కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కైలాస ప్రవేశం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కలిగే ప్రతిఫలానికి సంబంధించి వ్రత కథ తెలుగు మాసాలలో అత్యంత విశిష్టమైనది కార్తీక మాసం. ప్రజలు ఈ మాసంలో శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. నిత్యం దైవ నామస్మరణతో మార్మోగిపోతుంది నేడు నవంబర్ 4 తొలి కార్తీక సోమవారం వచ్చే సోమవారానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ […]Read More
2025 కొత్త సంవత్సరం రాబోతుంది. వచ్చే ఏడాది తమకు మంచి లాభాలు కలగాలని, సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. రానున్న ఏడాది తొలి నెల కీలక గ్రహాల సంచారం జరగబోతుంది. దీని ఫలితంగా మూడు రాశుల వాళ్ళు లాభపడబోతున్నారు. మరో రెండు నెలలో 2024 సంవత్సరం ముగియబోతుంది. అందరూ కొత్త సంవత్సరం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది కష్టాలు ఇప్పటితోనే ముగిసిపోవాలని, కొత్త ఏడాది అయినా తమకు అదృష్టం పట్టాలని కోరుకుంటారు. ఒక వ్యక్తి […]Read More
దీపావళి పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు, రేపటి దీపావళి పూజ, ప్రత్యేక పూజ నివారణలు, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి. ఈరోజు దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున లక్ష్మీగణేశుడిని పూజించి దీపాలు వెలిగిస్తారు. ఈసారి దీపావళి పండుగను రెండు రోజుల పాటు జరుపుకుంటున్నారు. అమావాస్య ఘడియలు అక్టోబర్ 31 మధ్యాహ్నం నుంచి నవంబర్ 1 మధ్యాహ్నం వరకు ఉన్నాయి. అందువల్ల ఈరోజు పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు నవంబర్ 1వ […]Read More
ప్రస్తుతం శని కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. నవంబర్ 15 నుంచి శని ప్రత్యక్ష మార్గంలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కొన్ని రాశులకు మేలు జరుగుతుంది. వీరి కోసం కొన్ని సర్ ప్రైజ్ లు ఎదురుచూస్తున్నాయి. అవి ఏ రాశులకో చూసేయండి. రెండు నెలల నుంచి శని కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. దీపావళి తర్వాత శని గమనం మారుతోంది. నవంబర్లో శని ప్రత్యక్షంగా మారబోతున్నాడు. జ్యోతిషశాస్త్రంలో శని ప్రత్యక్షంగా ఉండటం చాలా శుభప్రదంగా […]Read More
రెండు రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం ఇది. ఈ సమయంలో పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్ అని కార్తీకమాసం గురించి స్కంద పురాణంలో పేర్కొన్నారు. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, విష్ణుమూర్తికి సమానమైన దేవుడు లేడు. వేదాలతో సమానమైన […]Read More
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న దీపావళి పండుగ మరి కొన్ని గంటల్లో జరుపుకోబోతున్నారు. ఈ పండుగ రోజు పూజకు శుభ సమయం ఎప్పుడు? పూజకు కావాల్సిన సామాగ్రి, పూజా విధానానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఐదు రోజుల దీపాల పండుగ ధన త్రయోదశి నుండి ప్రారంభమైంది. దీపావళి పండుగ హిందూ మతంలో ప్రధాన పండుగలలో ఒకటి. ఈ పండుగను ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం […]Read More
బుధుడు త్వరలో నక్షత్రం మారనున్నాడు. నవంబర్ 1వ తేదీన అనూరాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి శుభాలు కలగనున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి. డబ్బు, మాటలు, వ్యాపారం, వివేకానికి బుధుడు కారకుడు. బుధుడి సంచారం రాశులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి బుధుడు అతిత్వరలో నక్షత్రం మారబోతున్నాడు. బుధుడు నవంబర్ 1వ తేదీన ఉదయం 6.46 గంటలకు అనూరాధ నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. నవంబర్ 11వ తేదీ వరకు ఆ నక్షత్రంలో […]Read More
ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందటం కోసం అందరూ తమకు తగిన విధంగా కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అది మాత్రమే కాదు ఇవి దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసుకోండి. ధన్తేరస్ రోజున లక్ష్మీ దేవి, కుబేరుడు, ధన్వంతరి, వినాయకుడిని ఆరాధించడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున షాపింగ్కు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అక్టోబర్ 29 అంటే రేపు ధన త్రయోదశి […]Read More
రేపే చంద్రగ్రహణం, ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏం చేయకూడదు? కొత్త ఏడాదిలో తొలి గ్రహణం వచ్చేస్తోంది. మార్చి 25న తొలి చంద్రగ్రహణం. ఆ రోజునే హోలీ పండుగ. గ్రహణ రోజున గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. గ్రహణాలకు భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహణ సమయంలో చేయకూడని పనులు, చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. చంద్రగ్రహణం అంటే సూర్యుడు, చంద్రుని మధ్యకి భూమి వచ్చినప్పుడు ఏర్పడే ఒక ఖగోళ […]Read More
కొండగట్టు ఆలయ ఈవో సస్పెన్షన్ కొండగట్టు ఆలయ ఉద్యోగుల చేతివాటం వ్యవహారంపై దేవాదాయశాఖ దృష్టిపెట్టింది. బాధ్యులపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ ఈవోపై సస్పెన్షన్ విధించింది. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు(Kondagattu) ఆంజనేయస్వామి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగుల చేతివాటం ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ, ఆలయ ఆదాయాన్ని కొల్లగొట్టిన ఘటనలపై ఆలస్యంగా అధికారులు మెల్కొన్నారు. ఆలయ ఈవో వెంకటేశ్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సీనియర్ […]Read More