రైతు భరోసాపై సీఎం రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాగు చేసేందుకు అనుగుణంగా ఉండి పంట వేయకపోయినా రైతు భరోసా ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం సూచించారు. జాబితాను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలని ఆదేశించారు రైతు భరోసాపై సీఎం రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాగు చేసేందుకు అనుగుణంగా ఉండి పంట వేయకపోయినా రైతు భరోసా ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో సూచించారు. జాబితాను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో […]Read More
బొప్పాయి మధుమేహం, గుండె, క్యాన్సర్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కిడ్నీ స్టోన్, మధుమేహం, గుండె చప్పుడు తక్కువ, గర్భిణీ స్త్రీలు, అలర్జీ వంటి సమస్యలు ఉన్నవారు బొప్పాయికు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ అందరికీ ప్రయోజనం కలిగించాల్సిన అవసరం లేదు. బొప్పాయి కొందరికి హాని కూడా కలిగిస్తుంది. బొప్పాయి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే బొప్పాయి పొట్టను ఎక్కువసేపు […]Read More
మీకు కేక్ అంటే ఇష్టమేనా.. లొట్టలేసుకుంటూ తింటారా… ఈ విషయం తెలిస్తే అసలు కేక్ జోలికి వెళ్లరేమో.. ట్రేలలో నిల్వ చేసిన కేక్ల చుట్టూ ఎలుకలు విసర్జించిన మలం ఉందని తెలిస్తే వామ్మో అనక తప్పదు. మీకు కేక్ అంటే ఇష్టమేనా.. లొట్టలేసుకుంటూ తింటారా… ఈ విషయం తెలిస్తే అసలు కేక్ జోలికి వెళ్లరేమో.. ట్రేలలో నిల్వ చేసిన కేక్ల చుట్టూ ఎలుకలు విసర్జించిన మలం ఉందని తెలిస్తే వామ్మో అనక తప్పదు. అల్వాల్, సికింద్రాబాద్లోని వివిధ […]Read More
విజయవాడ పాయికాపురంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం సందర్భంగా రమ్య అనే సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థిని చెప్పిన సమస్యపై మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ఆయన స్పందన గంటల వ్యవధిలోనే కార్యరూపం దాల్చింది. అమరావతి: డైనమిక్ మినిస్టర్ పనితీరు ఎలా ఉంటుందో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) చేతల్లో చూపించారు. సమస్య (Problem) చెప్పిన గంటల వ్యవధిలో అక్కడ సీసీ కెమెరాలు (CCTV Cameras) ఏర్పాటు చేయించారు. విజయవాడ పాయికాపురంలో […]Read More
ఫొటోలో కనిపిస్తున్న ఈ చీర పొడవు ఐదున్నర అడుగులు. వెడల్పు 48 ఇంచులు. ఇది అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది. ఫొటోలో కనిపిస్తున్న ఈ చీర పొడవు ఐదున్నర అడుగులు. వెడల్పు 48 ఇంచులు. ఇది అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది. సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్లా విజయ్ దీన్ని తన స్వహస్తాలతో రూపొందించారు. తిరుమల శ్రీవారికి సమర్పించేందుకు దీన్ని 15 రోజులు కష్టపడి తయారు చేసినట్లు విజయ్ తెలిపారు.Read More
సీఎంఆర్ కళాశాల బాలికల వసతిగృహం ఘటనపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కమిటీ ద్వారా వాస్తవాలను బయటకు తెచ్చేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సీఎంఆర్ కళాశాల బాలికల వసతిగృహం ఘటనపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కమిటీ ద్వారా వాస్తవాలను బయటకు తెచ్చేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కళాశాల వసతి గృహంలో బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థులు రెండు రోజులుగా నిరసనలు చేస్తున్న […]Read More
గ్రామాలకు రోడ్లు లేవనే మాట తనకు ఇక మీదట వినపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. రీజనల్ రింగ్ […]Read More
యువతరం ఓజీ ఓజీ కాదు శ్రీ శ్రీ అని అరవాలంటూ విజయవాడ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుస్తక పఠనమే తన బలమన్నారు. పుస్తకాలు చదివే అలవాటు లేకుంటే తానే ఏమై పోయేవాడినోనని, జ్ఞానమున్నా సమాజం కావాలని తాను కలగంటున్నట్లు చెప్పారు. Pawan: పుస్తక పఠనమే తన బలమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిజంగా పుస్తకాలు చదివే అలవాటు లేకుంటే తానే ఏమై పోయేవాడినోననంటూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత అక్కడినుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళతారు. కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోందని చంద్రబాబు అన్నారు. అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) బుధవారం ఉదయం కనకదుర్గ (Kanakadurga) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు (Special Prayers) చేయనున్నారు. తర్వాత అక్కడినుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళతారు. పార్టీ కార్యకర్తలు, […]Read More
చిత్తూరు జిల్లా: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో న్యూ ఇయర్ సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకోడానికి భక్తుల భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లును పరిశీలించారు. చిత్తూరు జిల్లా: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో (Kanipaka Varasiddhi Vinayaka Temple) న్యూ ఇయర్ సందడి (New Year Eve) నెలకొంది. స్వామివారిని దర్శించుకోడానికి భక్తులు […]Read More