హైదరాబాద్ లోని కుకట్పల్లి డివిజన్లోని మాధవరం కాలనీలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రెండు వేర్వేరు చోట్ల విషాద ఘటనలు జరిగాయి. ఈ ఘటనల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. బతుకమ్మ అంటే ప్రకృతిని, గౌరీ దేవిని ఆరాధిస్తుందచే పండుగ. ఇది వర్షాకాలం చివరిలో.. చెరువులు నిండిన సమయంలో వస్తుంది. తెలంగాణ మహిళలు రకరకాల కాలానుగుణమైన పూలతో ఏడు నుంచి తొమ్మిది పొరల్లో గోపురం ఆకారంలో బతుకమ్మను […]Read More
గడచిన పదిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతున్న బతుకమ్మ సంబురాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన నేడు సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం ట్యాంక్బండ్ మీద ఘనంగా నిర్వహిస్తోంది. Hyderabad Grand Bhatukamma: గడచిన పదిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తు్న్న బతుకమ్మ సంబురాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన నేడు సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం ట్యాంక్బండ్ మీద ఘనంగా […]Read More
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవెల్లిలోని నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ […]Read More
Rajahmundry To Tirupati Flight Service October 1st: రాజమహేంద్రవరం నుండి తిరుపతికి అక్టోబర్ 1 నుండి విమాన సర్వీసు ప్రారంభం కానుంది! ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరవుతారు. మొదటి రెండు రోజులు టికెట్ ధర కేవలం రూ.1,999 మాత్రమే. వారానికి మూడు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరాల మధ్య ప్రయాణం ఇక సులభతరం! ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. హైలైట్: రాజమహేంద్రవరం […]Read More
రేవంత్ సర్కార్ బతుకమ్మ పండగ షెడ్యూల్.. రాష్ట్రవ్యాప్తంగా ఏ రోజు, ఎక్కడ, ఏ కార్యక్రమం? తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండగ సంబరాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా బతుకమ్మ పండగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండగ నిర్వహించేందుకు షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. […]Read More
Vijayawada Temple Rs 500 Darshan Tickets Cancel: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ, VIP దర్శనాలను నియంత్రిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఉచిత బస్సులు ఉండటంతో రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఉత్సవాల్లో రూ.500 టికెట్లను రద్దు చేశారు. మూలానక్షత్రం, విజయదశమి రోజుల్లో నిరంతరాయ దర్శనాలుంటాయి. కొత్త యాగశాల, పూజా మందిరాలు సిద్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు. విజయవాడ దుర్గ గుడిలో దసరా ఉత్సవాలు […]Read More
Solar Eclipse September 2025 గ్రహణం (Surya Grahanam September 21) వల్ల కలిగే ప్రతికూల ప్రభావం మనపై ఉండకూడదు అంటే కొన్ని మంత్రాలు పఠించడం ప్రధానమని చెబుతారు పండితులు. ఈ సూర్య మంత్రాలు సూర్య భగవానుడి ఆశీస్సులు పొందడానికి, ఆధ్యాత్మిక శక్తి, మానసిక ప్రశాంతత పెంపొందడానికి ఉపయోగపడతాయి. అలాగే.. దోషాలను, ప్రతికూల శక్తులు తొలగిపోవడానికి కూడా తోడ్పడుతాయని విశ్వాసం. ఈక్రమంలో సెప్టెంబర్ 21 సూర్య గ్రహణం 2025 వేళ పఠించాల్సిన మంత్రాలు ఏవో తెలుసుకుందాం.. Surya […]Read More
ఖైరతాబాద్లోని మహా గణపతి శోభయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ వినాయక నిమజ్జనం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూ వేలం. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ లడ్డూ కోట్లల్లో వేలం పాడుతున్నప్పటికీ బాలాపూర్ ప్రత్యేకత బాలాపూర్దే. నవరాత్రులు ముగిశాయి. ఖైరతాబాద్ లోని మహా గణపతి శోభయాత్ర(Khairatabad Maha Ganapati Shobha Yatra) ప్రారంభమైంది. హైదరాబాద్ వినాయక నిమజ్జనం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూ వేలం(balapur-ganesh-laddu-auction). ఇప్పుడు ఇతర […]Read More
హైదరాబాద్ లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే అందరికీ గుర్తుకువచ్చేది బాలాపూర్ లడ్డూనే.. కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా వచ్చి చేరింది బండ్లగూడ జాగీర్లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్. హైదరాబాద్ లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే అందరికీ గుర్తుకువచ్చేది బాలాపూర్ లడ్డూనే.. కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా వచ్చి చేరింది బండ్లగూడ జాగీర్లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్. ఇది బాలాపూర్ లడ్డూకు పోటీగా నిలిచింది. ఈ లడ్డూ వేలం ద్వారా […]Read More
ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. అశేష జనవాహిని మధ్య శోభాయాత్ర ట్యాంక్ బండ్కు చేరింది. క్రేన్ నంబర్ 4 దగ్గర నిమజ్జనం నిర్వహించారు. వేలాది మంది భక్తులు జై గణేశా, జై జై గణేశా అంటూ నినాదాలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం హైదరాబాద్లోని అత్యంత ప్రసిద్ధ, ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహం ఎత్తును ఒక అడుగు పెంచుతూ వచ్చారు. అయితే, కొన్ని సంవత్సరాల నుంచి […]Read More