తెలగు రాష్ట్రాల్లోని మాంసం ప్రియులకు శుభవార్త. చికెన్ ధరలు భారీగా దిగొస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఏకంగా చికెన్ ధర రూ.100 మేర తగ్గింది. పండుగ సీజన్ ముగియడం, కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి పెరగడంతో ధరలు తగ్గుతూ వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు ధర ఎంతంటే.. నాన్ వెజ్ ప్రియులకు గుడ్న్యూస్. చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి. మొన్నటివరకు పండుగలు, జాతరలు ఉండటంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కానీ సంక్రాంతి, మేడారం జాతర ముగిసిన తర్వాత తెలుగు […]Read More
ఇది మీ జీర్ణవ్యవస్థకు అంతరాయం కలిగించడమే కాకుండా భవిష్యత్తులో కీళ్ల నొప్పులు, మూత్రపిండాల సమస్యలకు కూడా ప్రధాన కారణం కావచ్చు అంటున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో.. గోరువెచ్చని నీరు తాగితే బరువు కంట్రోల్లో ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, నిలబడి ఉన్నప్పుడు నీళ్లు తాగడం వల్ల ఎలా అనారోగ్యానికి గురవుతారో తప్పక తెలుసుకోండి. ఓరీ దేవుడో నిలబడి నీళ్లు తాగితే ఇంత డేంజరా..? ఇప్పుడే ఆపండి.. నిజం తెలుసుకోండి! నేటి బిజీగా ఉండే జీవనశైలిలో మనం ఎక్కువగా […]Read More
త్రెడ్స్ యాప్లో మహిళలతో చాటింగ్ చేసే వారికి ఫోన్లు చేసి.. పోలీసులమంటూ బెదిరించి లక్షలు కొల్లగొడుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కోవెలకుంట్ల పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆళ్లగడ్డ డి.ఎస్.పి ప్రమోద్ ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. కొత్తరకం కేటుగాళ్లు.. అమ్మాయిలతో చాటింగ్ చేసే వాళ్లే టార్గెట్.. వీళ్లు మామూలోళ్లు కాదండోయ్.. త్రెడ్స్ యాప్లో మహిళలతో చాటింగ్ చేసే వారికి ఫోన్లు చేసి.. పోలీసులమంటూ బెదిరించి లక్షలు […]Read More
హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఐటీ కారిడార్లో సరికొత్త స్కైవాక్ నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. రాయదుర్గ్-టీహబ్ మార్గంలో ఈ కొత్త స్కైవాక్ నిర్మించాలని భావిస్తున్నారు. స్కైవాక్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదిత మార్గంలో.. ఉన్నతాధికారులతో కలిసి సైబరాబాద్ సీపీ క్షేత్రస్థాయిలో పర్యటించారు. రోడ్లు దాటేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆ మార్గంలో స్కైవాక్ నిర్మించేందుకు ప్రతిపాదనలు రెడీ చేశారు. Hyderabad skywalk హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులకు గుడ్న్యూస్ ఐటీ హబ్గా దూసుకెళ్తున్న […]Read More
హైదరాబాద్ను టూరిజం హబ్గా మార్చే దిశగా పర్యాటక శాఖ కీలక కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే నగరంలో ఉన్న టూరిజమ్ స్పాట్లకు మరింత అట్రాక్షన్ కల్పించనుంది. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు ప్రాంతాల్లో హౌజ్ బోట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తం 8 హౌజ్ బోట్లను ఏర్పాటు చేసి.. నగర వాసులకు సరికొత్త థ్రిల్ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతకీ ఈ హౌజ్ బోట్ల సంగతి ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం. Telangana Tourism దుర్గం చెరువు, […]Read More
హైదరాబాద్ మహానగర పాలనలో సరికొత్త అధ్యాయం మెుదలు కానుంది. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10తో ముగియనుండటంతో.. అదే రోజున జీహెచ్ఎంసీని మూడుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం నగరాన్ని హైదరాబాద్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా విడగొట్టనున్నట్లు సమాచారం. ఇటీవల పునర్వ్యవస్థీకరించిన పోలీసు కమిషనరేట్ల సరిహద్దులకు అనుగుణంగానే ఈ విభజన ఉండనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహా నగరం వేగంగా విస్తరిస్తోంది. ఈ మేరకు నగరాన్ని మరింత అభివృద్ధి […]Read More
హైదరాబాద్ నగరవాసులకు మెట్రో గుడ్న్యూస్ చెప్పింది. రెండో విడత విస్తరణకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. మొత్తం ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాలను నిర్మించనున్నారు. నాగోల్-శంషాబాద్.. రాయదుర్గం-నియోపోలిస్.. ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట.. మియాపూర్-పటాన్చెరు.. ఎల్బీ నగర్-హయత్ నగర్ మార్గాల్లో మెట్రో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు రూ.24,269 కోట్ల అంచనా వ్యయం అవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్లో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా.. దాని వల్ల పెరుగుతున్న ట్రాఫిక్ను పెరగకుండా ఉంచేందుకు ఈ మెట్రో రెండో దశ […]Read More
భారతదేశ తొలి బుల్లెట్ రైలు హబ్గా శంషాబాద్ మారనుంది. హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై హైస్పీడ్ కారిడార్లను కలిపేలా శంషాబాద్ కీలక పాత్ర పోషించనుంది. ఇది దక్షిణ భారత రాష్ట్రాల్లో రవాణాతో పాటు ఐటీ, ఆర్థిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఈ హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రాజెక్టు పనులు 2027-2028 నాటికి పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. Shamshabad భారత బుల్లెట్ ట్రైన్ హబ్గా శంషాబాద్(ఫోటోలు- Samayam […]Read More
పాతబస్తీలో మెట్రో విస్తరణ.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు మార్గం సుగమం అవుతున్న వేళ.. హైకోర్టు రంగంలోకి దిగింది. పాతబస్తీలో మెట్రో విస్తరణకు సంబంధించి.. హైదరాబాద్ మెట్రోకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాతబస్తీలో ఉన్న వారసత్వ కట్టడాల పరిరక్షణకు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తింది. వాటిని సంరక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. Old City Metro […]Read More
ఇప్పటి వరకు ఎన్నో రకాల పచ్చళ్ళు తినే ఉంటారు. కానీ, అన్నింటిలో పల్లీల చట్నీ రుచిగా ఉంటుంది. అయితే, మీరు లేట్ చేయకుండా వేరుశనగ పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలి? దానికి కావాల్సిన పదార్ధాలు ఏంటో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.. ఇప్పటికీ రోటీ పచ్చళ్ళు ఏంతో మంది తింటారు. అయితే, ఇది కొందరు మాత్రమే మంచిగా చేయగలరు. చట్నీ ఏదయినా అన్ని కరెక్ట్ గా వేసి చేస్తే అదిరిపోద్ది. చికెన్ కూడా సరిపోదు. […]Read More