శబరిమల అయ్యప్పను సులభంగా దర్శించుకునేందుకు భక్తుల కోసం ‘శబరిమల పోలీస్ గైడ్’ అనే ప్రత్యేక పోర్టల్ను కేరళ పోలీసులు తీసుకొచ్చారు. ఆంగ్ల భాషలో ఉండే ఈ పోర్టల్లో పోలీసుల హెల్ప్లైన్ నంబర్లు, ఆరోగ్య సేవలు ఇలా అన్ని వివరాలు ఉంటాయి. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు గుడ్ న్యూస్ తెలిపారు. అయ్యప్ప మాళ వేసిన భక్తులు తప్పకుండా శబరిమళను దర్శించుకుంటారు. ఈ క్రమంలో దర్శనానికి వెళేటప్పుడు భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ […]Read More
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది.తెలుగు రాష్ట్రాల నుంచి మరో 28 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు ప్రకటించింది Sabarimala:కేరళలోని శబరిమలలో అయ్యప్పస్వామి వారి దర్శనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక మండల-మకరవిళక్కు పూజల్లో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి అయ్యప్ప మాల వేసుకున్నవారితోపాటు […]Read More
Ayyappa Sharanu Ghosha: అయ్యప్ప ఆరాధనలో, పడిపూజలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి అయ్యప్ప శరణు ఘోష మంత్రాలు. వీటిని నిష్టతో, భక్తితో పఠించడం వల్ల కష్టాలు, భాధల నుంచి విముక్తి పొంది శాంతిగా, ధైరంగా ఉండగలుగుతారని విశ్వాసం. హిందూ ఆచారాల ప్రకారం.. కార్తీకమాసం నుంచి సంక్రాంతి వరకూ ఆలయాలన్నీ అయ్యప్ప స్వామి భక్తులతో పొటెత్తుతాయి.ఈ మధ్య కాలంలో అయ్యప్ప భక్తులు మాలధారణ చేసి మండల కాలం పాటు నియమ నిష్టలతో స్వామిని కొలుస్తారు. నిత్యం స్వామి ధ్యాసలోనే […]Read More
రైళ్లలో పూజలు నిర్వహించవద్దని దక్షిణ మధ్య రైల్వే శాఖ శబరిమల భక్తులకు కీలక సూచనలు చేసింది. కోచ్లో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం వంటివి చేస్తే సెక్షన్లోని 67, 154, 164, 165 ప్రకారం మూడేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని తెలిపింది. శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. కొందరు రైళ్లలో పూజలు చేస్తున్నారని ఇలా చేయకూడదని తెలిపింది. రైళ్ల కోచ్లో భక్తులు కర్పూరం వెలిగించడం, హారతి […]Read More
Karthika Amavasya: కార్తీక అమావాస్య తిథి పితృపూజకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు పూర్వీకులను ఆరాధిస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. దేవతలు, పూర్వీకుల ఆశీస్సులతో పాటు అదృష్టం వరించాలంటే ఈ రోజు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. హిందూ మతంలో ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజుకు విశేష పవిత్రత ఉంటుంది. ఈ సారి నేడు రేపు అంటే నవంబరు […]Read More
Shani Mantras: శని అనుకూలంగా లేకపోతే వ్యక్తి జీవితం అల్లకల్లోలం అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున శని భగవానుడి మంత్రాలను పఠించడం ద్వారా శని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం పొందవచ్చు. జ్యోతిషశాస్త్రంలో శని ఒక ముఖ్యమైన గ్రహం. ఈ గ్రహం వ్యక్తి సామాజిక, ఆర్థిక, ధార్మిక విషయాలపై ప్రభావం చూపుతుంది. శని గ్రహం అనేది న్యాయం, శ్రమ, కర్మలకు ప్రతీకగా నిలుస్తుంది. శని అనుకూలంగా లేకపోతే […]Read More
Water Lamp Temple: మధ్యప్రదేశ్లో నీటితోనే దీపం వెలిగించే ఈ ఆలయాన్ని జల్ దీప్ మందిర్ అని పిలుస్తుంటారు. కాలీసింద్ నదీ కిరణాల వెలుతురులో దేదీప్యమానంగా వెలుగులీనే ఈ ఆలయం వెనుక ఎన్నో రహస్యాలున్నాయి. భారత్ లోని చాలా మందిరాల్లో మనకు తెలియని చాలా రహస్యాలు దాగి వున్నాయి. అవి అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చి అందరినీ అబ్బురపరుస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుని ముక్కున వేలేసుకుని ఔరా అని ఆశ్చర్యపోయే వారు కొందరుంటే, దాని వెనుక నిజం కనుక్కునేందుకు […]Read More
Guru Pradosha Vratam: ఈ సంవత్సరం గురు ప్రదోషం నవంబర్ 28 గురువారం అంటే నేడు వచ్చింది. వ్రత కథ వినకపోతే గురు ప్రదోష దీక్ష అసంపూర్ణమని భావిస్తారు భక్తులు. ఈ రోజున శివుడి అనుగ్రహం కోసం ఉపవాస దీక్షను చేపట్టిన వారు వ్రత కథను తప్పక వినాలి లేదా చదవాలి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని కృష్ణపక్ష త్రయోదశి నాడు గురు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సారి ప్రదోష వ్రతం నవంబర్ 28 రోజున […]Read More
న్ని శతాబ్దాలుగా పాటిస్తున్న హిందూ సంప్రదాయాలలో చెట్టుకు ఎర్ర దారం కట్టడం కూడా ఒకటి. చాలా గుడిలలో మొక్కుబడిగా వీటిని చెట్లకు కడుతుంటారు. చెట్టుకు ఎర్రదారం కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి. ఏ చెట్టుకు కట్టాలి తెలుసుకుందాం. చెట్టుకు ఎరుపు రంగు దారం కట్టడమనే ఆచారానికి హిందూ సంప్రదాయాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. కల్వా, రాఖీ, రక్షాబంధనం వంటి రకరకాల పేర్లతో పిలిచే ఈ దారాన్ని చెట్టుకు కట్టడ వల్ల కేవలం ఆధ్మాత్మిక సంబంధమే కాకుండా […]Read More
గ్రహాల రాకుమారుడు బుధుడు డిసెంబర్ నెలలో ఉదయించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది చివరి నుంచే వీరి తలరాత మారబోతుంది. కొత్త ఏడాది సరికొత్త శుభవార్తలతో అడుగుపెట్టబోతున్నారు. నవగ్రహాలలో సూర్యుడికి అతి దగ్గరగా ఉండే బుధ గ్రహానికి గ్రహాల రాకుమారుడు అనే బిరుదు ఉంది. అతి తక్కువ సమయంలో రాశిని మారుస్తుంది. తర్కం, తెలివితేటలు, కమ్యూనికేషన్స్, మేధస్సు, వ్యాపారం వంటి వాటికి ప్రతీకగా చూస్తారు. ప్రస్తుతం అస్తంగత్వ దశలో […]Read More