horoscope today 23 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శ్రావణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో వసంత పంచమి పండుగ వేళ గజకేసరి యోగం ఏర్పడనుంది. అంతేకాదు లక్ష్మీనారాయణ యోగం, రవి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు లక్ష్మీనారాయణుడి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. […]Read More
horoscope today 22 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు చతుర్గ్రాహి యోగం వేళ మిథునం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 22 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు కుజుడు, సూర్యుడు, బుధుడు, ప్రభావంతో చతుర్గ్రాహి […]Read More
మనుషులకు రెండుకాళ్లుతోపాటు రెండు చేతులు ఉంటాయి కాబట్టి వాళ్ల పనులు వారే చేసుకుంటారు. తెలివితేటలు అంటే కేవలం మనుషులకో లేదా చింపాంజీలకో మాత్రమే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ మొదటిసారిగా ఓ ఆవుని చూస్తే మీరు షాక్ అవుతారు. మనుషులకు రెండుకాళ్లుతోపాటు రెండు చేతులు ఉంటాయి కాబట్టి వాళ్ల పనులు వారే చేసుకుంటారు. తెలివితేటలు అంటే కేవలం మనుషులకో లేదా చింపాంజీలకో మాత్రమే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ మొదటిసారిగా ఓ ఆవుని చూస్తే మీరు షాక్ […]Read More
అనుమానం ఆ భర్తను ఉన్మాదిగా మార్చింది. ఆనందంగా సాగాల్సిన కుటుంబంలో అనుమానం కలతలకు కారణమైంది. దీంతో సహనం కోల్పోయిన భర్త రోకలిబండతో భార్యను కొట్టి చంపాడు. ఈ దారణం హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. Murder: అనుమానం ఆ భర్తను ఉన్మాదిగా మార్చింది. ఆనందంగా సాగాల్సిన కుటుంబంలో అనుమానం కలతలకు కారణమైంది. దీంతో సహనం కోల్పోయిన భర్త రోకలిబండతో భార్యను కొట్టి చంపాడు. ఈ దారణం హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్ […]Read More
గుంటూరు జిల్లా చిలువూరుకు చెందిన శివనాగరాజుకు లక్ష్మీమాధురితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా లక్ష్మీమాధురి సత్తెనపల్లికి చెందిన గోపితో అక్రమసంబంధం పెట్టుకుంది. భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. Crime News: భార్యల అక్రమ సంబంధాలు భర్తల ఉసురుతీస్తున్నాయి. ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న భర్తను కాటికి పంపించడం ఆధునిక భార్యలకు చాలా చిన్న విషయం అయిపోయింది. గడచిన రెండు మూడేళ్లుగా భార్యల చేతిలో భర్తలు […]Read More
తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులకు అక్కడ అన్నప్రసాద వితరణ అనేది అనేక సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు. అయితే ఇక మీదట అనుబంధ ఆలయాల్లోనూ భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాల వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. TTD: తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులకు అక్కడ అన్నప్రసాద వితరణ అనేది అనేక సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు. అయితే ఇక మీదట అనుబంధ ఆలయాల్లోనూ భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాల వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఏపీ […]Read More
ప్రతీ ఏడాది వచ్చే వైకుంఠ ఏకాదశి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ముఖ్యంగా తిరుమలలో వైకుంఠ ద్వారం దగ్గర ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. పది రోజుల పాటూ ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటారు. దీని విశిష్టత ఏంటి…కింది ఆర్టికల్ లో.. సూర్యడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. తెలుగు ప్రజలందరూ అత్యంత భక్తిగా జరుపుకునే పర్వదినం. ఏడాదిలో […]Read More
Big breaking : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. ఘటనాస్థలి వద్ద ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన బస్సులో నిండుగా ప్రయాణికులున్నారు. భద్రాచలంలో […]Read More
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు చలి గాలులు మరింత పెరుగుతా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ(ap-and-telangana)లో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు చలి గాలులు మరింత పెరిగి.. చలి […]Read More
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ను టార్గెట్ చేశారు. నికోలస్ మధురోతో జగన్ను పోల్చుతూ రాసుకొచ్చారు.”అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి.వెనెజులాలో ఎంతో ప్రజాదరణ ఉన్నా.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ చుట్టూ ఉన్నా.. మధురోను, అతని భార్యను అమెరికా ఎత్తుకుపోయింది. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్నవారంతా అమ్ముడుపోయారంటూ” రాసుకొచ్చారు. విజయ్ సాయి […]Read More