Political News

ఎంత బరితెగించార్రా : ఛీ.. ఛీ .. స్కూల్లో ఏంటీ పాడు పనులు

రాజస్థాన్‌లోని ఓ స్కూల్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు కామకోరికలతో రెచ్చిపోయారు. తమ అసభ్య పనులకు పాఠశాలనే అడ్డాగా మార్చుకున్నారు. ఇద్దరిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్థాన్‌లోని ఓ స్కూల్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు కామ కోరికలతో రెచ్చిపోయారు. తమ అసభ్య పనులకు ఏకంగా పాఠశాలనే అడ్డాగా మార్చుకున్నారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లా గంగ్రార్ బ్లాక్‌లోని […]Read More

రాశి ఫలాలు

రాశి ఫలాలు

రాశి ఫలాలు మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బందుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృషభంవృషభం (ఏప్రిల్‌ 21 – మే 20 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారంతో వృత్తి పరమైన లక్ష్యాలు సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార రంగానికి చెందిన పెద్దలను కలుసుకుంటారు. […]Read More

Political News

పవన్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు.. నారా లోకేష్ షాకింగ్ ప్రకటన!

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. TTD ఛైర్మన్ క్షమాపణ చెప్పాలన్న పవన్‌ డిమాండ్‌పై స్పందించారు. క్షమాపణ కోరడం పవన్‌ వ్యక్తిగత నిర్ణయమని కామెంట్ చేశారు. ఆ డిమాండ్‌తో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేయడం సంచలనంగా మారింది. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. టీటీడీ ఛైర్మన్ క్షమాపణ చెప్పాలన్న పవన్‌ డిమాండ్‌పై రియాక్ట్ అయ్యారు. క్షమాపణ కోరడం పవన్‌ వ్యక్తిగత నిర్ణయమని కామెంట్ చేశారు. ఆ డిమాండ్‌తో […]Read More

Political News

BIG BREAKING: ఆ ముగ్గురు మంత్రులు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

పని తీరు ఆధారంగా ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్ లో కొండా సురేఖతో పాటు జూపల్లి కృష్ణారావు ఉన్నట్లు తెలుస్తోంది. మూడో మంత్రి ఎవరు అన్న అంశంపై చర్చ సాగుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించాలని ఆయన డిసైడ్ అయినట్లు […]Read More

Political News

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు BRS బిగ్ షాక్

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. మిగతా ఏడుగురిపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎస్‌ఎల్‌పీ, ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ […]Read More

Political News

మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ..పండగకి ఊరెళ్లిన సమయంలో

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. లక్షన్నర నగదు, ఆభరణాలు దోపిడీకి గురైనట్టు తెలుస్తోంది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) ఇంట్లో భారీ దొంగతనం జరిగినట్లు సమాచారం అందింది. ఈ దొంగతనం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో  లక్షన్నర నగదుతో పాటు దొంగలు భారీగా ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ […]Read More

Movie News

ఓ పక్కన నిలబడి కోట్లు కొల్లగొట్టిన పందెం కోడి

సైలెంట్‌గా నిలబడి కోట్లు కొట్టేసింది ఓ కోడి. భీమవరంలో జరిగిన కోళ్ళ పందాల్లో ఓ కోడి అస్సలేమీ పోరాడకుండానే తన యజమానికి కాసుల వర్షం కురిపించింది.గిరిలో మిగతా కోళ్ళు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తూ నిలబడి..చివరికి విజేతగా నిలిచి.. 1.25 కోట్లు ప్రైజ్ సాధించింది. సంక్రాంతికి ఆంధ్రాలో జరిగే కోడి పందాలు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. జూదమని తెలిసినా అందరూ ఆడుతుంటారు. దీని కోసం ఏడాదంతా ఎదురు చూస్తున్నారు. తమ కోళ్లను పందేల కోసం ప్రత్యేకంగా తయారు […]Read More

Movie News

నాంపల్లి నుమాయిష్ లో తప్పిన పెను ప్రమాదం.. తలకిందులుగా ఇరుక్కుపోయిన జనం

హైదరాబాద్‌లోని నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌లో పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో పర్యాటకులు తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు 25 నిమిషాల పాటు అలాగే ఉండడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. హైదరాబాద్‌లోని నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌లో పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో  పర్యాటకులు తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు 25 నిమిషాల పాటు అలాగే ఉండడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. ఈ వీడియో […]Read More

Movie News

సైఫ్ ను కోటి డిమాండ్ చేసిన దుండగుడు.. వెలుగులోకి సంచలన నిజాలు

సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇంట్లోకి చొరబడి దాడి చేసే ముందు సైఫ్ అలీ ఖాన్ ను రూ.కోటి డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి ఒప్పుకోకపోవడంతో అగంతకుడు దాడి చేసినట్లు గుర్తించారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి కేవలం దొంగతనం నేపథ్యంలోనే జరిగిందని, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ నిందితుడిని […]Read More

Political News

ఏపీలో ఫ్రీబస్ స్కీమ్ అమలు డేట్ ఇదే.. మహిళలకు మంత్రి శుభవార్త

ఏపీలో మహిళలకు ఫ్రీబస్ స్కీమ్ పై మంత్రి రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లో ఈ స్కీమ్ అమల్లోకి రానుందని చెప్పారు ఏపీలో మహిళలకు ఫ్రీబస్ స్కీమ్ పై మంత్రి రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లో ఈ స్కీమ్ అమల్లోకి రానుందని చెప్పారు. తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు పర్యటించారు. పలు అభివృద్ధి […]Read More