Tirumala Tirupati Devasthanam : టీటీటీ ఆధ్వర్యంలోని డిగ్రీ కాలేజీలు, ఓరియంటల్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాల్లోకెళ్తే.. ప్రధానాంశాలు: టీటీడీ జాబ్ రిక్రూట్మెంట్ 2024 డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ 2024 ఫిబ్రవరి 29 దరఖాస్తులకు చివరితేది టీటీడీ జాబ్ రిక్రూట్మెంట్ 2024 TTD – Tirumala Tirupati Devasthanam : ఆంధ్రప్రదేశ్ – తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam).. శాశ్వత ప్రాతిపదికన TTD డిగ్రీ కాలేజీలు/ […]Read More
IRCTC Nepal Tour Package Details : నేపాల్ చూడాలని చాలా మందికి ఆశ ఉంటుంది. వెళ్తే ఖర్చు ఎంత అవుతుందోనని భయం. అలాంటివారి కోసం ఐర్సీటీసీ బడ్జెట్ ధరలో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కొత్త సంవత్సరంలో కొన్ని ప్రేదేశాలను చూసేందుకు ప్లాన్ చేయండి. కుటుంబంతో కలిసి వెళ్లి రండి. జనవరిలో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేస్తే IRCTC టూర్ ప్యాకేజీలు మీకోసం ఉన్నాయి. వేరే దేశానికి వెళ్లి రావాలనే కోరికను తీర్చుకోవచ్చు. IRCTC మీకు అద్భుతమైన […]Read More
Kusha grass: పూజలు చేసే ముందు చాలా మంది ఉంగరం వేలికి గడ్డితో చేసిన ఒక ఉంగరాన్ని ధరిస్తారు. దాన్ని దర్భ గడ్డి అంటారు. ఎంతో పవిత్రమైనదిగా ఆ గడ్డిని భావిస్తారు. Durba grass: హిందూ సంప్రదాయంలో దర్భ గడ్డికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. దర్భ అనేది ఒక గడ్డి మొక్క. దీన్ని కుశదర్భ అని కూడా పిలుస్తారు. ఈ దర్భ లేకుండా ఎటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు పూర్తి కావు. వివిధ […]Read More
Swastik: కొత్త వాహనం కొనుగోలు చేసినా, పెళ్లి పత్రికలపై, ఇంటి గృహప్రవేశం సమయంలో స్వస్తిక్ గుర్తు వేస్తారు. అసలు స్వస్తిక్ గుర్తు ఎందుకు వేస్తారో తెలుసా? Swastik: ఓంకారం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన చిహ్నం స్వస్తిక్. హిందూమతంలో ఎంతో శక్తివంతమైన చిహ్నాలలో ఇదీ ఒకటి. సంస్కృత పద్యం స్వస్తిక నుంచి ఉద్భవించింది. శ్రేయస్సు అని దీని అర్థం. ఈ పురాతన చిహ్నం అనే సంస్కృతులలో విభిన్న అర్థాలని కలిగి ఉంటుంది. జీవన చక్రాన్ని స్వస్తిక్ సూచిస్తుంది. […]Read More
Goddess Lakshmidevi: లక్ష్మీదేవి కరుణిస్తే ఆ వ్యక్తి సుఖ సంతోషాలు, సంపదతో తులతూగుతాడు. కొత్త సంవత్సరం ఈ రాశులపై లక్ష్మీ కటాక్షం ఉండనుంది. Goddess Lakshmidevi: లక్ష్మీదేవి సంపదకి అధిపతి. అందుకే ఆమె కటాక్షం పొందటం కోసం అందరూ తాపత్రయపడుతూ ఉంటారు. తమ కష్టాలు గత సంవత్సరంతోనే ముగిసిపోయి కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక వ్యక్తి అన్ని సుఖసంతోషాలు అనుభవిస్తాడు. జ్యోతిష్య లెక్కల ప్రకారం 2024 సంవత్సరంలో కొన్ని రాశుల మీద లక్ష్మీదేవి ప్రత్యేక […]Read More
Thirtha prasadam: తీర్థ ప్రసాదాలు తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. Thirtha prasadam: గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. అవి తీసుకోకుండా గుడి నుంచి బయటకి రారు. ఒక్కొక్క ఆలయంలో ఒక్కో విధమైన తీర్థం ఇస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం తీర్థాన్ని తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. తీర్థం తీసుకునేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర వేసి తీసుకోవాలి. […]Read More
Hanuman chalisa: హనుమాన్ చాలీసా క్రమం తప్పకుండా పఠించడం వల్ల హనుమంతుడి అనుగ్రహంతో పాటు శ్రీరాముడి కటాక్షం కూడా పొందుతారు. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. Hanuman chalisa: శ్రీరాముడికి పరమ భక్తుడు ఆంజనేయ స్వామి. హిందూమతంలో శక్తివంతమైన వ్యక్తి హనుమంతుడు. ఆయన భక్తికి, బలానికి, అచంచలమైన విధేయతకు ప్రతిరూపం. శ్రీరాముని పట్ల ఆయనకున్న భక్తి ఎలాంటిది అంటే సంజీవని మొక్క కోసం పర్వతం తీసుకొచ్చేంత. అంజనీ పుత్రుడు, హనుమంతుడు, ఆంజనేయుడు అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. […]Read More
Vaikunta Ekadasi at Tirumala 2023 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. ఇందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. తిరువీధులన్నీ గోవింద నామస్మరణంతో మార్మోగాయి. ఇవాళ(ఆదివారం) శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో, భక్తిశ్రద్ధలతో […]Read More
Tirumala Vaikunta Ekadasi Darshan : తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. Tirumala Vaikunta Ekadasi Darshan : తిరుమలలో శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వారాలు తెరిచి ఉంచనున్నారు. ఇప్పటికే 2.25 లక్షల రూ. 300 […]Read More
IRCTC Hyderabad Tirumala Tour Package : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ప్రత్యేక ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. IRCTC Tirumala Tour Package : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్సీటీసీ టూరిజం. తిరుపతి వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘GOVINDAM’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు మార్గంలో వెళ్లొచ్చు. తిరుమల, తిరుచానూర్ […]Read More