Tags :#andhra pradesh

Political News

ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు.. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు.. ఆరోగ్యశాఖ

ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు.. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు.. ఆరోగ్యశాఖ సూచనలు తెలంగాణలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతోంది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. బుధవారం నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమై ప్రజలకు హెల్త్ అడ్వైజరీ విడుదల చేసింది. […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. విడుదల తేదీ ఫిక్స్,

TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. విడుదల తేదీ ఫిక్స్, ఎప్పుడంటే? తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. మార్చి 18తో పరీక్షలు ముగియగా.. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ బోర్డు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఈ […]Read More

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్

నాన్‌వెజ్ ప్రియలకు చేదు వార్త.. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు

నాన్‌వెజ్ ప్రియలకు చేదు వార్త.. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్‌కు యజమానుల అసోసియేషన్ పిలుపునిచ్చింది. పౌల్ట్రీ కంపెనీలు కమీషన్ మార్జిన్‌ను కేజీకి రూ. 20 నుండి రూ. 8 కి తగ్గించడంతో నష్టపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా మార్జిన్ పెంచే వరకు షాపులు తెరిచేది లేదని స్పష్టం చేశారు. ఈ బంద్ వల్ల […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్‌లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు..

TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్‌లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు.. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏపీలోని టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో టీడీపీ జెండాను తలకిందులుగా ఎగరవేశారు తెలుగు తమ్ముళ్లు. ఆ తర్వాత విషయం గుర్తించి పొరబాటు సరిదిద్దుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. TDP Flag reversed chittoor […]Read More

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు టెక్నాలజీ ట్రెండింగ్ తాజావార్తలు

AMNS Plant: అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. లక్ష కోట్లకు పైగా పెట్టుబడి,

AMNS Plant: అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. లక్ష కోట్లకు పైగా పెట్టుబడి, లక్ష మందికి ఉపాధి.. ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు పడింది. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌గా పరిగణిస్తున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌‍కు సోమవారం శంకుస్థాపన జరిగింది.. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం రాజయ్యపేటలో స్టీల్ ప్లాంట్‌కు సోమవారం భూమి పూజ నిర్వహించారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి […]Read More

ఆంధ్రప్రదేశ్

‘నా భార్య చనిపోయింది.. ఓ తోడు కావాలి’.. చీరాల వృద్ధుడి వీడియో వైరల్..

‘నా భార్య చనిపోయింది.. ఓ తోడు కావాలి’.. చీరాల వృద్ధుడి వీడియో వైరల్.. మలి సంధ్యలో మగాడి కష్టం ఇది..! వృద్ధాప్యంలో భాగస్వామి దూరమై.. ఒంటరిగా జీవించటం.. మాటల్లో వర్ణించలేని నరకం. ఇలాంటి సమస్యతో మనముందరే ఎంతో మంది బాధపడుతున్నారు. ఈ వయసులో తోడూనీడగా ఉండే వ్యక్తి దూరమై.. బాగోగులు చెప్పుకోలేక, భావాలను పంచుకోలేక వారు పడే ఇబ్బందులు అనేకం. తోడు కావాలని మనసు కోరుతున్నా.. సమాజం ఏమంటుందో అనే భయాలతో వెనకడుగు వేసేవారే ఎక్కువ. కానీ […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు

రంజాన్: పేద ముస్లిం కుటుంబంలో వెలుగులు నింపిన నారా లోకేష్..

రంజాన్: పేద ముస్లిం కుటుంబంలో వెలుగులు నింపిన నారా లోకేష్.. రంజాన్ పండుగ సందర్బంగా ఓ నిరుపేద ముస్లిం కుటుంబంలో వెలుగులు నింపారు మంత్రి నారా లోకేష్. గతేడాది రంజాన్ పండుగ సందర్భంగా మంగళగిరిలో షేక్ షెహన్సా అనే ముస్లిం ఇంటిని సందర్శించారు నారా లోకేష్. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగానే తమకు కొత్త ఇల్లు కట్టించి ఇవ్వాలని షెహన్సా కుటుంబం నారా లోకేష్‌ను కోరింది. దీంతో ఏడాది తిరగకుండానే వారికి కొత్త ఇంటిని […]Read More

ఆంధ్రప్రదేశ్ డివోషనల్

ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక.. రూ.45 కోట్లు విడుదల.. ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్‌లకు

Andhra Pradesh Imam Mouzan Salaries Rs 45 Crores Released: ఏపీలో రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హమీని నిలబెట్టుకున్నారు. హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో ఇమామ్‌, మౌజన్‌లకు గౌరవ వేతనాలను విడుదల చేశారు. రూ.45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. మొత్తం 10వేలమందికి ఈ డబ్బులు అకౌంట్‌లలో జమ చేయనున్నారు. రంజాన్ సందర్భంగా గౌరర వేతనాన్ని విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైలైట్: ఏపీ ప్రభుత్వం రంజాన్ […]Read More

ఆంధ్రప్రదేశ్

దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన

దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. గృహ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. పుకార్లు నమ్మి పానిక్ బుకింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసేవారిపై 6ఏ కేసులు నమోదుచేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇప్పటి వరకూ 616 కేసులు నమోదు […]Read More

వాతావరణం

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు హైదరాబాద్ వాతావరణశాఖ తెలంగాణకు చల్లని కబురు చెప్పింది. గత రెండ్రోజులుగా తెలంగాణలో వాతావరణం మారిపోగా.. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ నేడు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. హైలైట్: తెలంగాణకు రెయిన్ అలర్ట్ నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ […]Read More