Beauty Tips: గంజి పేదవాడి ఆహారంగా చూస్తారు. నిజానికి గంజి ఇచ్చే ఆరోగ్యం ఇతర ఏ పానీయం ఇవ్వదు. Beauty Tips: ఒకప్పుడు పూర్వీకులు గంజిని ప్రతిరోజు తాగేవారు. అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉండే వారని చెప్పుకుంటారు. ఆయుర్వేదంలో కూడా గంజికి ఉన్నత స్థానమే ఉంది. కానీ ఇప్పుడు గంజి తాగే వారి సంఖ్య చాలా తక్కువ. గ్రామాల్లో దీన్ని తాగడం తగ్గించేశారు. అన్నం వండుకునే పద్ధతులు మారిపోవడంతో గంజి దొరకడం లేదు. ప్రెషర్ కుక్కర్లు, […]Read More
Spicy Chutney Recipes: దొండకాయ వేపుడు దొండకాయ కూర తిను ఉంటారు ఒకసారి దొండకాయ రోటి పచ్చడి చేసి చూడండి ఆంధ్ర స్టైల్ లో అదిరిపోతుంది Spicy Chutney Recipes: తెలుగువారికి పరిపూర్ణ భోజనం అంటే అందులో పచ్చడి కూడా ఉండాల్సిందే. రోజుకో రకం పచ్చడితో భోజనం చేసే వారి సంఖ్య ఎక్కువే. అలాంటివారు ఒకసారి దొండకాయ రోటి పచ్చడిని ఆంధ్ర స్టైల్ లో ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా […]Read More
Vaikunta Ekadasi at Tirumala 2023 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. ఇందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. తిరువీధులన్నీ గోవింద నామస్మరణంతో మార్మోగాయి. ఇవాళ(ఆదివారం) శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో, భక్తిశ్రద్ధలతో […]Read More
ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu ఉచిత రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. మేష రాశి ఫలాలు (Sunday, December 24, 2023) మీరు యోగాతో,ధ్యానంతో రోజుని […]Read More
Nara Lokesh : రాష్ట్రంలో నవశకం యుద్ధం మొదలైందని నారా లోకేశ్ అన్నారు. తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టే వరకు యుద్ధం ఆగదన్నారు. Nara Lokesh : విజనరీ అంటే చంద్రబాబు, ప్రిజనరీ అంటే జగన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన యువగళం-నవశకం విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలకు ముద్దులు పెట్టి రాష్ట్రాన్ని రూ.12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారన్నారు. […]Read More
Chandrababu : సీఎం జగన్ పాలనలో పాదయాత్రలపై దండయాత్రలు చూశామని చంద్రబాబు అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టారని, వాటికి వడ్డీతో సహా చెల్లిస్తా్మన్నారు. Chandrababu : టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లాలో యువగళం విజయోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడుతూ… త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. తిరుపతి, అమరావతిలో కూడా సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు, […]Read More
Ysrcp Issue:ఏపీలో అధికార వైసీపీలో ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు.. స్థాన చలనం అంశం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఎవరి బాధ్యత ఎంత అనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. Ysrcp Issue: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు అంశం వేడి పుట్టిస్తోంది. పూటకో పేరు తెరపైకి రావడం.. మంత్రులు, ఎమ్మెల్యేలకు స్థానచలనం, టిక్కెట్ లేదనే వార్తల నడుమ ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి కారణం […]Read More
Telangana Govt White Paper : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి… శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇందులో రాష్ట్ర మొత్తం అప్పులను రూ 6,,71,757 కోట్లుగా పేర్కొన్నారు. Telangana Govt White Paper : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 42 పేజీలతో శ్వేతపత్రాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర మొత్తం అప్పులు రూ.6,71,757 […]Read More
TSRTC New Record:రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 19న రికార్డు స్థాయిలో 51.74 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. పాస్ హోల్డర్లు మినహా 48.5 లక్షల మందికి ఆర్టీసీ టిక్కెట్లు జారీ చేసింది.వీరిలో 30.16 లక్షల మంది మహిళలు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. TSRTC New Record: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రావడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిఎస్అర్టిసి ) ఆదాయం భారీగా పెరిగింది.ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతిన్నాయి. డిసెంబర్ 9 నుంచి […]Read More
Telangana Assembly Sessions : కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్వేతపత్రం విడుదల సందర్భంగా పలు అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన ఉతమ్… తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. Minister Uttam Kumar Reddy in Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయగా… అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక అంశాలను ప్రస్తావించారు. శ్వేతపత్రంపై బీఆర్ఎస్ తరపు హరీశ్ రావు సుదీర్ఘంగా […]Read More