ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఏకాదశి ఒక దేవత అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఏకాదశి దేవత ఎలా ఉద్భవించింది? విష్ణుమూర్తికి ఏకాదశి తిథికి ఉన్న సంబంధం ఏంటి? ఉత్పన్న ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం. విష్ణు ఆరాధనకు ఏకాదశి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. విష్ణువును ఆరాధించడం ద్వారా సాధకుడు అన్ని బాధలు, పాపాలను తొలగిస్తాడని నమ్ముతారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఏడాది నవంబరు […]Read More
ఓ మహిళ తెల్లవారుజామున ఇంటి ఆవరణలోని తులసి చెట్టుకు పూజ చేస్తుంది. ఆ మహిళ మెడలో నుండి నాలుగు తులాల పుస్తెలతాడును దుండగులు తెంపుకొని పారిపోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం పటాన్చెరు పట్టణంలో కలకలం సృష్టించింది. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పటాన్చెరు పట్టణం శాంతినగర్ కాలనీలో శ్రీపాద సోమలక్మి (80) అనే వృద్ధ మహిళ నివాసముంటోంది. కార్తీకమాసం కావడంతో ఆదివారం తెల్లవారుజామున సోమలక్ష్మి ఇంటి ముందు ఉన్న తులసి చెట్టుకు […]Read More
కార్తీక మాసం అంటే హిందువుల కోసం చాలా పవిత్రమైన నెల. ఈ నెలలో చాలామంది మాంసం తినడం మంచికాదని భావిస్తారు. అయితే ఈ టైంలో మాంసం తినకూడదనే నమ్మకానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని. అది కేవలం ఒక సంప్రదాయం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. కార్తీక మాసం హిందువులకు చాలా పవిత్రమైన నెల. ఈ నెలలో మహిళలు, పెళ్లి కానీ అమ్మాయిలు, ఇతరులు పరమ శివుడిని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. నెల రోజుల పాటు ఉదయం, […]Read More
కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. విజయవాడలో కృష్ణమ్మ చెంత మహిళలు దీపపు తెప్పలు వదిలారు. (ఫోటోలు శంకర్ కొంకిమళ్ల, విజయవాడ) కార్తీక పౌర్ణమి సందర్భంగా నదిలో పుణ్యస్నానాలు చేసి విజయవాడ దుర్గాఘాట్లో కృష్ణాతీరంలో దీపార్చన చేస్తున్న మహిళలు కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలతో ఏపీలో సముద్ర తీర ప్రాంతాల్లో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మచిలీపట్నం సూర్యలంక, చీరాల, […]Read More
కార్తీక మాసం…పైగా పౌర్ణమి ఆలయాలన్ని సరికొత్తశోభను సంతరించుకున్నాయి. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారి శివనామస్మరణ మారుమోగుతోంది.. శైవక్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.. తీరొక్క పూజలతో భక్తజనులు పులకించిపోతున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉపవాస దీక్షలతో పరమశివున్ని ఆరాధిస్తున్నారు. ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగిస్తున్నారు. గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి గంగమ్మకు పూజలు చేస్తూ హారతులిస్తున్నారు కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో మహా విష్ణువును తులసీదళాలు, కమలాలతో పూజిస్తే సమస్త సౌఖ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు […]Read More
ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన నైవేద్యం సమర్పించడం ఆచార సంప్రదాయాల్లో ఒకటి. హనుమంతుడికి వడమాల సమర్పించడం వల్ల ప్రసన్నమయ్యేది ఆంజనేయుడు ఒక్కరే కాదట! మరో ఇద్దరు కూడా ప్రసన్నులవుతారట. దేవుళ్లకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తే వారు సంతోషించి శుభ ఫలితాలు అందిస్తారని భక్తుల నమ్మిక. ఉదాహరణకు గణేశుడికి ఉండ్రాళ్లను, లడ్డునూ నైవేద్యంగా పెడతాం. కృష్ణుడికి వెన్నను సమర్పిస్తాం. అలాగే పరమశివుడికి పాలతో అభిషేకం చేస్తాం. అలా వాయుపుత్రుడు హనుమంతుడికి మినుములు, మిరియాలతో చేసిన 108 వడలను నైవేద్యంగా […]Read More
కార్తీక పౌర్ణమి రోజు ఆహారం, ధాన్యాలు వంటివి దానం చేస్తే మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెండి, పాలు వంటి పదార్థాలను దానం చేయకూడదని, చేస్తే ఇంట్లోనే దరిద్రమంతా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం […]Read More
కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వేడుక నిర్వహించనున్నారు. నవంబర్ 9 నుంచి ఈ కార్యకరం జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని నిర్వాహకులు వెల్లడించారు. ప్రతి ఏడాది ఎన్టీవీ, భక్తి టీవీ అత్యంత వైభవంగా నిర్వహించే కోటి దీపోత్సవానికి సర్వం సిద్ధం అయింది. ప్రతీ ఏటా నిర్వహించే ఈ కోటి దీపోత్సవాన్ని 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం […]Read More
కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కైలాస ప్రవేశం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కలిగే ప్రతిఫలానికి సంబంధించి వ్రత కథ తెలుగు మాసాలలో అత్యంత విశిష్టమైనది కార్తీక మాసం. ప్రజలు ఈ మాసంలో శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. నిత్యం దైవ నామస్మరణతో మార్మోగిపోతుంది నేడు నవంబర్ 4 తొలి కార్తీక సోమవారం వచ్చే సోమవారానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ […]Read More
2025 కొత్త సంవత్సరం రాబోతుంది. వచ్చే ఏడాది తమకు మంచి లాభాలు కలగాలని, సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. రానున్న ఏడాది తొలి నెల కీలక గ్రహాల సంచారం జరగబోతుంది. దీని ఫలితంగా మూడు రాశుల వాళ్ళు లాభపడబోతున్నారు. మరో రెండు నెలలో 2024 సంవత్సరం ముగియబోతుంది. అందరూ కొత్త సంవత్సరం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది కష్టాలు ఇప్పటితోనే ముగిసిపోవాలని, కొత్త ఏడాది అయినా తమకు అదృష్టం పట్టాలని కోరుకుంటారు. ఒక వ్యక్తి […]Read More