి సొంతం. మనం రకరకాల విదేశీ పండ్ల వెంట పడుతున్నాం కానీ మన పెరట్లో, మన ఊర్లో ఊరికే దొరికే నేరేడు పండ్లలో ఉండే ఔషధ విలువలు అమోఘమని గ్రహించలేకపోతున్నాం. గింజ నుంచి తొక్క వరకు ప్రతి […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్ హెల్త్‌

సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ

సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ సజ్జనార్ కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని.. సీపీ సజ్జనార్ సూచించారు. కొంతమంది వ్యాపారులు.. మామిడి పండ్లను తొందరగా పక్వానికి వచ్చేందుకు ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతీ మామిడి పండును మంచిది అని కొనుగోలు చేస్తే.. మన అనారోగ్యాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతుందని సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు చేశారు. CP Sajjanar కల్తీ మామిడి పండ్లతో […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

హైదరాబాద్‌: 10 వేల కేజీల కుళ్లిన మటన్ పట్టివేత.. బస్తాల కొద్దీ మాంసం,

హైదరాబాద్‌: 10 వేల కేజీల కుళ్లిన మటన్ పట్టివేత.. బస్తాల కొద్దీ మాంసం, హోటళ్లకు సప్లయ్..! హైదరాబాద్ మంగళ్‌హాట్ కేంద్రంగా సాగుతున్న భారీ ఆహార కల్తీ దందాను టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు. జమ్మూ కశ్మీర్, యూపీ వంటి రాష్ట్రాల నుండి చనిపోయిన మేకలు, గొర్రెల మాంసాన్ని తెప్పించి రసాయనాలతో తాజాగా మార్చి నగరంలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు 10 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నలుగురిని […]Read More

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ

హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ నిఘా హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 3 వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో యాత్ర మార్గంలో డ్రోన్లు, సీసీటీవీలతో అడుగడుగునా పటిష్ఠ నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ వెల్లడించారు. Rama Navami […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ హెల్త్‌

హైదరాబాద్‌: సమోసాలు ఇలా తయారుచేస్తారా..? అమ్మ బాబోయ్..!

హైదరాబాద్‌: సమోసాలు ఇలా తయారుచేస్తారా..? అమ్మ బాబోయ్..! హైదరాబాద్‌ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ సమోసాల తయారీ కేంద్రాన్ని గుట్టును టాస్క్‌ఫోర్స్, H-FAST సిబ్బంది రట్టు చేశారు. ఎటువంటి లైసెన్సులు లేకుండా, కుళ్లిన కోడిగుడ్లు, నాణ్యత లేని మైదా, పదే పదే మరిగించిన కల్తీ నూనెతో ఇక్కడ సమోసాలు తయారు చేస్తున్నారు. సుమారు రూ.5 లక్షల విలువైన సామగ్రిని సీజ్ చేసి నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైలైట్: జియాగూడలో కల్తీ సమోసాల గుట్టురట్టు టాస్క్ ఫోర్స్ […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ హెల్త్‌

ఐస్‌క్రీమ్ బండ్లు రాకుండా నిషేధం విధించిన గ్రామం.. రూ.5వేలు జరిమానా, ఓ విధంగా

ఐస్‌క్రీమ్ బండ్లు రాకుండా నిషేధం విధించిన గ్రామం.. రూ.5వేలు జరిమానా, ఓ విధంగా మంచి కారణమే Ice Cream Sales Banned In A Village At Polavaram District: పోలవరం జిల్లాలో ఓ ఊరి పెద్దలు తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. తమ ఊరిలోకి ఐస్‌క్రీమ్ విక్రయించే బండ్లు రావొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా వస్తే రూ.5వేల జరిమానా విధించనున్నారు. ఊరిలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ […]Read More

ఆంధ్రప్రదేశ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

ఉగాది ముందు ఇవి తప్పక తెచ్చుకోండి.. అష్టైశ్వర్యాలు మీ ఇంటికే వస్తాయి!

ఉగాది ముందు ఇవి తప్పక తెచ్చుకోండి.. అష్టైశ్వర్యాలు మీ ఇంటికే వస్తాయి! Ugadi Festival 2026: మరికొద్ది రోజుల్లు రానున్న తెలుగు నూతన సంవత్సరం శుభంగా ప్రారంభమవ్వాలంటే ఉగాది రాకముందే ఇంటికి కొన్ని శుభప్రదమైన వస్తువులను తీసుకురావాలని పెద్దలు చెబుతుంటారు. ఇలా చేయడం వలన ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని, ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. ఇప్పుడు ఉగాదికి ముందు ఇంటికి తీసుకురావాల్సిన శుభప్రదమైన వస్తువుల గురించి మనం తెలుసుకుందాం. ఉగాది ముందు ఇవి తప్పక […]Read More