2025 జూలైలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గి 1.55 శాతానికి చేరింది. ఇది ధరల తగ్గుదలను సూచిస్తోంది. గత 8 ఏళ్లలో నమోదైన అత్యల్ప ద్రవ్యోల్బణ రేటు ఇది. ఆహార పదార్థాల ధరలు తగ్గడమే ఈ తగ్గుదలకు కారణమని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ(Indian Economy) కు ఊరట కలిగించే వార్త.. 2025 జూలైలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం(retail-inflation) గణనీయంగా తగ్గి 1.55 శాతానికి చేరింది. ఇది ధరల తగ్గుదలను సూచిస్తోంది. గత […]Read More
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉండాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై కాస్త వెనక్కి తగ్గింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.15000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.7500 మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలని ఐసీఐసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ (ICICI) సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉండాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై కాస్త వెనక్కి తగ్గింది. సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ను పెంచాలనే నిర్ణయాన్ని మార్చుకుంది. ఎందుకంటే […]Read More
హోరాహోరీగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటి క్రితం ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు పులివెందులలో 74.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఒంటిమిట్టలో 70 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోరాహోరీగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటి క్రితం ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు పులివెందులలో 74.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఒంటిమిట్టలో 70 శాతం మంది […]Read More
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఇంత దారుణ పరాజయం మూటగట్టుకోవడానికి ఆ పార్టీ చేసిన ఈ 5 తప్పులే ప్రధాన కారణమని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీకి ఘోర పరాజయం మూటగట్టుకుంది. నేడు విడుదలైన ZPTC ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. కూటమి తరఫున బరిలోకి దిగిన మారెడ్డి లతా రెడ్డికి 6735 ఓట్లు రాగా.. […]Read More
రాత్రి 7 గంటల తర్వాత డిన్నర్ చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అజీర్ణం, అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అలాగే మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారు. పూర్వ కాలంలో 6 గంటలకు భోజనం చేసి తొందరగా నిద్రపోయేవారు. కానీ ప్రస్తుతం రోజుల్లో నిద్ర, ఆహారం రెండు కూడా సరైన […]Read More
ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నేటి నుంచి స్త్రీ పథకం ప్రారంభం కానుంది. ఏపీ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని కూటమి ప్రభుత్వం తెలిపింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒకటి. స్త్రీ పథకం కింద ఆగస్టు […]Read More
హైదరాబాద్లోని పలు కాలనీలకు విద్యుత్ శాఖ బిగ్ అలెర్ట్ ప్రకటించింది. సాంకేతిక మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మహేష్ నగర్, ఎంజే కాలనీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ కోత విధించనున్నారు. Electricity Big Alert : హైదరాబాద్లోని పలు కాలనీలకు విద్యుత్ శాఖ బిగ్ అలెర్ట్ ప్రకటించింది. సాంకేతిక మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తన్నట్లు తెలిపింది. నగరంలోని మహేష్ నగర్, ఎంజే […]Read More
భారతదేశ చరిత్రలో ఆగస్టు 15, జనవరి 26 తేదీలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు తేదీల్లో జాతీయ పండుగలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే, చాలామందికి ఈ రెండు పండుగలకు ఉన్న తేడాపై స్పష్టమైన అవగాహన ఉండదు. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఏమిటి? గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? ఈ రెండింటిలో ఏది గొప్ప పండుగ అనే చర్చలు తరచుగా వినిపిస్తాయి. ఇప్పుడు ఈ రెండు జాతీయ పండుగలకు మధ్య ఉన్న ప్రధాన తేడాలను తెలుసుకుందాం.. […]Read More
హైదరాబాద్లో డ్రైవర్ లేకుండానే నడిచే మినీ బస్సులు సందడి చేస్తున్నాయి. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో ప్రత్యేకంగా రూపొందించిన ఈ విద్యుత్ బస్సులు, అత్యాధునిక సాంకేతికతతో నడుస్తున్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. సాంకేతికతలో మరో ముందడుగు పడింది. డ్రైవర్ అవసరం లేని మినీ బస్సులు ఇప్పుడు హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి ప్రస్తుతం ప్రజల కోసం కాకుండా వినియోగంలో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన అత్యాధునిక […]Read More
మన కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. విటమిన్ లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉన్న ఆహారాలు చూపు ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కళ్ల ఆరోగ్యానికి మంచిగా పనిచేసే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. మన కళ్ల ఆరోగ్యం బాగా ఉండాలంటే.. వాటికి కావాల్సిన పోషకాలతో నిండిన ఆహారాన్ని రోజూ తినడం చాలా అవసరం. ప్రతి రోజూ సరైన ఆహార పదార్థాలను తీసుకుంటే.. కళ్లకు అవసరమైన శక్తి లభిస్తుంది. ఇప్పుడు […]Read More