థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన అన్ని సినిమాలూ ఓటీటీల్లో, టీవీల్లో బాగా ఆడేస్తాయని లేదు. ఆల్రెడీ థియేటర్లలో ఎక్కువమంది చూడటం వల్ల కొన్ని సినిమాలకు ఓటీటీల్లో, టీవీల్లో వ్యూయర్ షిప్ తక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే థియేటర్లలో సరిగా ఆడని చిత్రాలు ఓటీటీల్లో మంచి స్పందన తెచ్చుకున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఐతే కొన్ని సినిమాలు మాత్రమే థియేటర్లలోనే కాక ఓటీటీల్లో కూడా మంచి స్పందన తెచ్చుకుంటాయి. సలార్ సినిమా ఆ కోవకు చెందిందే. క్రిస్మస్ […]Read More
రాశిఫలాలు 25 జనవరి 2024: ఈరోజు పుష్య పౌర్ణమి వేళ మూడు శుభ యోగాలు.. ఈ 3 రాశులకు విశేష లాభాలు..! horoscope today 25 January 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు పుష్య పౌర్ణమి వేళ మూడు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే… రాశిఫలాలు 25 జనవరి 2024: ఈరోజు పుష్య పౌర్ణమి వేళ మూడు శుభ యోగాలు.. ఈ 3 రాశులకు విశేష లాభాలు..! horoscope […]Read More
రోజా… అందం చూడరో బాబు.. సిద్ధిపేట సీర… సిరిసిల్ల రైక .. భువనగిరి బొట్టు Roja dance TrolLRead More
జగన్ గాడు ఒక పెద్ద 420, బుద్ధుడు ఎవడు చచ్చిన వైసీపీలో చేరడు, అని నోరు జారిన కేశీనేని నాని #జగRead More
వైసీపీ జగన్ కామెడీ తుఫాను / YCP Jagan comedy funny latest political trolls videos TeluguRead More
Sarkaru Vaari Paata Beach Fight Scene | Mahesh Babu | Keerthy Suresh | Thaman |Read More
ఇదేదో తమాషా విషయం కాదు.. నిజమే. ఈ నెల 22వ తేదీనే పిల్లల్ని కంటామంటూ.. ఇప్పుడు గుజరాత్ సహా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గర్భిణులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు వందల సంఖ్యలో ఉన్న గర్భిణులు.. ఈ నెల 22నే తాము పిల్లలకు జన్మనిస్తామని తేల్చి చెబుతున్నారు. దీనికి గాను వైద్యులు ఏమైనా చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. ఇక, వ్యాపారులు కూడా.. కొత్త ప్రారంభించబోయే తమ వ్యాపారాలకు ఈ నెల 22నే ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్నారు. మరి ఏంటి […]Read More
ఈ ఏడాది తెలుగు నుంచి రాబోతున్న అత్యంత భారీ చిత్రాల్లో దేవర ఒకటి. ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా కావడం.. జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ అతను కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తుండడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. చిత్ర బృందం ప్రకటించిన ప్రకారం అయితే ఇంకో 70 రోజుల్లోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి. ఏప్రిల్ 5 డేట్ను అందుకునే దిశగా చిత్ర బృందం ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తుండగా.. ఇప్పుడు […]Read More
తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలపై జన్ మత్ సర్వే సంస్ధ తన జోస్యాన్ని రిలిజ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లాగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కంటిన్యు అవుతుందని చెప్పింది. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటి స్ధానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు రెడీ అవుతున్నాయి. ప్రతిపార్టీ దేనికదే ప్రత్యేక వ్యూహాన్ని రెడీ చేసుకుంటున్నాయి. తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో తక్కువలో తక్కువ 15 సీట్లను గెలుచుకోవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నది. అందుకు తగ్గట్లే […]Read More
బాధ్యతలు తీసుకోగానే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో మంగళవారం నుండి పర్యటనలు మొదలుపెట్టారు. 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. ఈ మేరకు ఆమె షెడ్యూల్ కూడా ఇప్పటికే అన్నీ జిల్లాలోని ముఖ్యనేతలు, క్యాడర్ కు అందాయి. దాని ప్రకారమే మంగళవారం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉత్థానం మండలంలోని కిడ్నీ బాధితులతో పాటు పొందూరు చేనేత కార్మికులతోను […]Read More