వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా చాలా సంబరంగా చేశారు. వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా చాలా సంబరంగా చేశారు. కానీ అన్ని అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు […]Read More
కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా […]Read More
ఏపీలో వరుస బస్సుప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తోపాటు లారీడ్రైవర్, క్లీనర్ మృతిచెందారు. Road Accident: ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు మరిచిపోక ముందే..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల విహారయాత్ర బస్సు ప్రమాదం జరిగి ఒక రోజు గడవకముందే ఆంధ్రప్రదేశ్లో మరో […]Read More
సోషల్ మీడియా సంస్థలకు బిగ్ షాక్.. కేంద్రం సంచలన వార్నింగ్ సోషల్ మీడియాలో రోజురోజుకు అశ్లీల, అభ్యంతరకర కంటెట్ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా కేంద్రం తీవ్రంగా స్పందించింది. అశ్లీల కంటెంట్పై కఠినంగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో రోజురోజుకు అశ్లీల, అభ్యంతరకర కంటెట్ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా కేంద్రం తీవ్రంగా స్పందించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, అశ్లీల […]Read More
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంగ గాంధీ కొడుకు రేహాన్ వాద్రా మరికొన్నిరోజుల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. తాజాగా ఆయనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రేహాన్ స్నేహితురాలు అవీవా బేగ్తో నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంగ గాంధీ కొడుకు రేహాన్ వాద్రా మరికొన్నిరోజుల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. తాజాగా ఆయనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రేహాన్ స్నేహితురాలు అవీవా బేగ్తో నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం కూడా వీళ్లిద్దరూ కలిసి దిగిన ఓ […]Read More
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని స్పెషల్ రైళ్లను ప్రకటించింది. అదనంగా మరో 11 రైళ్లను నడపనున్నట్లు చెప్పింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని స్పెషల్ రైళ్లను ప్రకటించింది. అదనంగా మరో 11 రైళ్లను నడపనున్నట్లు చెప్పింది. జనవరి 8 నుంచి 12వ తేదీ మధ్య కాకినాడ-వికారాబాద్, పార్వతీపురం-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, సికింద్రాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-కాకినాడ టౌన్, కాకినాడ […]Read More
దేశీయ LPG సిలిండర్ సబ్సిడీ లెక్కింపు మారనుంది. US నుండి LPG దిగుమతులకు కొత్త ఒప్పందాలతో, ప్రస్తుతం సౌదీ ఆధారిత ఫార్ములా స్థానంలో US ప్రామాణిక ధరలు, రవాణా ఖర్చులు చేర్చాలని చమురు కంపెనీలు కోరుతున్నాయి. ఇది లాజిస్టిక్స్ ఖర్చులను పెంచి, భవిష్యత్తులో సబ్సిడీ తగ్గింపునకు, తద్వారా సామాన్య ప్రజలకు, ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడానికి దారితీయవచ్చు. దేశీయ LPG సిలిండర్లపై సబ్సిడీల లెక్కలు మారబోతున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు […]Read More
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025లో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి. కొత్త మద్యం పాలసీ ప్రభావంతో ఈ ఏడాది లిక్కర్ సేల్స్ ఊహించని స్థాయికి చేరుకున్నాయి. 2025 డిసెంబర్ 29 నాటికే రాష్ట్రంలో మొత్తం రూ.4,316 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025లో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి. కొత్త మద్యం పాలసీ ప్రభావంతో ఈ ఏడాది లిక్కర్ సేల్స్ ఊహించని స్థాయికి చేరుకున్నాయి. 2025 డిసెంబర్ 29 నాటికే రాష్ట్రంలో మొత్తం […]Read More
న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ శుభవార్త అందించింది. ఉచితంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్నట్లు తెలిపింది. నగరంలోని అన్నీ కమిషనరేట్ల పరిధిలో ఇవి అందుబాటులో ఉండనున్నాయి. మందుబాబులు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడకుండా వీటిని ఉపయోగించుకోవాలని సూచించింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం ఏలురై పారుతూ ఉంటుంది. పార్టీలు, ఈవెంట్లు, పబ్లు, క్లబులు, బార్లు పర్మిట్ రూముల్లో మందు తాగుతూ మందుబాబులు సందడి చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్తో మద్యం తాగుతూ న్యూ […]Read More
న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకునేలా హైదరాబాద్ పోలీసులు జాగ్రత్తలు చేపడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతికి బంపర్ ఆఫర్ ఇస్తోంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు, పండగ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలకు టోల్ చార్జెస్ మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం, NHAIను కోరింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతికి బంపర్ ఆఫర్ ఇస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు […]Read More