ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలో ఒక వింత ఘటన జరిగింది. హమీద్పూర్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి రోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలో ఒక వింత ఘటన జరిగింది. హమీద్పూర్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి రోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. దీంతో విసిగిపోయిన అతని భార్య సోని, ఒకరోజు అతడిని మడత మంచానికి గట్టిగా కట్టేసింది. అంతటితో ఆగకుండా అతడిని కొడుతూ […]Read More
చంద్రుడు నవ్వితే..అది మనకు కనిపిస్తే..ఆ వూహే అద్భుతంగా ఉంది కదా. నిన్న రాత్రి ఆకాశంలో ఈ అద్బుత దృశ్యం ఆవిష్కృతం అయింది. సూర్యుడు చుట్టూ గ్రహాలు ఒక వలయాకారంలో తిరుగుతుంటాయని అందరికీ తెలిసిందే. అందులో భూమి మీద ఉండే మనకు చంద్రుడు తప్ప మిగతావేమీ కనిపించవు. ఎప్పుడో అరుదుగా మానవ కంటికి ఇతర గ్రహాలు కనిపిస్తాయి. అవి కూడా ఒక్కోటి ఒక్కోసారి. కానీ ఒకే సారి మూడు గ్రహాలు వరుసగా కనిపిస్తే…అది కూడా స్మైలీ ఆకారంలో. అంత […]Read More
ప్రభుత్వ ఉద్యోగి అక్రమాస్తుల చిట్టా.. రూ. కోట్లలో ప్రాపర్టీలు, విస్తుపోయే వివరాలు చెప్పిన
రంగారెడ్డి జిల్లా జాయింట్ రిజిస్ట్రార్ కె. మధుసూదన్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. తాము జరిపిన సోదాల్లో రూ. 7.83 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు లభ్యమైనట్లు ఏసీపీ తెలిపింది. ఆయనకు మద్యం వ్యాపారంలో పెట్టుబడులు, షెల్ కంపెనీలు, పలు ప్రాంతాల్లో ఇళ్లు, భూములు, ఫార్మ్ హౌస్, అగ్జరీ వాహనాలు వంటి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించింది. హైలైట్: జాయింట్ రిజిస్ట్రార్ అక్రమాస్తులు రూ. కోట్లలో ప్రాపర్టీలు విస్తుపోయే […]Read More
తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు రవాణా శాఖ ఊరటనిస్తూ షోరూమ్లలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇకపై ద్విచక్ర వాహనాలు, కార్ల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాహనం కొన్న చోటే డీలర్ ఆన్లైన్లో ఇన్వాయిస్, ఇన్సూరెన్స్ మరియు ఇతర పత్రాలను అప్లోడ్ చేస్తారు. అధికారులు వీటిని పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. శాశ్వత రిజిస్ట్రేషన్ కార్డు (RC) నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా యజమాని ఇంటికి చేరుతుంది. అయితే.. ఈ సౌకర్యం […]Read More
horoscope today 24 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు శివ, సిద్ధ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ కర్కాటకం, ధనస్సు సహా ఈ 5 రాశులకు శని దేవుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం […]Read More
2025తో పోలిస్తే ఈ ఏడాది 12 నుంచి 15 శాతం టెక్ ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉందని వర్క్ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా తెలిపింది. దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. గత కొంతకాలంగా టెక్ రంగంలో లేఆఫ్లు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏఐ రాకతో ఖర్చులు తగ్గించుకోవడం కోసం బడా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం టెక్ రంగంలో నియామకాలు పెరగనున్నాయి. 2025తో పోలిస్తే ఈ […]Read More
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే దిశగా ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ దావోస్లో వెల్లడించారు. ప్రస్తుతం పిల్లలు సోషల్ మీడియాకు బానిసలవుతుండటం, సైబర్ బుల్లీయింగ్ వంటి ప్రమాదాల బారిన పడుతుండటంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల మానసిక ఆరోగ్యం, సేఫ్టీ కాపాడేందుకు 16 ఏళ్లలోపు వారికి […]Read More
అరటి ఆకు భోజనం తెలుగు వారికి కొత్తేమీ కాదు. మన దేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో అనేక ప్రాంతాలలో ఈ ఆచారం చాలా కాలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా దక్షిణ, ఆగ్నేయాసియాలో అరటి ఆకులను ఆహారాన్ని భుజించడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. అరటి ఆకులు సాంప్రదాయకంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా భావిస్తారు.. అరటి ఆకులు పెద్దగా, వెడల్పుగా ఉంటాయి. వేడి ఆహారాన్ని వాటిపై వడ్డించినప్పుడు అవి తేలికపాటి, సహజమైన వాసనను వెదజల్లుతాయి. ఇది ఆహారాన్ని మరింత సువాసనగా, రుచికరంగా […]Read More
సనాతన ధర్మంలో సూర్యారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మాఘ మాసంలో వచ్చే ‘రథ సప్తమి’ని సూర్య జయంతిగా జరుపుకుంటాం. ఈ రోజున సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణం వైపు పయనిస్తాడు. ఈ సంవత్సరం జనవరి 25న జరుపుకోనున్న ఈ పర్వదినాన చేసే దానధర్మాలు నూటికి నూరు రెట్లు పుణ్యాన్ని ఇస్తాయని భక్తుల నమ్మకం. సూర్య కిరణాలు భూమిపై ప్రత్యేక శక్తిని ప్రసరింపజేసే ఈ కాలంలో, మన రాశికి అనుగుణంగా కొన్ని వస్తువులను దానం చేయడం […]Read More
రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వ దర్శన టోకెన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్ల ఎప్పటి నుంచి రద్దు చేస్తున్నారు..? రథసప్తమి వాహనసేవల వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి .. .. .. .. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈనెల 25న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. రథసప్తమి రోజున ఏడు వాహనసేవలపై మలయప్ప స్వామి […]Read More