వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులను ఉచితంగా లేదా అప్పుగా తీసుకుంటే ఇంట్లో నెగెటివ్ శక్తి నిండిపోతుంది. ఇది మనకు తెలియకుండానే డబ్బు సమస్యలు, అనారోగ్యం, కుటుంబ కలహాలు వంటివి తెస్తుందని నమ్మకం. ఈ ఆచారాలు చాలా కాలం నుంచి ఉన్నా వాటి వెనుక ఉన్న అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం. శాస్త్రం ప్రకారం ఉప్పు శని గ్రహానికి గుర్తు. దాన్ని ఇతరుల నుంచి ఉచితంగా తీసుకుంటే శని దోషం వస్తుందని నమ్ముతారు. ఇది ఆర్థిక సమస్యలు, […]Read More
దివిలో ఉండే తారలంతా భువికి దిగి వస్తే! అందులోనూ హైదరాబాద్కు వస్తే శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్-2025 పోటీల ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే కనిపించింది. వైభవంగా మిస్ వరల్డ్ పోటీల ప్రారంభం.. పాల్గొన్న 110 దేశాల సుందరీమణులు భారత్ తరఫున నందినీ గుప్తా ప్రాతినిధ్యం.. వేడుకల్లో ఉట్టిపడిన తెలంగాణ సంస్కృతి ఆకట్టుకున్న పేరిణి నృత్యం.. ‘భారత్ మాతాకీ జై’ నినాదంతో మార్మోగిన ప్రాంగణం అత్యంత పటిష్ఠమైన భద్రత మధ్య పోటీలు.. ప్రారంభించిన […]Read More
భారత్-పాకిస్తాన్ సరిహద్దుని రాజస్థాన్ కూడా పంచుకుంటుంది. రాష్ట్రంలోని జైసల్మేర్లోని దేశ సరిహద్దు ప్రాంతం వద్ద తనోత్ మాతా ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి స్వరూపంగా పూజలను అందుకుంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఈ ఆలయంపై అనేక బాంబులు వేసింది. అయితే ఒక్క బాంబు కూడా ఈ ఆలయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఆలయ ప్రాంగణంలో కొన్ని బాంబులు పడ్డాయి.. అయితే […]Read More
హిందూ మతంలో మోహిని ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం అత్యంత ఫలవంతమైన చర్య అని మత విశ్వాసం. ఈ రోజు మోహిని ఏకాదశి రోజున ఏమి దానం చేయాలి .. దానం చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకుందాం. ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథిలు ఉంటాయి. ప్రతి ఏకాదశిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. వైశాఖ శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిని మోహినీ ఏకాదశి […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ఈరోజు చాలా విషయాల్లో శుభ ఫలితాలొస్తాయి. మీకు ఖరీదైన వస్తువు కొనాలని అనిపించొచ్చు. ఇంట్లో వివాహ చర్చల వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఎవరితోనైనా చాలా ఆలోచనాత్మకంగా ప్రేమగా మాట్లాడండి. వివాహితులు తమ సంబంధంలో నమ్మకం లేకపోవడం అనుభూతి చెందుతారు. మీరు ఆస్తి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే, ఈరోజు మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. మీ వ్యాపార ప్రణాళికలు లీక్ అయితే, ఎవరైనా వాటిని ఉపయోగించుకోవచ్చు. కొత్త […]Read More
హిందూ పురాణాలలో హనుమంతుని విశ్వాసం, భక్తికి ఉదాహరణగా భావిస్తారు. రామ భక్త హనుమంతుడిని ఆంజనేయ, హనుమంతుడు, మారుతి , భజరంగ భలి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 12వ తేదీ, 2025 న జరుపుకోనున్నారు. హనుమాన్ జయంతి రోజున కొన్ని పనులు చేయాలి.. కొన్ని పనులు చేయకూడదు. అవి ఏమిటో ఈ రోజున తెలుసుకుందాం. శ్రీ రాముని భక్తుడైన హనుమంతుడిని పూజిస్తూ హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే […]Read More
శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు సమీక్ష చేసారు. శ్రీరామనవమి వేడుకులకు దేశమంతా సిద్ధమైంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో భద్రాచలం, ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట దేవాలయాల్లో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కాగా శ్రీరామనవమి వేడుకలకు రెండు రాష్ట్రాలు ఘనంగా ఏర్పాట్లుచేస్తున్నాయి. […]Read More
ఈ ఏడాది శ్రీరామ నవమి పండుగను ఏప్రిల్ 6వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:35 నిమిషాల్లోగా రాముడిని పూజించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో పూజిస్తేనే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. హిందూ సంప్రదాయంలో శ్రీరామ నవమికి ఓ ప్రత్యేకత ఉంది. రాముడిని భక్తితో పూజించే చాలా మంది ఈ పండును జరుపుకుంటారు. ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలో నవమి రోజున శ్రీరామ నవమి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. […]Read More
మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడిన రోజుగా పరిగణించబడుతుంది. అయితే హనుమంతుడిని శనివారం మాత్రమే కాదు రోజు హనుమంతుడిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. అదే సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మనిషి తన జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారని హిందువులు విశ్వసిస్తారు. తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా పారాయణం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ పారాయణం చేయడం వల్ల జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. హనుమాన్ […]Read More
ఈ సంవత్సరం పాల్గుణ మాసం అమావాస్య మార్చి 29వ తేదీన సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఈ రోజున ఏర్పడనుంది. అటువంటి పరిస్థితిలో 2025 మార్చి 29న సంభవించే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఈ రోజున తెలుసుకుందాం.. ఈ సంవత్సరం హోలీ సందర్భంగా అంటే మార్చి 14న సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం సంభవించింది. ఇప్పుడు ఈ నెలలోనే మరో గ్రహణం కూడా ఏర్పడనుంది. […]Read More