యుగాది అంటే సంవత్సరాది.. అంటే సంవత్సరం ప్రారంభం అని అర్ధం.. చైత్రమాసం మొదటి రోజున అంటే చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి రోజున కృత యుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు సంవత్సరం మొదటి రోజుని ఉగాదిగా తెలుగు ప్రజలు జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025, మార్చి 30న ఉగాది పండగ జరుపుకోనున్నారు. ఈ రోజుతో తెలుగు నూతన సంవత్సరం […]Read More
కలబందలోని 5 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు అలోవెరా జెల్ ఉపయోగించడం ద్వారా ముఖంపై మచ్చలు కూడా పోతాయి. కలబంద రసం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి ఉంటే కలబంద రసం తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. Aloe vera: కలబంద ఒక అద్భుత మూలిక లాంటిది. చర్మం నుండి రోగనిరోధక వ్యవస్థ వరకు శరీరంలోని అనేక సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. కలబంద అనేది అనేక విధాలుగా ఉపయోగించగల మొక్క. […]Read More
ఉదయం తులసి ఆకులను నమిలితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? తులసి ఆకులను నమలడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో చాలా సహాయపడే విటమిన్లు సి, ఈలను కలిగి ఉంటాయి. ఇది శరీరం వ్యాధులతో పోరాడటానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. Basil leaves:తులసిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆకులను నమలడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. తులసి ఒక ఔషధ మొక్క […]Read More
తిరుమల తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. ఈ ఇష్యూలో తనపై పవన్ వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదన్నారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా. క్షమాపణలు గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరారు. TTD: తిరుమల తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. ఈ ఇష్యూలో తనపై పవన్ వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదన్నారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా. క్షమాపణలు గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరారు. […]Read More
చిత్తూరు జిల్లా: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో న్యూ ఇయర్ సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకోడానికి భక్తుల భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లును పరిశీలించారు. చిత్తూరు జిల్లా: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో (Kanipaka Varasiddhi Vinayaka Temple) న్యూ ఇయర్ సందడి (New Year Eve) నెలకొంది. స్వామివారిని దర్శించుకోడానికి భక్తులు […]Read More
New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్నగర్, జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు వరంగల్: నూతన సంవత్సరం (New Year) సందర్భంగా ఆలయాలకు (Temples) భక్తులు (Devotees) పోటెత్తారు. బుధవారం […]Read More
నేడే క్రిస్మస్ పండుగ.. జీసస్ జన్మదిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ పండుగను జరుపుకోవడం వల్ల ఆ యేసుక్రీస్తు దీవెనలు ఎప్పుడు ఉంటాయని క్రిస్టియన్లు విశ్వసిస్తారు. అందరూ ఎదురుచూసే క్రిస్మస్ పండుగ రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు ఈ క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున క్రిస్టియన్లు చర్చికి వెళ్లి యేసు క్రీస్తును ప్రార్థిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చర్చిలు […]Read More
Telangana Thalli Statue Inauguration: ప్రజా పాలన.. ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం. సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో నేడు (డిసెంబర్ 09న) రాత్రి సమయంలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత నిర్వహించిన సభలో ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ తల్లి ప్రతిరూపమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి […]Read More
టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని లడ్డూ కౌంటర్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. Tirumala: తిరుమలలోని లడ్డూ కౌంటర్లో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను ఆయన స్వయంగా చూశారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు […]Read More
Vivaha Panchami: దాంపత్య జీవితంలో గొడవలు, మనస్పర్దలు తొలగిపోయి అన్యోన్యంగా ఉండేందుకు ప్రత్యేక పూజలు చేసే రోజు వివాహ పంచమి. శ్రీరాముడు, సీతాదేవిల వివాహాన్ని పురస్కరించుకుని ఈ పండుగ జరుపుకుంటారు. ఈ రోజున కొన్నింటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మిక. శ్రీరాముడు, సీతాదేవిల పవిత్ర వివాహాన్ని జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ వివాహ పంచమి. పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున స్వయం వరంలో శ్రీరామచంద్రుడు శివధనుస్సును విరిచి సీతమ్మ తల్లిని వివాహమాడాడు. […]Read More